ఫ్రాన్స్ లో సముద్రంపై తేలియాడే నగరం
- November 16, 2017
ఎగసిపడే అలల మధ్య సముద్రంపై అందాల్ని చూడాలంటే ఓడలో ప్రయాణించాలి. అయితే ఫ్రాన్స్ సర్కారు ఏకంగా రూ.1135 కోట్లతో సముద్రంలో తేలే నగరాన్ని నిర్మించేందుకు పూనుకుంటోంది. ఇప్పటికే నగర నిర్మాణం పనులను ప్రారంభించేసింది. 2020 నాటికి ఈ నగర నిర్మాణం పూర్తి చేయాలని ఫ్రాన్స్ సర్కార్ భావిస్తోంది. ఇందులో 300 మందికి నివాసాలు ఏర్పాటు చేసే యోచనలో ఉంది ఫ్రాన్స్ సర్కార్. దాదాపు వంద ఎకరాల్లో ప్రారంభం కానున్న ఈ నిర్మాణం ఖర్చు రూ.60 మిలియన్లు ఉంటుందని అంచనా. ఈ నగరంలో వ్యవసాయం, ఆక్వాకల్చర్, హెల్త్ కేర్, మెడికల్ రీసెర్చ్ సెంటర్, విద్యుత్ తయారీ కేంద్రాలని ఏర్పాటు చేయనున్నారు. ఈ ప్రాజెక్టు పూర్తయితే సముద్రం మీద తేలియాడే నగరాన్ని రూపకల్పన చేసిన దేశంగా ఫ్రాన్స్ నిలబడనుంది.
తాజా వార్తలు
- యువత డ్రగ్స్ కు దూరంగా ఉండాలి: గవర్నర్ హరిబాబు
- పలు దేశాల్లో క్రిస్మస్ సెలబ్రేషన్స్ నిషేధం
- రికార్డు సృష్టించిన స్మృతి మంధాన
- దుబాయ్లో ‘ఎన్టీఆర్ సజీవ చరిత్ర’ పుస్తకావిష్కరణ
- మస్కట్ నైట్స్ 2026 జనవరిలో ప్రారంభం..!!
- కువైట్ లో వీసా కోసం..ఆరోగ్య బీమా రుసుములు పెంపు..!!
- బహ్రెయిన్ కాఫీ ఫెస్టివల్లో విజయం..నేపాలీ బారిస్టాస్ కు సత్కారం..!!
- సౌదీ, జోర్డాన్ విదేశాంగ మంత్రులు భేటీ..!!
- మ్యాచ్ ఫర్ హోప్ 2026..యూట్యూబ్ స్టార్ మిస్టర్బీస్ట్ ఖరారు..!!
- షేక్ హమ్దాన్ ను కలిసిన ఎలోన్ మస్క్..!!







