దుబాయ్లో క్రికెట్ అకాడెమీ ప్రారంభించనున్న మాజీ కెప్టెన్
- November 09, 2017ఎంఎస్ ధోనీ దుబాయ్లో క్రికెట్ అకాడెమీ ప్రారంభించనున్నాడు. దుబాయ్కు చెందిన పసిఫిక్ వెంచర్స్తో కలిసి ఆయన ఈ అకాడెమీ ప్రారంభించనున్నాడు. ఎంఎస్ ధోనీ క్రికెట్ అకాడెమీ ద్వారా క్రికెట్ నేర్చుకోవాలనుకునే చిన్నారులకు శిక్షణ ఇస్తాడు. యూఏఈ క్రికెట్కు ఈ శిక్షణ ఎంతో దోహదపడుతుందని పసిఫిక్ వెంచర్స్ భావిస్తోంది. శిక్షణ ఇచ్చేందుకు ఇకపై ధోనీ రెగ్యులర్గా దుబాయ్ వెళ్లనున్నాడు. 36 ఏళ్ల ధోనీ ఇప్పటివరకూ 90 టెస్ట్ మ్యాచ్లు, 308 వన్డేలు, 83 టి20 మ్యాచ్లాడాడు. రెండు ప్రపంచ కప్ ట్రోఫీలు భారత్కు అందించాడు.
తాజా వార్తలు
- దుబాయ్ కి పంపుతానని చెప్పి ఘరానా మోసం చేసిన ఏజెంట్
- ఏపీలో ఎన్నికల హింస పై 13 మందితో సిట్ ఏర్పాటు..
- అమ్మ ఆదర్శ పాఠశాల, వరి ధాన్యం కొనుగోళ్ల పై కీలక ఆదేశాలు జారీ
- ఖతార్లోని మ్యూజియమ్స్.. ఫ్రీ ఎంట్రీ
- చెక్స్ బౌన్స్. పరిహారంగా BD64,000
- 'అబ్షర్' ద్వారా యాక్సిడెంట్ రిపోర్టింగ్, వెహికల్ బదిలీ
- ఒమన్లో కొన్ని బ్యాంకు నోట్లు త్వరలోఉపసంహరణ..!
- ఆన్లైన్లో వస్తువులను విక్రయిస్తున్నారా? పోలీసుల హెచ్చరిక
- 1,300 కంపెనీలకు Dh100,000 జరిమానా..!
- IIT ఢిల్లీ–అబుధాబి.. ప్రవేశాలకు నోటిఫికేషన్ విడుదల