కిడ్నీ వ్యాధితో పోరాటంలో ఓడిన బాలుడు
- November 02, 2017
మనామా: నాలుగేళ్ళ బహ్రెయినీ బాలుడు, కిడ్నీ సంబంధిత సమస్యతో ప్రాణాలు కోల్పోయాడు. ఏడు నెలల వయసు నుంచే కిడ్నీ సమస్య ఈ బాలుడ్ని వెంటాడుతోంది. ఫ్రాన్స్లో జరిగిన కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ ఆపరేషన్ సందర్భంగా చిన్నారి ప్రాణాలు కోల్పోయాడు. ఈ తరహా కిడ్నీ సమస్యతో బాధపడిన తొలి చిన్నారిగా జవాద్ సిద్దిక్ వార్తల్లోకెక్కాడు. ప్రతి 12 గంటలకు ఓ సారి ఈ చిన్నారికి డయాలసిస్ చేయాల్సి వచ్చేది. కుమారుడికి తన కిడ్నీని దానం చేయాలని భావించిన తండ్రి త్యాగం వృధా అయిపోయింది. బాలుడి మృతి పట్ల పలువురు తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు.
తాజా వార్తలు
- TDP ప్రవేశపెట్టిన తీర్మానానికి వైసీపీ మద్దతు
- ప్రపంచంలో నాలుగో అతిపెద్ద అంతిమయాత్రగా రికార్డు
- శ్రీవారి సేవకులకు VIP బ్రేక్ దర్శనం
- భారీ ఆఫర్లతో ఫ్లిప్కార్ట్ బిగ్ బిలియన్ డేస్-2025
- ఘనంగా జాతీయ చలన చిత్ర అవార్డుల ప్రదానోత్సవం
- ఖతార్ లో ఫ్యామిలీ మెడిసిన్ సర్టిఫికేట్ ప్రోగ్రామ్ ప్రారంభం..!!
- శాంతి కోసం ఒక్కటైన సౌదీ అరేబియా, ఫ్రాన్స్..!!
- ఆల్ టైమ్ హై.. Dh450 దాటిన గోల్డ్ ప్రైస్..!!
- కువైట్ లో 'జీరో' శ్వాసకోశ వ్యాధుల సీజన్..!!
- చరిత్రలో తొలిసారి.. ఒమానీ రియాల్ గెయిన్.. రూ.230..!!