భారత్‌- పాక్‌ల మధ్య చర్చలకు అమెరికా నెమ్మదినెమ్మదిగా ప్రయత్నాలు

- November 13, 2017 , by Maagulf
భారత్‌- పాక్‌ల మధ్య చర్చలకు అమెరికా నెమ్మదినెమ్మదిగా ప్రయత్నాలు

భారత్‌- పాకిస్థాన్‌ల మధ్య చర్చలు జరిగేలా అమెరికా నెమ్మదినెమ్మదిగా ప్రయత్నాలు ప్రారంభించింది.ఇటీవల రెండు దేశాల్లో పర్యటించిన అమెరికా విదేశాంగశాఖ మంత్రి రెక్స్‌ టిల్లెర్‌సన్‌ ఈ విషయమై రెండు దేశాల నాయకులతోనూ మాట్లాడారు. 'ఈ చర్చలు ఫలించినట్టే కనిపిస్తోందని ఎక్స్‌ప్రెస్‌ ట్రిబ్యూన్‌ పత్రిక పేర్కొంది. ఉరిశిక్షపడ్డ కుల్‌భూషణ్‌ యాదవ్‌ను ఆయన భార్య కలిసేందుకు అవకాశం ఇవ్వడం కూడా ఇందులో భాగమేనన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com