చైనా: ప్రపంచంలోనే శక్తివంతమైన బాలిస్టిక్ మిస్సైల్
- November 20, 2017
సుదూర లక్ష్యాలను చేదించగల క్షిపణిని చైనా రూపొందించేందుకు ప్రణాళికలు సిద్దంచేసింది. ప్రపంచంలోనే శక్తివంతమైన బాలిస్టిక్ మిస్సైల్ ను వచ్చే ఏడాదికళ్లా పూర్తిచేయనున్నట్లు చైనా మీడియా తెలిపింది. బహుళ అణ్వాయుధాలను మోసుకెళ్లే ఈ మిస్సైల్ ....ప్రపంచంలోని ఏ ప్రాంతాన్నైనా టార్గెట్ చేసేలా దీన్ని రూపొందించనున్నట్లు తెలిపింది. డాంగ్ఫెన్గ్ 41 అనే కొత్త క్షిపణి మాచ్ టెన్ కంటే అత్యంత వేగవంతమైంది. ఇది శత్రుదేశాల మిస్సైల్ హెచ్చరికలను పసిగడుతూనే దూసుకుపోతుంది. అయితే దీని రూపకల్పనకు చైనా పీఫుల్స్ లిబరేషన్ ఆర్మీ 2012లోనే ప్రకటించింది. 2018 ప్రధమార్ధంలో దీన్ని పూర్తిచేయనుంది. మూడు రకాల ఇందనాన్ని ఉపయోగించుకోగల సామర్ధ్యం ఉన్న ఈ డాంగ్పెన్గ్ 41 క్షిపణి, 12వేల కిలోమీటర్ల దూరాల్లోని లక్ష్యాలను సునాయాసంగా చేదించగలదు.
తాజా వార్తలు
- తెలంగాణ రాజ్యసభ అభ్యర్థులు ఖరారు
- బహ్రెయిన్ పై మిస్సైళ్లతో విచుచుకుపడ్డ ఇరాన్..అడ్డుకున్న రక్షణ వ్యవస్థలు..!!
- QR1 మిలియన్ జరిమానా, కంపెనీ సీజ్:ఖతార్
- భారతీయులకు వీసా సరళీకరణను ప్రకటించిన ఒమన్..!!
- యూఏఈ, జీసీసీ దేశాల అత్యవసర సమావేశం..ఉమ్మడి కార్యాచరణపై సమీక్ష..!!
- కువైట్ లో వీసా గడువు పొడిగింపు, విదేశాలలో ఉన్నవారికి సెలవు మంజూరు..!!
- ఇరాన్ దురాక్రమణను ఖండించండి..అంతర్జాతీయ సమాజానికి సౌదీ పిలుపు..!!
- సోషల్ మీడియాను దుర్వినియోగం..నలుగురు అరెస్టు..!!
- యూఏఈ: ప్రయాణికులకు ఓవర్స్టే జరిమానాల మాఫీ
- యూఏఈలో విద్యాసంస్థలకు మార్చి 9 నుంచి స్ప్రింగ్ బ్రేక్ సెలవులు









