కిడ్నీ వ్యాధితో పోరాటంలో ఓడిన బాలుడు
- November 02, 2017మనామా: నాలుగేళ్ళ బహ్రెయినీ బాలుడు, కిడ్నీ సంబంధిత సమస్యతో ప్రాణాలు కోల్పోయాడు. ఏడు నెలల వయసు నుంచే కిడ్నీ సమస్య ఈ బాలుడ్ని వెంటాడుతోంది. ఫ్రాన్స్లో జరిగిన కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ ఆపరేషన్ సందర్భంగా చిన్నారి ప్రాణాలు కోల్పోయాడు. ఈ తరహా కిడ్నీ సమస్యతో బాధపడిన తొలి చిన్నారిగా జవాద్ సిద్దిక్ వార్తల్లోకెక్కాడు. ప్రతి 12 గంటలకు ఓ సారి ఈ చిన్నారికి డయాలసిస్ చేయాల్సి వచ్చేది. కుమారుడికి తన కిడ్నీని దానం చేయాలని భావించిన తండ్రి త్యాగం వృధా అయిపోయింది. బాలుడి మృతి పట్ల పలువురు తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు.
తాజా వార్తలు
- ఏపీ ఎన్నికల ఫలితాలపై రూ.కోట్లలో బెట్టింగ్లు
- శుభవార్త. కొత్తగా 10 ఏళ్ల బ్లూ రెసిడెన్సీ వీసా
- అరబ్ సమ్మిట్. గాజా సంక్షోభం, పాలస్తీనా గుర్తింపుపై ఫోకస్..!
- PACI సందర్శకులకు శుభవార్త..!
- ఒమన్ పీస్ బిల్డర్.. UN సెక్రటరీ జనరల్ ప్రశంసలు
- అనుమతి లేకుండా హజ్.. SR100,000 వరకు ఫైన్..!
- 'దుబాయ్ అన్లాక్డ్' క్లెయిమ్లను కొట్టిపారేసిన యూఏఈ..!
- సింగపూర్ కొత్త ప్రధానిగా లారెన్స్ వాంగ్
- టీమిండియా కోచ్ రేసులో ఇద్దరు విదేశీయులు..
- అమెరికా: ఉద్యోగాలు కోల్పోయిన హెచ్1బీ వీసాదారుల కోసం కొత్త గైడ్లైన్స్