ఫ్రాన్స్ లో సముద్రంపై తేలియాడే నగరం
- November 16, 2017
ఎగసిపడే అలల మధ్య సముద్రంపై అందాల్ని చూడాలంటే ఓడలో ప్రయాణించాలి. అయితే ఫ్రాన్స్ సర్కారు ఏకంగా రూ.1135 కోట్లతో సముద్రంలో తేలే నగరాన్ని నిర్మించేందుకు పూనుకుంటోంది. ఇప్పటికే నగర నిర్మాణం పనులను ప్రారంభించేసింది. 2020 నాటికి ఈ నగర నిర్మాణం పూర్తి చేయాలని ఫ్రాన్స్ సర్కార్ భావిస్తోంది. ఇందులో 300 మందికి నివాసాలు ఏర్పాటు చేసే యోచనలో ఉంది ఫ్రాన్స్ సర్కార్. దాదాపు వంద ఎకరాల్లో ప్రారంభం కానున్న ఈ నిర్మాణం ఖర్చు రూ.60 మిలియన్లు ఉంటుందని అంచనా. ఈ నగరంలో వ్యవసాయం, ఆక్వాకల్చర్, హెల్త్ కేర్, మెడికల్ రీసెర్చ్ సెంటర్, విద్యుత్ తయారీ కేంద్రాలని ఏర్పాటు చేయనున్నారు. ఈ ప్రాజెక్టు పూర్తయితే సముద్రం మీద తేలియాడే నగరాన్ని రూపకల్పన చేసిన దేశంగా ఫ్రాన్స్ నిలబడనుంది.
తాజా వార్తలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...
- బహ్రెయిన్ పై ఇరాన్ దాడులను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- కువైట్పై క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతల రక్షణ వ్యవస్థల ప్రతిఘటన
- ప్రధాని మోదీ ఇంటి ముందు నిరసన.. !
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!
- వాణిజ్య స్థలాల అద్దెపై కువైట్ ఫైర్ ఫోర్స్ కీలక సూచనలు..!!
- పర్యావరణ పరిరక్షణలో ఒమన్కు అంతర్జాతీయ గుర్తింపు..!!







