దొంగతనం కేసులో మహిళకు ఊరట
- November 01, 2017
టెనెంట్ వద్ద నుంచి బంగారు ఆభరణాలు, విలువైన వస్తువుల్ని దొంగిలించిన కేసులో ఆరోపనలు ఎదుర్కొంటున్న మహిళకు ఊరట లభించింది. ఫిలిప్పినో మహిళ ఒకరు, ఆసియాకి చెందిన మహిళపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. తన ఇంటి నుంచి విలువైన వస్తువులు తస్కరణకు గురయ్యాయని ఆమె ఓ మహిళపై ఫిర్యాదు చేయడంతో, పోలీసులు ఆమెను విచారించారు. ఈ కేసులో రెండో మహిళను దోషిగా న్యాయస్థానం తేల్చింది. అయితే తన నిర్దోషిత్వాన్ని నిరూపించుకునేందుకు ఆసియా మహిళ అబుదాబీ అపీల్ కోర్టును ఆశ్రయించారు. ఫిలిప్పినో మహిళ, రెంట్ నుంచి తప్పించుకునేందుకు ఈ నాటకం ఆడినట్లుగా ఆమె వాదన విన్పించారు. ఆ వాదనతో ఏకీభవించిన న్యాయస్థానం ఆసియా మహిళకు విధించిన శిక్షను కొట్టివేసింది.
తాజా వార్తలు
- రాత్రిపూట హెడ్లైట్లు లేకుండా వాహనం నడపడం నేరం..!!
- సోదరిని కాపాడే ప్రయత్నంలో మృతి చెందిన యూఏఈ యువకుడు..!!
- బహ్రెయిన్లో గృహాలకు డిమాండ్ పెరుగుతోంది..!!
- యూఏఈ లాటరీ: లక్కీ డే డ్రాలో 4,034 మందికి బహుమతులు..!!
- ట్యాంకర్ నుండి ప్రమాదకర పదార్థాలు లీకేజీ..డ్రైవర్ మృతి..!!
- హవల్లీలో ఫుడ్ కోర్ట్ మూసివేసిన ఫుడ్ అథారిటీ..!!
- హోర్ముజ్ జలసంధిలో భారత నౌకల పై దాడి..
- గ్లోబల్ విలేజ్ మళ్లీ సందర్శకులకు స్వాగతం పలకనుంది
- IPL 2026: చెన్నై పై హైదరాబాద్ విజయం
- ‘రన్ ఫర్ ది నేషన్’లో 25 వేల మంది పాల్గొనడంతో ఐక్యతకు ప్రతీక









