ఇండియన్ స్కూల్ బహ్రెయిన్లో ఉర్దూ డే సెలబ్రేషన్స్
- November 13, 2017
మనామా: ఇండియన్ స్కూల్ బహ్రెయిన్ (ఐఎస్బి) ఉర్దూ డిపార్ట్మెంట్, ఉర్దూ డే వేడుకల్ని ఇసా టౌన్ క్యాంపస్లో అంగరంగ వైభవంగా నిర్వహించింది. ఉర్దూ స్కాలర్ మొహమ్మద్ షుయైబ్ నిగ్రామీ ఈ కార్యక్రమానికి చీఫ్ గెస్ట్గా వ్యవహరించారు. పోయట్ డాక్టర్ నవాజ్ దియోబంది మరికొందరు ప్రముఖులు ఈ వేడుకలకు హాజరయ్యారు. జాతీయ గీతం, స్కూల్ ప్రేయర్ అనంతరం కార్యక్రమం ప్రారంభమయ్యింది. వారం రోజులపాటు 6, 7, 8 తరగతుల విద్యార్థులకు అనేక కాంపిటీషయన్స్ని నిర్వహించారు. వీటితోపాటుగా పేట్రియాటిక్ సాంగ్, నేషనల్ సాంగ్, హ్యూమరస్ స్కిట్స్ కూడా ఇక్కడ ప్రధాన ఆకర్షణగా నిలిచాయి. ఉర్దూ డే రిపోర్ట్, ఉర్దూ టీచర్ సమీనా షేక్ ద్వారా ప్రెజెంట్ చేయడం జరిగింది.
తాజా వార్తలు
- ప్రైవేటు స్కూళ్ల ఫీజులపై సీఎం విజయ్ కీలక నిర్ణయం
- కెమెరాల వినియోగంపై షేక్ హమ్దాన్ కొత్త తీర్మానం
- సౌదీ అరేబియాకు భారత తదుపరి రాయబారిగా విపుల్ నియామకం
- లోక్ భవన్లో సిక్కిం, గోవా, తెలంగాణ రాష్ట్రాల ఆవిర్భావ దినోత్సవ వేడుకలు
- చండీగఢ్లో విద్యుత్ సంప్రదింపుల కమిటీ సమావేశంలో పాల్గొన్న ఎంపీ వల్లభనేని బాలశౌరి
- కువైట్: జైలు నుంచి పరారైన ముగ్గురు ఖైదీల అరెస్ట్..
- ఘనంగా తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు
- తెలంగాణలో పొత్తులపై తేల్చి చెప్పిన పవన్ కల్యాణ్..
- జాతీయ పురోగతికి ఆరోగ్య సంరక్షణే కేంద్రబిందువు: గవర్నర్ అబ్దుల్ నజీర్
- తెలంగాణ అభివృద్ధిలో పోలీసుల పాత్ర కీలకం: సైబరాబాద్ సీపీ డా.ఎం.రమేష్









