"గూఢచారి"గా అడివి శేష్
- November 04, 2017
"క్షణం" లాంటి ట్రెండ్ సెట్టింగ్ హిట్ అనంతరం అడివి శేష్ కథానాయకుడిగా నటిస్తున్న తాజా చిత్రం"గూఢచారి". అభిషేక్ పిక్చర్స్-విస్టా డ్రీమ్ మర్చంట్స్-పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్నఈ చిత్రంను శశికిరణ్ తిక్క అనే కొత్త దర్శకుడు తెరకెక్కిస్తున్నారు. అడివి శేష్ సరసన మిస్ ఇండియా అయిన మన తెలుగమ్మాయి శోభిత ధూళిపాళ కథానాయికగా నటిస్తుంది. ఈ చిత్రానికి అడివి శేష్ కథ సమకూర్చడం విశేషం.
"గూఢచారి" సినిమాకు సంబంధించిన టైటిల్ లోగో & కాన్సెప్ట్ పోస్టర్ ను చిత్ర యూనీట్ రిలీజ్ చేశారు. అడివి శేష్ ఈ చిత్రంలో
"గూఢచారి" పాత్ర పోషిస్తున్నాడు, హై టెక్నికల్ వేల్యూస్ తో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని 100 రోజుల్లో షూటింగ్ పూర్తి చేశారు. తెలుగులో ఈ చిత్రం సరికొత్త స్టాండర్డ్స్ ను సెట్ చేయడం ఖాయం అని టాలీవుడ్ టాక్. 2018 సమ్మర్ కానుకగా ఈ సినిమా రిలీజ్ కానుంది.
తాజా వార్తలు
- ప్రైవేటు స్కూళ్ల ఫీజులపై సీఎం విజయ్ కీలక నిర్ణయం
- కెమెరాల వినియోగంపై షేక్ హమ్దాన్ కొత్త తీర్మానం
- సౌదీ అరేబియాకు భారత తదుపరి రాయబారిగా విపుల్ నియామకం
- లోక్ భవన్లో సిక్కిం, గోవా, తెలంగాణ రాష్ట్రాల ఆవిర్భావ దినోత్సవ వేడుకలు
- చండీగఢ్లో విద్యుత్ సంప్రదింపుల కమిటీ సమావేశంలో పాల్గొన్న ఎంపీ వల్లభనేని బాలశౌరి
- కువైట్: జైలు నుంచి పరారైన ముగ్గురు ఖైదీల అరెస్ట్..
- ఘనంగా తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు
- తెలంగాణలో పొత్తులపై తేల్చి చెప్పిన పవన్ కల్యాణ్..
- జాతీయ పురోగతికి ఆరోగ్య సంరక్షణే కేంద్రబిందువు: గవర్నర్ అబ్దుల్ నజీర్
- తెలంగాణ అభివృద్ధిలో పోలీసుల పాత్ర కీలకం: సైబరాబాద్ సీపీ డా.ఎం.రమేష్









