కిడ్నీ వ్యాధితో పోరాటంలో ఓడిన బాలుడు
- November 02, 2017
మనామా: నాలుగేళ్ళ బహ్రెయినీ బాలుడు, కిడ్నీ సంబంధిత సమస్యతో ప్రాణాలు కోల్పోయాడు. ఏడు నెలల వయసు నుంచే కిడ్నీ సమస్య ఈ బాలుడ్ని వెంటాడుతోంది. ఫ్రాన్స్లో జరిగిన కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ ఆపరేషన్ సందర్భంగా చిన్నారి ప్రాణాలు కోల్పోయాడు. ఈ తరహా కిడ్నీ సమస్యతో బాధపడిన తొలి చిన్నారిగా జవాద్ సిద్దిక్ వార్తల్లోకెక్కాడు. ప్రతి 12 గంటలకు ఓ సారి ఈ చిన్నారికి డయాలసిస్ చేయాల్సి వచ్చేది. కుమారుడికి తన కిడ్నీని దానం చేయాలని భావించిన తండ్రి త్యాగం వృధా అయిపోయింది. బాలుడి మృతి పట్ల పలువురు తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు.
తాజా వార్తలు
- నౌకలు యజమానులకు 30 రోజుల గడువుచ్చిన ఒమన్..!!
- షైఖ్ ఖలీఫా బిన్ సల్మాన్ స్ట్రీట్లో ప్రమాదం.. వ్యక్తి మృతి..!!
- అమ్మాన్–సనా మధ్య కమర్షియల్ ఫ్లైట్స్..స్వాగతించిన సౌదీ..!!
- కువైట్ ఎయిర్వేస్ విమానాల షెడ్యూల్లో మార్పులు..!!
- ఫహాహీల్లో కీలక ఇంటర్ సెక్షన్ వారం రోజులపాటు మూసివేత..!!
- స్కైరూట్ ఏరోస్పేస్ అద్భుతం..విజయవంతంగా విక్రమ్-1 రాకెట్ ప్రయోగం!
- జపాన్ ఓపెన్ ఫైనల్కు పీవీ సింధు..
- ఇరాన్ దాడితో కువైట్లో విద్యుత్ ఉత్పత్తి, సముద్ర జలాల డీసాలినేషన్ ప్లాంట్లో అగ్నిప్రమాదం
- గుంటూరు ఘటన పై స్పందించిన సీఎం చంద్రబాబు..
- కువైట్ ఎయిర్వేస్ విమానాల రీషెడ్యూల్







