బంగారం ధరకు పెళ్లి కళ
- November 07, 2017
బంగారం ధర భగ్గుమంది. మంగళవారం రూ.255 పెరగడంతో పది గ్రాముల పసిడి ధర రూ.30,390కి చేరింది. అంతర్జాతీయ పరిస్థితులు, పెళ్లిళ్ల సీజన్ కావడంతో స్థానిక ఆభరణాల తయారీదారుల నుంచి కొనుగోళ్లు వూపందుకున్నాయి. దీంతో పసిడి ధర పెరిగినట్లు బులియన్ మార్కెట్ వర్గాలు వెల్లడించాయి. మరోవైపు బంగారం బాటలోనే వెండి పయనించింది. రూ.650లు పెరగడంతో కిలో వెండి రూ.40,700కి చేరింది. పారిశ్రామిక వర్గాలు, నాణెల తయారీదారుల నుంచి కొనుగోళ్లు భారీగా రావడంతో వెండి ధర పెరిగినట్లు ట్రేడర్లు చెబుతున్నారు. అంతర్జాతీయంగా బంగారం ధర 0.95శాతం పెరగడంతో ఔన్సు 1,281.50 డాలర్లు పలికింది.
తాజా వార్తలు
- మెటాకు గూగుల్ బిగ్ షాక్..
- ఒమన్లో అవినీతి పై కఠినమైన నిబంధనలు..!!
- క్షిపణులు, డ్రోన్లను అడ్డుకున్న కువైట్ వైమానిక రక్షణ వ్యవస్థలు..!!
- ఇమామ్ హుస్సేన్ రక్తదాన శిబిరంలో 741 యూనిట్ల రక్తం సేకరణ..!!
- ప్రధాని మోదీకి మరో అంతర్జాతీయ పురస్కారం..
- యూఏఈలో మైనర్ పిల్లల చర్యలకు పేరెంట్స్ దే బాధ్యత..!!
- 'డార్బ్' యాప్ను డౌన్లోడ్ చేసుకోండి..MoT పిలుపు..!!
- పాస్పోర్ట్ పోగొట్టుకోవడంతో 18 ఏళ్లు విమానాశ్రయంలోనే జీవించిన వ్యక్తి..
- VMC కీలక నిర్ణయం..శాకాహార నగరంగా మారనున్న వారణాసి..
- ఏపీ ఎయిర్పోర్టుల్లో మద్యం షాపులకు గ్రీన్ సిగ్నల్







