కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు శుభవార్త
- November 09, 2017![1 కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు శుభవార్త](https://www.maagulf.com/godata/articles/201711/4_1510288934.jpg)
కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు శుభవార్త. నూతన ఇంటి నిర్మాణానికి లేదా నూతన ఇల్లు కొనుగోలుకు రూ.25 లక్షలను అడ్వాన్స్గా తీసుకోవచ్చని, దీనిపై 8.50 శాతం వడ్డీని మాత్రమే వసూలు చేస్తారని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. ఈ పథకం కింద గతంలో రూ.7.50 లక్షలను మాత్రమే అందించేవారని, దీనిని భారీగా పెంచామని పేర్కొంది. నూతన విధానం ద్వారా కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు సొంతింటి కల నేరవేరుతుందని వివరించింది.
తాజా వార్తలు
- ముంబైలో కుప్పకూలిన నాలుగు అంతస్థుల భవనం
- ఒలంపిక్ టార్చ్తో మెగాస్టార్ చిరంజీవి..
- ఆగస్టులో ఉక్రెయిన్లో పర్యటించనున్న ప్రధాని మోడీ..!
- హైదరాబాద్లో రేపు, ఎల్లుండి ట్రాఫిక్ ఆంక్షలు
- కాల్పులు జరిపిన ప్రదేశం నుండే మళ్లీ ర్యాలీ నిర్వహిస్తా: డొనాల్డ్ ట్రంప్
- వెడ్డింగ్ ప్లానర్ పై దావా గెలిచిన కొత్త జంట..!
- Qiwa.. ప్రవాసులకు ఉచితంగా జాబ్ ధృవీకరణ పత్రాలు
- రెసిడెన్సీ చట్టం ఉల్లంఘన..తనిఖీల్లో పలువురు అరెస్ట్
- అత్యున్నత ప్రపంచ ప్రమాణాలతో ఖతార్ ఏవియేషన్ రంగం..!
- పారిస్ ఒలింపిక్స్ 2024: అట్టహాసంగా ఆరంభ వేడుకలు..