దుబాయ్లోతెలంగాణ కి చెందిన సిద్దిపేట వాసి మృతి
- November 07, 2017
బతుకుదెరువుకు దుబాయి వెళ్లిన సిద్దిపేటకు చెందిన యువకుడు సాలార్ హుస్సేన్షహజాన్(24), గత గురువారం అక్కడ జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతిచెందాడు. ఆయన మృతదేహం మంగళవారం సిద్దిపేటకు వచ్చింది. ఖాదర్పురకు చెందిన సాలార్ హుసేన్షహజాన్ మెదక్ ఇంజనీరింగ్ కళాశాలలో బీటెక్ సివిల్ పూర్తి చేశాడు. వివాహం ఖాయమైన సందర్భంగా, ఆర్థికంగా బలపడాలనుకుని, ఐదు నెలల క్రితం దుబాయికి వెళ్లాడు. ఉద్యోగం చేస్తున్న క్రమంలో రోడ్డు ప్రమాదానికి గురయ్యాడు. మృతదేహం ఇక్కడికి చేరుకోవడంతో కుటుంబంలో విషాధచాయలు అలుముకున్నాయి.
తాజా వార్తలు
- Asia Cup 2025: Gautam Gambhir changes handshake protocol after Pakistan match
- తెలంగాణ నుంచి మరో 2 వందేభారత్ రైళ్లు
- జీఎస్టీ 2.0పై సీఎం చంద్రబాబు స్పందన..
- కొత్త కారు కొనేవాళ్లకు ఇక పండగే అంటున్న భారత ప్రభుత్వం
- ముగ్గురు ఆసియన్లపై బహ్రెయిన్ లో విచారణ ప్రారంభం..!!
- సీజింగ్ వాహనాలు వేలం..సౌమ్ అప్లికేషన్ ద్వారా బిడ్డింగ్..!!
- ఒమన్ లో ఆరుగురు అరబ్ జాతీయులు అరెస్టు..!!
- జెడ్డా ఆకాశంలో నిప్పులుగక్కిన ఫైటర్ జెట్స్..!!
- కువైట్ లో ట్రాఫిక్ చట్టాలపై అవగాహన..!!
- ఆన్లైన్ పిల్లల లైంగిక వేధింపులు..188 మంది అరెస్టు..!!