వర్షాకాలంలో ఆస్తమా వ్యాధిగ్రస్తులు ఉల్లిపాయల్ని వేపుకుని తింటే..?
- November 07, 2017వర్షాకాలంలో ఆస్తమా వ్యాధిగ్రస్థులు ఉల్లిపాయలను దోరగా బాణలిలో వేపి తీసుకోవాలి. ఉల్లిలో వుండే స్కాలియన్లు అధికంగా సల్ఫర్ సమ్మేళనాలు శ్వాస సంబంధిత వ్యాధులను దూరం చేస్తాయి. శ్వాస సంబంధిత సమస్యలను తగ్గిస్తాయి. అలాగే విటమిన్ బి గల పచ్చని ఆకుకూరలు, పప్పులను తీసుకోవాలి. ఒత్తిడిని దూరం చేసుకోవాలి. సన్ ఫ్లవర్ ఆయిల్ను ఉపయోగించాలి.
ఇంకా బీటా-కెరోటినాయిడ్లు ఎక్కువగా వుండే పండ్లు ఆప్రికాట్, క్యారెట్స్ తీసుకోవాలి. పాలకూర వంటివి తీసుకోవడం ద్వారా ఆస్తమా నుంచి ఉపశమనం పొందవచ్చు. ఇంకా యాంటీయాక్సిడెంట్లు పుష్కలంగా వుండే సిట్రస్ పండ్లను తీసుకోవాలి.
ఆరెంజ్, బ్రొకోలీని డైట్లో చేర్చుకోవడం మరిచిపోకూడదు. అయితే కారం, అల్లం కలిపిన ఆహారాలకు, మిరియాలు కలిపిన ఆహారానికి వీలైనంత దూరంగా ఉండటం చాలా మంచిది. అలాగే ఎక్కువ కొవ్వు ఉన్న పాలపదార్థాలను తీసుకోకపోవడం మంచిదని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు.
తాజా వార్తలు
- తెలుగు ఇండియన్ ఐడల్ సీజన్ 3 రెడీ..
- తెలుగు రాష్ట్రాల్లో భానుడి భగభగలు
- హైదారాబాద్ చేరుకున్న ఉపరాష్ట్రపతి..స్వాగతం పలికిన మంత్రి పొన్నం
- ఫార్మా కంపెనీలో భారీ అగ్ని ప్రమాదం..మంటల్లో చిక్కుకున్న దాదాపు 50 మంది కార్మికులు
- ఫోన్ ట్యాపింగ్ కేసులో కొనసాగుతున్న విచారణ: సీపీ శ్రీనివాస్ రెడ్డి
- డ్రైవింగ్ లైసెన్స్ కోసం లంచం.. 8మంది ప్రవాసులకు జైలుశిక్ష
- దుబాయ్ గ్లోబల్ విలేజ్ పొడిగింపు
- బహ్రెయిన్ లో ప్రతి చిన్నారికి నెలకు BD20..!
- ఎగిరే వాహనాల కోసం ‘వెర్టిపోర్ట్’కు ఆమోదం
- ప్రపంచంలోనే అతిపెద్ద యానిమల్ సెంటర్ ప్రారంభం