టెక్సాస్ సదర్ల్యాండ్ స్ర్పింగ్స్లోని ఫస్ట్ బాప్టిస్ట్ చర్చిలో కాల్పుల మోత...27 మంది మృతి
- November 05, 201724 మందికి గాయాలు
అమెరికాలో మళ్లీ దారుణం
మృతుల్లో రెండేళ్ల చిన్నారి
హంతకుడి కాల్చివేత
టెక్సాస్: అమెరికాలో మరో ఉన్మాది విరుచుకుపడ్డాడు. ఆదివారం ఉదయం చర్చిలో విచ్చలవిడిగా కాల్పులు జరిపి 27 మంది అమాయకుల్ని పొట్టన బెట్టుకున్నాడు. మృతుల్లో రెండేళ్ల చిన్నారి కూడా ఉంది. మరో 24 మంది గాయపడ్డారు. స్థానిక కాలమానం ప్రకారం ఉదయం 11.30 గంటలకు ఈ కాల్పులు జరిగాయి. హంతకుడిని పోలీసులు కాల్చిచంపారు. టెక్సా్సలోని సదర్ల్యాండ్ స్ర్పింగ్స్లోని ఫస్ట్ బాప్టిస్ట్ చర్చిలో దారుణం జరిగింది. ఘటన జరిగినపుడు చర్చిలో 50-60 మంది ఉన్నారు. హంతకుడు గన్ను పలుమార్లు లోడ్ చేసినట్లు తెలుస్తోంది. కాల్పుల అనంతరం వాహనంలో పారిపోతూ మరో వాహనాన్ని ఢీకొన్నాడు. దిగిపారిపోతూ ఉంటే పోలీసులు కాల్చిచంపేశారు.
తాజా వార్తలు
- విద్యార్థిగా గోల్డెన్ వీసా కోసం ఎలా దరఖాస్తు చేయాలి?
- వికలాంగులకు BD1.2 మిలియన్ల వార్షిక సహాయ నిధి
- ఈజిప్టులో నేరం.. కువైట్లో నిందితుడి అరెస్ట్
- సౌదీ సాయంతో పట్టుబడ్డ 47 కిలోల కొకైన్
- OMR30.6 బిలియన్లు దాటిన క్రెడిట్ బ్యాలెన్స్
- యూఏఈలో CSI చర్చి.. ఫస్ట్ లుక్ ఔట్
- ఏపీలో భానుడి విశ్వరూపం, బెంబేలెత్తిపోతున్న జనం
- వైసీపీ మేనిఫెస్టో ఫై ప్రశ్నల అస్త్రాలను సంధిస్తున్న నెటిజన్లు
- ఎన్నికల ప్రచారంలో హీరో వెంకటేశ్..?!!
- ఖతార్ విమానయాన రంగం.. అద్భుతమైన వృద్ధి..!