ఏపీ ప్రభుత్వోద్యోగులకు బంపర్ ఆఫర్
- November 04, 2017ప్రభుత్వోద్యోగులకు బంపర్ ఆఫర్ ఇచ్చారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు. వారానికి ఐదున్నర రోజులు పనిచేస్తే చాలన్నారు. శనివారం మధ్యాహ్నం నుంచి పని చేయక్కర్లేదన్నారు. ఆఫీస్ అంటే బోర్ కొట్టకూడదని.. అందుకే ఈ నిర్ణయం తీసుకున్నానన్నారు చంద్రబాబు.
ప్రపంచాన్ని జయించే శక్తి ఆంధ్రప్రదేశ్ విద్యార్థులకు ఉందన్నారు ఏపీ సీఎం చంద్రబాబు. బాగా చదువుకుంటే మెరుగైన ఫలితాలు సాధించవచ్చన్నారు. అయితే.. 24 గంటలూ చదువుకోవడం వల్ల లాభం ఉండదన్నారాయన. చదువుతో పాటు ఆటలూ ఆడాలని సూచించారు. కార్పొరేట్ కాలేజీల్లో చదువుకోమంటూ ఒత్తిడి చేయవద్దంటూ వార్నింగ్ ఇచ్చానన్నారు సీఎం చంద్రబాబు.
తాజా వార్తలు
- ఫ్లైదుబాయ్ విమాన సర్వీసులు రీషెడ్యూల్
- రోడ్లపై వరదనీరు.. కొనసాగుతున్న ట్రాఫిక్ ఆంక్షలు
- యూఏఈకి భారీ రెయిన్ అలెర్ట్
- ఉమ్రా వీసా వ్యవధిపై సౌదీ కీలక ఉత్తర్వులు
- ఇరాన్పై ఇజ్రాయెల్ దాడిని ఖండించిన ఒమన్
- కార్మికులకు కువైట్ శుభవార్త..!
- ఐదు రోజులపాటు తెలంగాణకు వర్ష సూచన
- ఇరాన్ పై ప్రతీకార దాడులకు దిగిన ఇజ్రాయెల్
- కొనసాగుతున్న లోక్సభ ఎన్నికల తొలిదశ పోలింగ్
- ఓటర్లు పెద్ద సంఖ్యలో తమ ఓటు హక్కు వినియోగించుకోవాలి: ప్రధాని మోడీ