కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు శుభవార్త
- November 09, 2017
కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు శుభవార్త. నూతన ఇంటి నిర్మాణానికి లేదా నూతన ఇల్లు కొనుగోలుకు రూ.25 లక్షలను అడ్వాన్స్గా తీసుకోవచ్చని, దీనిపై 8.50 శాతం వడ్డీని మాత్రమే వసూలు చేస్తారని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. ఈ పథకం కింద గతంలో రూ.7.50 లక్షలను మాత్రమే అందించేవారని, దీనిని భారీగా పెంచామని పేర్కొంది. నూతన విధానం ద్వారా కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు సొంతింటి కల నేరవేరుతుందని వివరించింది.
తాజా వార్తలు
- రేపు భారత్ లో పర్యటించనున్న యూఏఈ అధ్యక్షుడు
- న్యూజెర్సీ శ్రీ శివ విష్ణు దేవాలయంలో ‘నారీ శక్తి’ మీట్ అండ్ గ్రీట్ కార్యక్రమం
- ఖతార్ లో విద్యార్థులకు 4వేల ఫ్రీ, రాయితీ సీట్లు..!!
- సౌదీలో స్కూల్స్ రీ ఓపెన్.. 92 వర్కింగ్ డేస్..!!
- Dh50,000 వివాహ గ్రాంట్..దుబాయ్ బిలియనీర్ ఆఫర్..!!
- కువైట్ లో లా నినా ఎఫెక్ట్.. టెంపరేచర్స్ పెరుగుతాయా?
- నిజ్వాలో అగ్నిప్రమాదం..భయంతో ప్రజలు పరుగులు..!!
- ట్యాక్సీ డ్రైవర్ పై దాడి.. BD220, ఫోన్స్ చోరీ..!!
- దుబాయ్లో అభిమానుల నడుమ ఎన్టీఆర్ 30వ వర్ధంతి
- మరో మలేసియా విమానం మిస్సింగ్ 11 మంది పై ఉత్కంఠ!







