శుక్రవారం మార్కెట్లో తన్నుకున్న ఐదుగురు వ్యక్తులకు దేశ బహిష్కరణ
- October 31, 2017
మస్కట్ : బజారులో బరితెగించి తన్నుకున్న నల్గురు బంగ్లాదేశీయులు..ఓ ఈజిప్టు దేశానికీ చెందిన వ్యక్తులను దేశం నుంచి పంపించివేయాలని ఆదేశించారు. వీరి గొడవతో శుక్రవారం మార్కెట్లో గందరగోళం ఏర్పడింది. శుక్రవారం నాడు ఈజిప్టు మరియు నల్గురు బంగ్లాదేశ్ల వ్యక్తులు కుర్చీలతో కొట్టుకొన్న తీరుని మొత్తాన్ని ఒక పౌరుడు రికార్డు చేశాడు. అనంతరం ఈ వీడియో సోషల్ మీడియా వేదికలలో ప్రాచుర్యం పొందింది. ఫెర్వనియా సెక్యూరిటీ కమాండ్ కు చెందిన పోలీస్ అధికారులు ఐదుగురు వ్యక్తులను అరెస్టు చేసి స్టేషన్ కు తరలించారు. ప్రజల ఆసక్తి ప్రకారం ఆ అయిదుగురిని దేశం నుంచి బహిష్కరించాలని అధికారులు ఆదేశించారు.
తాజా వార్తలు
- ఉచితంగా చంద్రుడి పైకి ప్రయాణం చేసే అవకాశం
- ఇక OTPలు అవసరం లేదా?
- కాబూల్లో భారీ పేలుడు.. ఏడుగురు మృతి
- డిస్కవరీ గార్డెన్స్లో అక్రమ పార్కింగ్ అద్దెల పై హెచ్చరిక
- బ్యాంక్ కస్టమర్లకు అలర్ట్.. వరుసగా 4 రోజులు బంద్!
- మస్కట్ లో అభిమానుల నడుమ ఎన్టీఆర్ 30వ వర్ధంతి
- యూరప్ నుంచి ఏపీకి విమానాలు నడుపుతాం: మంత్రి రామ్మోహన్
- భారత రాయబారి మృదుల్ కుమార్తో భేటీ అయిన సీఎం చంద్రబాబు
- బీజేపీ జాతీయ అధ్యక్షుడిగా నితిన్ నబీన్ ఏకగ్రీవ ఎన్నిక
- భారత్ చేరుకున్న యూఏఈ అధ్యక్షుడు షేక్ మొహమ్మద్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్







