కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు శుభవార్త
- November 09, 2017కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు శుభవార్త. నూతన ఇంటి నిర్మాణానికి లేదా నూతన ఇల్లు కొనుగోలుకు రూ.25 లక్షలను అడ్వాన్స్గా తీసుకోవచ్చని, దీనిపై 8.50 శాతం వడ్డీని మాత్రమే వసూలు చేస్తారని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. ఈ పథకం కింద గతంలో రూ.7.50 లక్షలను మాత్రమే అందించేవారని, దీనిని భారీగా పెంచామని పేర్కొంది. నూతన విధానం ద్వారా కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు సొంతింటి కల నేరవేరుతుందని వివరించింది.
తాజా వార్తలు
- ఇజ్రాయెల్, ఇరాన్ వెళ్లే భారతీయులకు విదేశాంగ సూచన
- టోఫెల్ ఇండియా ఛాంపియన్షిప్ను ప్రారంభించిన ఈటిఎస్
- వాట్సప్ లో కొత్త ఫీచర్..
- 7న ప్రత్యక్షంగా కోర్టులో ఎమ్మెల్సీ కవిత ని హాజరుపరచండి
- శంషాబాద్ సమీపంలో 34 కేజీల బంగారం స్వాధీనం
- ఆడబిడ్డకు జన్మనిచ్చిన దుబాయ్ రాయల్ షేఖా మహరా
- 17 ఏళ్ల బాలుడు మిస్సింగ్ కేసు విషాదాంతం
- 123 మంది కార్మికుల పై బహిష్కరణ వేటు
- భారత ప్రవాసుల కోసం 'ఓపెన్ హౌస్'
- స్విఫ్ట్ స్టూడెంట్ ఛాలెంజ్.. 'మై చైల్డ్' యాప్ కు ప్రశంసలు