టీడీపీలోకి మాజీ సీఎం సోదరుడు
- November 16, 2017
అమరావతి: మాజీ సీఎం కిరణ్కుమార్ సోదరుడు కిషోర్కుమార్ టీడీపీ తీర్థం పుచ్చుకోనున్నారు. ఇవాళ సీఎం చంద్రబాబు సమక్షంలో కిషోర్కుమార్ టీడీపీలో చేరనున్నారు. గత ఎన్నికల్లో పీలేరు నుంచి పోటీచేసి ఆయన ఓడిపోయారు. వచ్చే ఎన్నికల్లో టీడీపీ తరపున పీలేరు నుంచి పోటీ చేయనున్నారు.
తాజా వార్తలు
- సైనిక సిబ్బంది పై దాడి..ఇద్దరు వ్యక్తులు అరెస్ట్..!!
- మహిళా సాధికారత..ఉమెన్ ఇన్స్పైర్ సమ్మిట్..!!
- Dh100,000 చొప్పున గెలిచిన నలుగురు భారతీయులు..!!
- మస్కట్లో ఖైదీల ఉత్పత్తుల ప్రదర్శన పై ప్రశంసలు..!!
- ఖతార్లో విటమిన్ డి లోపం విస్తృతంగా ఉంది:స్టడీ
- ప్రభుత్వ AI ఇండెక్స్..సౌదీ అరేబియా నెంబర్ వన్..!!
- స్మార్ట్ఫోన్ యూజర్స్ ను హెచ్చరించిన కేంద్ర ప్రభుత్వం
- యువత డ్రగ్స్ కు దూరంగా ఉండాలి: గవర్నర్ హరిబాబు
- పలు దేశాల్లో క్రిస్మస్ సెలబ్రేషన్స్ నిషేధం
- రికార్డు సృష్టించిన స్మృతి మంధాన







