సికింద్రాబాద్ - విశాఖ మధ్య రెండు ప్రత్యేక రైళ్లు
- November 09, 2017
హైదరాబాద్: ప్రయాణికుల రద్దీ దృష్ట్యా దక్షిణ మధ్య రైల్వే రెండు ప్రత్యేక రైళ్లను నడపనుంది. ఈ ప్రత్యేక రైళ్లు సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడవనున్నాయి. నవంబరు 18న మధ్యాహ్నం 3.55 గంటలకు సికింద్రాబాద్ నుంచి విశాఖకు ప్రత్యేక రైలు నడపనున్నారు. అలాగే ఈ నెల 19న రాత్రి 9.25 గంటలకు విశాఖ నుంచి సికింద్రాబాద్ కు ప్రత్యేక రైలు నడుపుతున్నట్లు అధికారులు తెలిపారు.
తాజా వార్తలు
- బహ్రెయిన్ పై మిస్సైళ్లతో విచుచుకుపడ్డ ఇరాన్..అడ్డుకున్న రక్షణ వ్యవస్థలు..!!
- QR1 మిలియన్ జరిమానా, కంపెనీ సీజ్:ఖతార్
- భారతీయులకు వీసా సరళీకరణను ప్రకటించిన ఒమన్..!!
- యూఏఈ, జీసీసీ దేశాల అత్యవసర సమావేశం..ఉమ్మడి కార్యాచరణపై సమీక్ష..!!
- కువైట్ లో వీసా గడువు పొడిగింపు, విదేశాలలో ఉన్నవారికి సెలవు మంజూరు..!!
- ఇరాన్ దురాక్రమణను ఖండించండి..అంతర్జాతీయ సమాజానికి సౌదీ పిలుపు..!!
- సోషల్ మీడియాను దుర్వినియోగం..నలుగురు అరెస్టు..!!
- యూఏఈ: ప్రయాణికులకు ఓవర్స్టే జరిమానాల మాఫీ
- యూఏఈలో విద్యాసంస్థలకు మార్చి 9 నుంచి స్ప్రింగ్ బ్రేక్ సెలవులు
- నెల్లూరు నుంచి విదేశాలకు.. తీగలాగితే డొంక కదులుతోంది..!









