సికింద్రాబాద్ - విశాఖ మధ్య రెండు ప్రత్యేక రైళ్లు
- November 09, 2017
హైదరాబాద్: ప్రయాణికుల రద్దీ దృష్ట్యా దక్షిణ మధ్య రైల్వే రెండు ప్రత్యేక రైళ్లను నడపనుంది. ఈ ప్రత్యేక రైళ్లు సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడవనున్నాయి. నవంబరు 18న మధ్యాహ్నం 3.55 గంటలకు సికింద్రాబాద్ నుంచి విశాఖకు ప్రత్యేక రైలు నడపనున్నారు. అలాగే ఈ నెల 19న రాత్రి 9.25 గంటలకు విశాఖ నుంచి సికింద్రాబాద్ కు ప్రత్యేక రైలు నడుపుతున్నట్లు అధికారులు తెలిపారు.
తాజా వార్తలు
- యూఏఈ: ప్రయాణికులకు ఓవర్స్టే జరిమానాల మాఫీ
- యూఏఈలో విద్యాసంస్థలకు మార్చి 9 నుంచి స్ప్రింగ్ బ్రేక్ సెలవులు
- నెల్లూరు నుంచి విదేశాలకు.. తీగలాగితే డొంక కదులుతోంది..!
- AIతో రూపొందించిన యుద్ధ వీడియోలపై ఎక్స్ కఠిన చర్యలు
- ఇరాన్ నౌక పై సబ్మెరైన్ దాడి
- యుద్ధంలోకి మమ్మల్ని లాగకండి: స్పెయిన్ ప్రధాని
- జెబల్ అలీ పోర్ట్లో యథావిధిగా కార్యకలాపాలు: భద్రతను కట్టుదిట్టం చేసిన అధికారులు!
- సౌదీలో 4రోజలపాటు ఈద్ అల్ ఫితర్ సెలవులు..!!
- వదంతులు, తప్పుడు వార్తల ప్రచారం పై దుబాయ్ పోలీస్ హెచ్చరిక ...
- చరిత్ర సృష్టించిన టీ20 ప్రపంచకప్









