దుబాయ్లో క్రికెట్ అకాడెమీ ప్రారంభించనున్న మాజీ కెప్టెన్
- November 09, 2017
ఎంఎస్ ధోనీ దుబాయ్లో క్రికెట్ అకాడెమీ ప్రారంభించనున్నాడు. దుబాయ్కు చెందిన పసిఫిక్ వెంచర్స్తో కలిసి ఆయన ఈ అకాడెమీ ప్రారంభించనున్నాడు. ఎంఎస్ ధోనీ క్రికెట్ అకాడెమీ ద్వారా క్రికెట్ నేర్చుకోవాలనుకునే చిన్నారులకు శిక్షణ ఇస్తాడు. యూఏఈ క్రికెట్కు ఈ శిక్షణ ఎంతో దోహదపడుతుందని పసిఫిక్ వెంచర్స్ భావిస్తోంది. శిక్షణ ఇచ్చేందుకు ఇకపై ధోనీ రెగ్యులర్గా దుబాయ్ వెళ్లనున్నాడు. 36 ఏళ్ల ధోనీ ఇప్పటివరకూ 90 టెస్ట్ మ్యాచ్లు, 308 వన్డేలు, 83 టి20 మ్యాచ్లాడాడు. రెండు ప్రపంచ కప్ ట్రోఫీలు భారత్కు అందించాడు.
తాజా వార్తలు
- IPL 2026: లక్నో పై పంజాబ్ ఘన విజయం
- TFDA & మెడికవర్ హాస్పిటల్స్ కలిసి సినీ దర్శకుల కోసం ప్రత్యేక ఆరోగ్య పరీక్షల కార్యక్రమం
- దుబాయ్, మనామా, ఖసాబ్కు విమానాలు తిరిగి ప్రారంభించిన ఒమాన్ ఎయిర్వేస్
- సీఎం చంద్రబాబు బర్త్డే సీడీపీ వచ్చేసింది!
- బాణసంచా తయారీ ఫ్యాక్టరీలో భారీ పేలుడు..19 మంది మృతి
- 'వారాహి హోమియోపతి’ చికిత్స కేంద్రం ప్రారంభం
- దేశంలోనే తొలి LED క్రెడిట్ కార్డు లాంచ్..ఫీచర్లు ఇవే!
- ఆల్ ఇండియా పర్మిట్ రద్దు చేసిన కేంద్రం!
- తెలంగాణలో వడగళ్ల వాన
- BAPS హిందూ మందిర్ పునఃప్రారంభం: యూఏఈ జెండా ఆవిష్కరణతో ఐక్యత సందేశం









