దుబాయ్లో క్రికెట్ అకాడెమీ ప్రారంభించనున్న మాజీ కెప్టెన్
- November 09, 2017
ఎంఎస్ ధోనీ దుబాయ్లో క్రికెట్ అకాడెమీ ప్రారంభించనున్నాడు. దుబాయ్కు చెందిన పసిఫిక్ వెంచర్స్తో కలిసి ఆయన ఈ అకాడెమీ ప్రారంభించనున్నాడు. ఎంఎస్ ధోనీ క్రికెట్ అకాడెమీ ద్వారా క్రికెట్ నేర్చుకోవాలనుకునే చిన్నారులకు శిక్షణ ఇస్తాడు. యూఏఈ క్రికెట్కు ఈ శిక్షణ ఎంతో దోహదపడుతుందని పసిఫిక్ వెంచర్స్ భావిస్తోంది. శిక్షణ ఇచ్చేందుకు ఇకపై ధోనీ రెగ్యులర్గా దుబాయ్ వెళ్లనున్నాడు. 36 ఏళ్ల ధోనీ ఇప్పటివరకూ 90 టెస్ట్ మ్యాచ్లు, 308 వన్డేలు, 83 టి20 మ్యాచ్లాడాడు. రెండు ప్రపంచ కప్ ట్రోఫీలు భారత్కు అందించాడు.
తాజా వార్తలు
- నౌకలు యజమానులకు 30 రోజుల గడువుచ్చిన ఒమన్..!!
- షైఖ్ ఖలీఫా బిన్ సల్మాన్ స్ట్రీట్లో ప్రమాదం.. వ్యక్తి మృతి..!!
- అమ్మాన్–సనా మధ్య కమర్షియల్ ఫ్లైట్స్..స్వాగతించిన సౌదీ..!!
- కువైట్ ఎయిర్వేస్ విమానాల షెడ్యూల్లో మార్పులు..!!
- ఫహాహీల్లో కీలక ఇంటర్ సెక్షన్ వారం రోజులపాటు మూసివేత..!!
- స్కైరూట్ ఏరోస్పేస్ అద్భుతం..విజయవంతంగా విక్రమ్-1 రాకెట్ ప్రయోగం!
- జపాన్ ఓపెన్ ఫైనల్కు పీవీ సింధు..
- ఇరాన్ దాడితో కువైట్లో విద్యుత్ ఉత్పత్తి, సముద్ర జలాల డీసాలినేషన్ ప్లాంట్లో అగ్నిప్రమాదం
- గుంటూరు ఘటన పై స్పందించిన సీఎం చంద్రబాబు..
- కువైట్ ఎయిర్వేస్ విమానాల రీషెడ్యూల్







