షార్జా ఇండస్ట్రియల్ ఏరియాలో వ్యక్తి ఆత్మహత్య
- November 20, 2017
షార్జా:నేపాల్కి చెందిన 23 ఏళ్ళ వ్యక్తి షార్జాలోని ఇండస్ట్రియలఠ్ ఏరియా నెంబర్ 6లోగల ఓ వేర్హౌస్లో ఉరి వేసుకుని చనిపోయిన ఘటనపై పోలీసులు విచారణ చేపట్టారు. ఈ ఘటనకు సంబంధించి సోమవారం ఉదయం పోలీసులకు సమాచారం అందింది. సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. ఫోరెన్సిక్ డిపార్ట్మెంట్, క్రైమ్ సీన్, సీఐడీ, అంబులెన్స్ అక్కడికి చేరుకోవడం జరిగింది. సంఘటనకు సంబంధించి పూర్తి ఫొటోల్ని, ఎవిడెన్స్లనీ, ఫింగర్ప్రింట్స్నీ పోలీసులు సేకరించారు. పబ్లిక్ ప్రాసిక్యూటర్ ఆదేశాలననుసరించి మృతదేహాన్ని అటాప్సీ నిమిత్తం ఫోరెన్సిక్ ల్యాబ్కి తరలించారు.
తాజా వార్తలు
- యూఏఈ: ప్రయాణికులకు ఓవర్స్టే జరిమానాల మాఫీ
- యూఏఈలో విద్యాసంస్థలకు మార్చి 9 నుంచి స్ప్రింగ్ బ్రేక్ సెలవులు
- నెల్లూరు నుంచి విదేశాలకు.. తీగలాగితే డొంక కదులుతోంది..!
- AIతో రూపొందించిన యుద్ధ వీడియోలపై ఎక్స్ కఠిన చర్యలు
- ఇరాన్ నౌక పై సబ్మెరైన్ దాడి
- యుద్ధంలోకి మమ్మల్ని లాగకండి: స్పెయిన్ ప్రధాని
- జెబల్ అలీ పోర్ట్లో యథావిధిగా కార్యకలాపాలు: భద్రతను కట్టుదిట్టం చేసిన అధికారులు!
- సౌదీలో 4రోజలపాటు ఈద్ అల్ ఫితర్ సెలవులు..!!
- వదంతులు, తప్పుడు వార్తల ప్రచారం పై దుబాయ్ పోలీస్ హెచ్చరిక ...
- చరిత్ర సృష్టించిన టీ20 ప్రపంచకప్









