కిడ్నీ వ్యాధితో పోరాటంలో ఓడిన బాలుడు
- November 02, 2017
మనామా: నాలుగేళ్ళ బహ్రెయినీ బాలుడు, కిడ్నీ సంబంధిత సమస్యతో ప్రాణాలు కోల్పోయాడు. ఏడు నెలల వయసు నుంచే కిడ్నీ సమస్య ఈ బాలుడ్ని వెంటాడుతోంది. ఫ్రాన్స్లో జరిగిన కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ ఆపరేషన్ సందర్భంగా చిన్నారి ప్రాణాలు కోల్పోయాడు. ఈ తరహా కిడ్నీ సమస్యతో బాధపడిన తొలి చిన్నారిగా జవాద్ సిద్దిక్ వార్తల్లోకెక్కాడు. ప్రతి 12 గంటలకు ఓ సారి ఈ చిన్నారికి డయాలసిస్ చేయాల్సి వచ్చేది. కుమారుడికి తన కిడ్నీని దానం చేయాలని భావించిన తండ్రి త్యాగం వృధా అయిపోయింది. బాలుడి మృతి పట్ల పలువురు తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు.
తాజా వార్తలు
- సౌదీ అరేబియాలో 108 మంది ప్రభుత్వ ఉద్యోగుల అరెస్ట్..!!
- సూడాన్ విద్యార్థుల ఫీజులు తిరిగి చెల్లించండి..షార్జా రూలర్ ఆదేశాలు..!!
- కువైట్ సిటీలో రెసిడెన్షియల్ కాంప్లెక్స్ లో అగ్నిప్రమాదం..!!
- పిల్లల రక్షణకు యూనిసెఫ్తో సహకారం కొనసాగిస్తాం: ఒమన్
- అనారోగ్యంతో ఉన్న పిల్లలను స్కూల్కు పంపొద్దు..!!
- కువైట్లో నివాస సముదాయంపై డ్రోన్ దాడి.. తప్పిన ప్రాణనష్టం
- భారత రాష్ట్రపతికి యూఏఈ కొత్త రాయబారి ఆధారపత్రాల సమర్పణ
- ఓవర్టేకింగ్, ఇండికేటర్ వాడకంపై నిర్లక్ష్యం.. 2,756 కేసులు నమోదు..!!
- మస్కట్లో వీధుల పేర్లు, చిరునామాల ధృవీకరణ 80 శాతం పూర్తి..!!
- ఇరాన్ డ్రోన్లను విజయవంతంగా అడ్డుకున్న బహ్రెయిన్ వాయు రక్షణ వ్యవస్థ







