దొంగతనం కేసులో మహిళకు ఊరట
- November 01, 2017
టెనెంట్ వద్ద నుంచి బంగారు ఆభరణాలు, విలువైన వస్తువుల్ని దొంగిలించిన కేసులో ఆరోపనలు ఎదుర్కొంటున్న మహిళకు ఊరట లభించింది. ఫిలిప్పినో మహిళ ఒకరు, ఆసియాకి చెందిన మహిళపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. తన ఇంటి నుంచి విలువైన వస్తువులు తస్కరణకు గురయ్యాయని ఆమె ఓ మహిళపై ఫిర్యాదు చేయడంతో, పోలీసులు ఆమెను విచారించారు. ఈ కేసులో రెండో మహిళను దోషిగా న్యాయస్థానం తేల్చింది. అయితే తన నిర్దోషిత్వాన్ని నిరూపించుకునేందుకు ఆసియా మహిళ అబుదాబీ అపీల్ కోర్టును ఆశ్రయించారు. ఫిలిప్పినో మహిళ, రెంట్ నుంచి తప్పించుకునేందుకు ఈ నాటకం ఆడినట్లుగా ఆమె వాదన విన్పించారు. ఆ వాదనతో ఏకీభవించిన న్యాయస్థానం ఆసియా మహిళకు విధించిన శిక్షను కొట్టివేసింది.
తాజా వార్తలు
- అమ్మాన్–సనా మధ్య కమర్షియల్ ఫ్లైట్స్..స్వాగతించిన సౌదీ..!!
- కువైట్ ఎయిర్వేస్ విమానాల షెడ్యూల్లో మార్పులు..!!
- ఫహాహీల్లో కీలక ఇంటర్ సెక్షన్ వారం రోజులపాటు మూసివేత..!!
- స్కైరూట్ ఏరోస్పేస్ అద్భుతం..విజయవంతంగా విక్రమ్-1 రాకెట్ ప్రయోగం!
- జపాన్ ఓపెన్ ఫైనల్కు పీవీ సింధు..
- ఇరాన్ దాడితో కువైట్లో విద్యుత్ ఉత్పత్తి, సముద్ర జలాల డీసాలినేషన్ ప్లాంట్లో అగ్నిప్రమాదం
- గుంటూరు ఘటన పై స్పందించిన సీఎం చంద్రబాబు..
- కువైట్ ఎయిర్వేస్ విమానాల రీషెడ్యూల్
- కువైట్ లో స్మగ్లింగ్ యత్నం భగ్నం..!!
- యూత్ సిటీ 2030కు ఎన్బీబీ ప్లాటినం స్పాన్సర్..!!







