దొంగతనం కేసులో మహిళకు ఊరట
- November 01, 2017టెనెంట్ వద్ద నుంచి బంగారు ఆభరణాలు, విలువైన వస్తువుల్ని దొంగిలించిన కేసులో ఆరోపనలు ఎదుర్కొంటున్న మహిళకు ఊరట లభించింది. ఫిలిప్పినో మహిళ ఒకరు, ఆసియాకి చెందిన మహిళపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. తన ఇంటి నుంచి విలువైన వస్తువులు తస్కరణకు గురయ్యాయని ఆమె ఓ మహిళపై ఫిర్యాదు చేయడంతో, పోలీసులు ఆమెను విచారించారు. ఈ కేసులో రెండో మహిళను దోషిగా న్యాయస్థానం తేల్చింది. అయితే తన నిర్దోషిత్వాన్ని నిరూపించుకునేందుకు ఆసియా మహిళ అబుదాబీ అపీల్ కోర్టును ఆశ్రయించారు. ఫిలిప్పినో మహిళ, రెంట్ నుంచి తప్పించుకునేందుకు ఈ నాటకం ఆడినట్లుగా ఆమె వాదన విన్పించారు. ఆ వాదనతో ఏకీభవించిన న్యాయస్థానం ఆసియా మహిళకు విధించిన శిక్షను కొట్టివేసింది.
తాజా వార్తలు
- ఆదాయం పెంపు పై దృష్టి పెట్టిన సీఎం రేవంత్ రెడ్డి..
- జర్మనీలో విమానాశ్రయం మూసివేత..యూఏఈ ఫ్లైట్స్ ప్రభావితం..!
- సౌదీలో భారీ తుఫానులు..హెచ్చరికలు జారీ
- దుబాయ్లో AI క్యాంపస్ మొదటి దశ ప్రారంభం
- కోల్డ్ కాలింగ్ కోసం రూల్స్, ఫైన్ సెట్
- అంతర్జాతీయ కాల్స్ పట్ల జాగ్రత్త..అథారిటీ హెచ్చరిక
- ఒమన్ లో పెట్టుబడికి అనువైన వాతావరణం..!
- హ్యూమన్ ట్రాఫికింగ్ గ్యాంగ్ గుట్టు రట్టు చేసిన విశాఖ పోలీసులు..
- బాంబు దాడుల పై ఈసీ సీరియస్..బాటిళ్లలో ఇక పెట్రోల్కు నో
- ఆ దేశంలోని భారతీయ విద్యార్థులందరూ ఇళ్ల నుంచి బయటకు రాకండి: కేంద్ర మంత్రి ఎస్ జైశంకర్