నరేంద్రమోడీని ప్రశంసలతో ముచ్చెత్తిన అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్
- November 11, 2017
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి ప్రధాని నరేంద్రమోడీని ప్రసంశలతో ముచ్చెత్తారు. ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశంలో మోడీ పాలన అధ్బుతంగా ఉందన్నారు. దేశ ప్రజలను ఒకటి చేయడంలో మోడీ విజయం సాధించారని కొనియాడారు. వియత్నాలో జరిగిన ఆసియా పసిపిక్ ఎకనామిక్ కో ఆపరేషన్ సదస్సులో ట్రంప్ పాల్గొని ప్రసంగించారు. భారత్ చేపడుతున్నఆర్ధికపరమైన పథకాలు, మధ్యతరగతి అభివృద్దికి ఎంతో దొహదపడుతుందన్నారు. ఆసియా దేశాలతో తమ వ్యాపార,వాణిజ్యం మరింత మెరుగుపరుచుకుంటామన్నారు.
తాజా వార్తలు
- అమెరికా పై ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీ తీవ్ర విమర్శలు..
- కువైట్, బహ్రెయిన్, జోర్డాన్లపై ఇరాన్ దాడులను తీవ్రంగా ఖండించిన GCC
- హైదరాబాద్లో ‘ఆండ్ పర్పస్ ఫోరమ్ 2026’ సదస్సు
- దుబాయ్ పేలుళ్లపై తప్పుడు కథనం ప్రచురణ.. జర్నలిస్టు, బృందానికి యూఏఈ సమన్లు
- ప్రజాకవి అందె సీఎం రేవంత్ ఘన నివాళులు..
- బ్రెయిన్ ఇంజ్యూరీ నుంచి జాతీయ సేవలోకి..ఓ టీన్ స్ఫూర్తి ప్రయాణం..!!
- నౌకలు యజమానులకు 30 రోజుల గడువుచ్చిన ఒమన్..!!
- షైఖ్ ఖలీఫా బిన్ సల్మాన్ స్ట్రీట్లో ప్రమాదం.. వ్యక్తి మృతి..!!
- అమ్మాన్–సనా మధ్య కమర్షియల్ ఫ్లైట్స్..స్వాగతించిన సౌదీ..!!
- కువైట్ ఎయిర్వేస్ విమానాల షెడ్యూల్లో మార్పులు..!!







