ఏపీ ప్రభుత్వోద్యోగులకు బంపర్ ఆఫర్
- November 04, 2017
ప్రభుత్వోద్యోగులకు బంపర్ ఆఫర్ ఇచ్చారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు. వారానికి ఐదున్నర రోజులు పనిచేస్తే చాలన్నారు. శనివారం మధ్యాహ్నం నుంచి పని చేయక్కర్లేదన్నారు. ఆఫీస్ అంటే బోర్ కొట్టకూడదని.. అందుకే ఈ నిర్ణయం తీసుకున్నానన్నారు చంద్రబాబు.
ప్రపంచాన్ని జయించే శక్తి ఆంధ్రప్రదేశ్ విద్యార్థులకు ఉందన్నారు ఏపీ సీఎం చంద్రబాబు. బాగా చదువుకుంటే మెరుగైన ఫలితాలు సాధించవచ్చన్నారు. అయితే.. 24 గంటలూ చదువుకోవడం వల్ల లాభం ఉండదన్నారాయన. చదువుతో పాటు ఆటలూ ఆడాలని సూచించారు. కార్పొరేట్ కాలేజీల్లో చదువుకోమంటూ ఒత్తిడి చేయవద్దంటూ వార్నింగ్ ఇచ్చానన్నారు సీఎం చంద్రబాబు.
తాజా వార్తలు
- స్కైరూట్ ఏరోస్పేస్ అద్భుతం..విజయవంతంగా విక్రమ్-1 రాకెట్ ప్రయోగం!
- జపాన్ ఓపెన్ ఫైనల్కు పీవీ సింధు..
- ఇరాన్ దాడితో కువైట్లో విద్యుత్ ఉత్పత్తి, సముద్ర జలాల డీసాలినేషన్ ప్లాంట్లో అగ్నిప్రమాదం
- గుంటూరు ఘటన పై స్పందించిన సీఎం చంద్రబాబు..
- కువైట్ ఎయిర్వేస్ విమానాల రీషెడ్యూల్
- కువైట్ లో స్మగ్లింగ్ యత్నం భగ్నం..!!
- యూత్ సిటీ 2030కు ఎన్బీబీ ప్లాటినం స్పాన్సర్..!!
- ఇరాన్ దాడులను తీవ్రంగా ఖండించిన ఖతార్..!!
- ఈ-స్కూటర్లు, సైకిళ్ల నిబంధనలు ఉల్లంఘిస్తే Dh500 వరకు జరిమానా..!!
- అరేబియా సముద్రంలో 4.9 తీవ్రతతో భూకంపం..ఒమన్ లో ప్రభావంపై క్లారిటీ..!!







