దుబాయ్లోతెలంగాణ కి చెందిన సిద్దిపేట వాసి మృతి
- November 07, 2017
బతుకుదెరువుకు దుబాయి వెళ్లిన సిద్దిపేటకు చెందిన యువకుడు సాలార్ హుస్సేన్షహజాన్(24), గత గురువారం అక్కడ జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతిచెందాడు. ఆయన మృతదేహం మంగళవారం సిద్దిపేటకు వచ్చింది. ఖాదర్పురకు చెందిన సాలార్ హుసేన్షహజాన్ మెదక్ ఇంజనీరింగ్ కళాశాలలో బీటెక్ సివిల్ పూర్తి చేశాడు. వివాహం ఖాయమైన సందర్భంగా, ఆర్థికంగా బలపడాలనుకుని, ఐదు నెలల క్రితం దుబాయికి వెళ్లాడు. ఉద్యోగం చేస్తున్న క్రమంలో రోడ్డు ప్రమాదానికి గురయ్యాడు. మృతదేహం ఇక్కడికి చేరుకోవడంతో కుటుంబంలో విషాధచాయలు అలుముకున్నాయి.
తాజా వార్తలు
- యూఏఈ: ప్రయాణికులకు ఓవర్స్టే జరిమానాల మాఫీ
- యూఏఈలో విద్యాసంస్థలకు మార్చి 9 నుంచి స్ప్రింగ్ బ్రేక్ సెలవులు
- నెల్లూరు నుంచి విదేశాలకు.. తీగలాగితే డొంక కదులుతోంది..!
- AIతో రూపొందించిన యుద్ధ వీడియోలపై ఎక్స్ కఠిన చర్యలు
- ఇరాన్ నౌక పై సబ్మెరైన్ దాడి
- యుద్ధంలోకి మమ్మల్ని లాగకండి: స్పెయిన్ ప్రధాని
- జెబల్ అలీ పోర్ట్లో యథావిధిగా కార్యకలాపాలు: భద్రతను కట్టుదిట్టం చేసిన అధికారులు!
- సౌదీలో 4రోజలపాటు ఈద్ అల్ ఫితర్ సెలవులు..!!
- వదంతులు, తప్పుడు వార్తల ప్రచారం పై దుబాయ్ పోలీస్ హెచ్చరిక ...
- చరిత్ర సృష్టించిన టీ20 ప్రపంచకప్









