వ్యాయామం చేస్తూ మృతి చెందిన బహ్రెయినీ
- November 13, 2017మనామా: ఓ వ్యక్తి వ్యాయామం చేస్తూ మృతి చెందిన ఘటన ఖాల్అత్ అల్ బహ్రెయిన్ (బహ్రెయిన్ ఫోర్ట్) వద్ద చోటు చేసుకుంది. బార్బర్ విలేజ్కి చెందిన ప్రముఖ ఇంజనీర్ అలీ అల్ షోవాయిక్గా మృతుడ్ని గుర్తించారు. సాయంత్రం 4 గంటల సమయంలో జాగింగ్ చేస్తూ, ఉన్నపళంగా కుప్పకూపోలిపోయారు షోవాయిక్. పారామెడిక్స్ సంఘటనా స్థలానికి చేరుకుని, అతన్ని కాపాడేందుకు ప్రయత్నించారు. అయితే అప్పటికే ఆయన మృతి చెందడం జరిగింది. ఈ ఏడాది ఇప్పటివరకు పది మంది వ్యాయామం చేస్తూ, ఆటలు ఆడుతూ ప్రాణాలు కోల్పోయారు. కార్డియాక్ అరెస్ట్తో షోవాయిక్ మృతి చెందినట్లు ధృవీకరించారు వైద్యులు. ఇలాంటి ఘటనల్లో ఫస్ట్ ఎయిడ్ ఎంతో ఉపకరిస్తుందనీ, ఉన్నపళంగా కుప్పకూలిపోయినవారికి అత్యవసరంగా వైద్య సహాయం అందిస్తే, ప్రాణాలు కాపాడవచ్చని వైద్యులు చెప్పారు.
తాజా వార్తలు
- దుబాయ్ కి పంపుతానని చెప్పి ఘరానా మోసం చేసిన ఏజెంట్
- ఏపీలో ఎన్నికల హింస పై 13 మందితో సిట్ ఏర్పాటు..
- అమ్మ ఆదర్శ పాఠశాల, వరి ధాన్యం కొనుగోళ్ల పై కీలక ఆదేశాలు జారీ
- ఖతార్లోని మ్యూజియమ్స్.. ఫ్రీ ఎంట్రీ
- చెక్స్ బౌన్స్. పరిహారంగా BD64,000
- 'అబ్షర్' ద్వారా యాక్సిడెంట్ రిపోర్టింగ్, వెహికల్ బదిలీ
- ఒమన్లో కొన్ని బ్యాంకు నోట్లు త్వరలోఉపసంహరణ..!
- ఆన్లైన్లో వస్తువులను విక్రయిస్తున్నారా? పోలీసుల హెచ్చరిక
- 1,300 కంపెనీలకు Dh100,000 జరిమానా..!
- IIT ఢిల్లీ–అబుధాబి.. ప్రవేశాలకు నోటిఫికేషన్ విడుదల