భారత్- పాక్ల మధ్య చర్చలకు అమెరికా నెమ్మదినెమ్మదిగా ప్రయత్నాలు
- November 13, 2017భారత్- పాకిస్థాన్ల మధ్య చర్చలు జరిగేలా అమెరికా నెమ్మదినెమ్మదిగా ప్రయత్నాలు ప్రారంభించింది.ఇటీవల రెండు దేశాల్లో పర్యటించిన అమెరికా విదేశాంగశాఖ మంత్రి రెక్స్ టిల్లెర్సన్ ఈ విషయమై రెండు దేశాల నాయకులతోనూ మాట్లాడారు. 'ఈ చర్చలు ఫలించినట్టే కనిపిస్తోందని ఎక్స్ప్రెస్ ట్రిబ్యూన్ పత్రిక పేర్కొంది. ఉరిశిక్షపడ్డ కుల్భూషణ్ యాదవ్ను ఆయన భార్య కలిసేందుకు అవకాశం ఇవ్వడం కూడా ఇందులో భాగమేనన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
తాజా వార్తలు
- ఖలిస్థానీ ఉగ్రవాది హత్య కేసు.. ముగ్గురు భారతీయులు అరెస్టు
- బంగారం స్వచ్ఛతను తనిఖీ చేసే ఐదు సులభమైన మార్గాలు
- పలు రాష్ట్రాలకు వర్ష సూచన
- ఎన్నారై తెలుగుదేశం కువైట్ ఆధ్వర్యంలో కువైట్లో విస్తృత ప్రచారం
- అబుదాబి బుక్ ఫెయిర్.. ఉచిత ప్రవేశం ఇలా పొందండి
- యుద్ధ విమానం నడిపిన కృత్రిమ మేధ
- యూఏఈలో 3శాతం పెరిగిన ప్రమాద మరణాలు
- సకాలంలో జీతాలు చెల్లించని కంపెనీలకు తీవ్ర హెచ్చరిక
- సదా, రఖ్యూత్లో భారీ వర్షాలు
- మే 6, 7వ తేదీల్లో అంతర్జాతీయ న్యాయ శిక్షణ సదస్సు