భారత్- పాక్ల మధ్య చర్చలకు అమెరికా నెమ్మదినెమ్మదిగా ప్రయత్నాలు
- November 13, 2017
భారత్- పాకిస్థాన్ల మధ్య చర్చలు జరిగేలా అమెరికా నెమ్మదినెమ్మదిగా ప్రయత్నాలు ప్రారంభించింది.ఇటీవల రెండు దేశాల్లో పర్యటించిన అమెరికా విదేశాంగశాఖ మంత్రి రెక్స్ టిల్లెర్సన్ ఈ విషయమై రెండు దేశాల నాయకులతోనూ మాట్లాడారు. 'ఈ చర్చలు ఫలించినట్టే కనిపిస్తోందని ఎక్స్ప్రెస్ ట్రిబ్యూన్ పత్రిక పేర్కొంది. ఉరిశిక్షపడ్డ కుల్భూషణ్ యాదవ్ను ఆయన భార్య కలిసేందుకు అవకాశం ఇవ్వడం కూడా ఇందులో భాగమేనన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
తాజా వార్తలు
- రేపు భారత్ లో పర్యటించనున్న యూఏఈ అధ్యక్షుడు
- న్యూజెర్సీ శ్రీ శివ విష్ణు దేవాలయంలో ‘నారీ శక్తి’ మీట్ అండ్ గ్రీట్ కార్యక్రమం
- ఖతార్ లో విద్యార్థులకు 4వేల ఫ్రీ, రాయితీ సీట్లు..!!
- సౌదీలో స్కూల్స్ రీ ఓపెన్.. 92 వర్కింగ్ డేస్..!!
- Dh50,000 వివాహ గ్రాంట్..దుబాయ్ బిలియనీర్ ఆఫర్..!!
- కువైట్ లో లా నినా ఎఫెక్ట్.. టెంపరేచర్స్ పెరుగుతాయా?
- నిజ్వాలో అగ్నిప్రమాదం..భయంతో ప్రజలు పరుగులు..!!
- ట్యాక్సీ డ్రైవర్ పై దాడి.. BD220, ఫోన్స్ చోరీ..!!
- దుబాయ్లో అభిమానుల నడుమ ఎన్టీఆర్ 30వ వర్ధంతి
- మరో మలేసియా విమానం మిస్సింగ్ 11 మంది పై ఉత్కంఠ!







