కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు శుభవార్త
- November 09, 2017
కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు శుభవార్త. నూతన ఇంటి నిర్మాణానికి లేదా నూతన ఇల్లు కొనుగోలుకు రూ.25 లక్షలను అడ్వాన్స్గా తీసుకోవచ్చని, దీనిపై 8.50 శాతం వడ్డీని మాత్రమే వసూలు చేస్తారని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. ఈ పథకం కింద గతంలో రూ.7.50 లక్షలను మాత్రమే అందించేవారని, దీనిని భారీగా పెంచామని పేర్కొంది. నూతన విధానం ద్వారా కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు సొంతింటి కల నేరవేరుతుందని వివరించింది.
తాజా వార్తలు
- స్కైరూట్ ఏరోస్పేస్ అద్భుతం..విజయవంతంగా విక్రమ్-1 రాకెట్ ప్రయోగం!
- జపాన్ ఓపెన్ ఫైనల్కు పీవీ సింధు..
- ఇరాన్ దాడితో కువైట్లో విద్యుత్ ఉత్పత్తి, సముద్ర జలాల డీసాలినేషన్ ప్లాంట్లో అగ్నిప్రమాదం
- గుంటూరు ఘటన పై స్పందించిన సీఎం చంద్రబాబు..
- కువైట్ ఎయిర్వేస్ విమానాల రీషెడ్యూల్
- కువైట్ లో స్మగ్లింగ్ యత్నం భగ్నం..!!
- యూత్ సిటీ 2030కు ఎన్బీబీ ప్లాటినం స్పాన్సర్..!!
- ఇరాన్ దాడులను తీవ్రంగా ఖండించిన ఖతార్..!!
- ఈ-స్కూటర్లు, సైకిళ్ల నిబంధనలు ఉల్లంఘిస్తే Dh500 వరకు జరిమానా..!!
- అరేబియా సముద్రంలో 4.9 తీవ్రతతో భూకంపం..ఒమన్ లో ప్రభావంపై క్లారిటీ..!!







