దుబాయ్‌: రోడ్డు ప్రమాదంలో తెలంగాణ వాసి మృతి

- November 16, 2017 , by Maagulf
దుబాయ్‌: రోడ్డు ప్రమాదంలో తెలంగాణ వాసి మృతి

దుబాయ్: బతుకుదెరువు కోసం దుబాయ్‌ వెళ్లిన కూలీ రోడ్డు ప్రమాదంలో మృతి చెందాడు. సిద్దిపేట జిల్లా దుబ్బాక మండలం పోతారం గ్రామానికి చెందిన సెల్ల నర్సింహులు నాలుగేళ్ల క్రితం దుబాయ్‌ వెళ్లాడు. బుధవారం సౌదీ సమీపంలో రోడ్డు పను లు చేస్తుండగా వాహనం ఢీ కొట్టింది. కాగా, మృత దేహాన్ని సాధ్యమైనంత త్వరగా స్వగ్రామానికి చేర్చాలని మెదక్‌ ఎంపీ కొత్త ప్రభాకర్‌రెడ్డి కేంద్రానికి లేఖ రాశారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com