వ్యాయామం చేస్తూ మృతి చెందిన బహ్రెయినీ
- November 13, 2017
మనామా: ఓ వ్యక్తి వ్యాయామం చేస్తూ మృతి చెందిన ఘటన ఖాల్అత్ అల్ బహ్రెయిన్ (బహ్రెయిన్ ఫోర్ట్) వద్ద చోటు చేసుకుంది. బార్బర్ విలేజ్కి చెందిన ప్రముఖ ఇంజనీర్ అలీ అల్ షోవాయిక్గా మృతుడ్ని గుర్తించారు. సాయంత్రం 4 గంటల సమయంలో జాగింగ్ చేస్తూ, ఉన్నపళంగా కుప్పకూపోలిపోయారు షోవాయిక్. పారామెడిక్స్ సంఘటనా స్థలానికి చేరుకుని, అతన్ని కాపాడేందుకు ప్రయత్నించారు. అయితే అప్పటికే ఆయన మృతి చెందడం జరిగింది. ఈ ఏడాది ఇప్పటివరకు పది మంది వ్యాయామం చేస్తూ, ఆటలు ఆడుతూ ప్రాణాలు కోల్పోయారు. కార్డియాక్ అరెస్ట్తో షోవాయిక్ మృతి చెందినట్లు ధృవీకరించారు వైద్యులు. ఇలాంటి ఘటనల్లో ఫస్ట్ ఎయిడ్ ఎంతో ఉపకరిస్తుందనీ, ఉన్నపళంగా కుప్పకూలిపోయినవారికి అత్యవసరంగా వైద్య సహాయం అందిస్తే, ప్రాణాలు కాపాడవచ్చని వైద్యులు చెప్పారు.
తాజా వార్తలు
- ఆసియ కప్: మరోసారి పాక్ ని చిత్తుగా ఓడించిన భారత్..
- జాతిని ఉద్దేశించి ప్రధాని మోదీ ప్రసంగం..
- ఖతార్ లో EV ఛార్జింగ్ స్టేషన్లు విస్తరణ..!!
- ఒమన్ లో హ్యుమన్ ట్రాఫికింగ్ అడ్డుకట్టకు కఠిన చట్టం..!!
- ఆటం సీజన్ కు బహ్రెయిన్ స్వాగతం..!!
- సౌదీ అరేబియాలో 21,638 మంది అరెస్టు..!!
- కువైట్ ఆకాశంలో సాటర్న కనువిందు..!!
- దుబాయ్ మిరాకిల్ గార్డెన్ టికెట్ ధరలు రెట్టింపు..!!
- అలయ్ బలయ్ కార్యక్రమానికి నాగార్జునను ఆహ్వానించిన దత్తాత్రేయ
- స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ పై సీఎం రేవంత్ కీలక సమీక్ష