దుబాయ్లోతెలంగాణ కి చెందిన సిద్దిపేట వాసి మృతి
- November 07, 2017బతుకుదెరువుకు దుబాయి వెళ్లిన సిద్దిపేటకు చెందిన యువకుడు సాలార్ హుస్సేన్షహజాన్(24), గత గురువారం అక్కడ జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతిచెందాడు. ఆయన మృతదేహం మంగళవారం సిద్దిపేటకు వచ్చింది. ఖాదర్పురకు చెందిన సాలార్ హుసేన్షహజాన్ మెదక్ ఇంజనీరింగ్ కళాశాలలో బీటెక్ సివిల్ పూర్తి చేశాడు. వివాహం ఖాయమైన సందర్భంగా, ఆర్థికంగా బలపడాలనుకుని, ఐదు నెలల క్రితం దుబాయికి వెళ్లాడు. ఉద్యోగం చేస్తున్న క్రమంలో రోడ్డు ప్రమాదానికి గురయ్యాడు. మృతదేహం ఇక్కడికి చేరుకోవడంతో కుటుంబంలో విషాధచాయలు అలుముకున్నాయి.
తాజా వార్తలు
- ఇండియాకు ఒమన్ ఎయిర్ అదనపు సర్వీసులు
- ఫుజైరాలో వీధుల్లో వైల్డ్ క్యాట్ సంచారం..!
- రెసిడెన్సీ పర్మిట్ల కోసం లంచం.. నలుగురికి జైలుశిక్ష, జరిమానా
- మహిళను చంపి, దుకాణానికి నిప్పంటించిన వ్యక్తి..అరెస్ట్
- యూఏఈ, జోర్డాన్, టర్కీలతో ఖతార్ కీలక చర్చలు..!
- యూఏఈలో ఇకపై చేతితో చెల్లింపులు..?
- పవన్ కళ్యాణ్ కు ఓటు వేసి గెలిపించాలని పిఠాపురం ప్రజలను కోరిన చిరంజీవి
- నేడు హైదరాబాద్కు రానున్న ప్రధాని మోడీ..ట్రాఫిక్ ఆంక్షలు
- యూఏఈలో భారతీయుడు మృతి..ఎన్నారైల తోడ్పాటుతో స్వగ్రామానికి పార్దీవదేహాం
- కొనసాగుతున్నమూడో విడత పోలింగ్..