శుక్రవారం మార్కెట్లో తన్నుకున్న ఐదుగురు వ్యక్తులకు దేశ బహిష్కరణ
- October 31, 2017
మస్కట్ : బజారులో బరితెగించి తన్నుకున్న నల్గురు బంగ్లాదేశీయులు..ఓ ఈజిప్టు దేశానికీ చెందిన వ్యక్తులను దేశం నుంచి పంపించివేయాలని ఆదేశించారు. వీరి గొడవతో శుక్రవారం మార్కెట్లో గందరగోళం ఏర్పడింది. శుక్రవారం నాడు ఈజిప్టు మరియు నల్గురు బంగ్లాదేశ్ల వ్యక్తులు కుర్చీలతో కొట్టుకొన్న తీరుని మొత్తాన్ని ఒక పౌరుడు రికార్డు చేశాడు. అనంతరం ఈ వీడియో సోషల్ మీడియా వేదికలలో ప్రాచుర్యం పొందింది. ఫెర్వనియా సెక్యూరిటీ కమాండ్ కు చెందిన పోలీస్ అధికారులు ఐదుగురు వ్యక్తులను అరెస్టు చేసి స్టేషన్ కు తరలించారు. ప్రజల ఆసక్తి ప్రకారం ఆ అయిదుగురిని దేశం నుంచి బహిష్కరించాలని అధికారులు ఆదేశించారు.
తాజా వార్తలు
- మెటా సేవలకు అంతరాయం..ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ డౌన్!
- ఇరాన్ రాయబారిని పిలిపించిన జోర్డాన్.. క్షిపణి దాడులు వెంటనే నిలిపివేయాలని డిమాండ్
- రాజమండ్రిలో తొలి కరోనా కేసు నమోదు
- అఖిలపక్ష సమావేశంలో పాల్గొన్న జనసేన పార్లమెంటరీ పార్టీ నేత బాలశౌరి
- అకాబా విమానాశ్రయం, పోర్టుకు ఎలాంటి ముప్పు లేదు: జోర్డాన్ ప్రభుత్వం
- సరికొత్త చరిత్ర సృష్టించిన పీవీ సింధు
- తిరుమలలో రూమ్ ఎలా పొందాలో తెలుసా?
- ఇరాన్ రెండో దాడితో కువైట్ విద్యుత్ కేంద్రంలో భారీ అగ్నిప్రమాదం.. అత్యవసర ప్రణాళికలు అమలు
- యూఏఈలో సీబీఎస్ఈ గ్రేడ్ 10 ఫలితాలు విడుదల..నెలల అనిశ్చితికి తెర..!!
- సౌదీలో భారీ స్మగ్లింగ్ యత్నాలు భగ్నం..!!







