చైనా: ప్రపంచంలోనే శక్తివంతమైన బాలిస్టిక్ మిస్సైల్
- November 20, 2017
సుదూర లక్ష్యాలను చేదించగల క్షిపణిని చైనా రూపొందించేందుకు ప్రణాళికలు సిద్దంచేసింది. ప్రపంచంలోనే శక్తివంతమైన బాలిస్టిక్ మిస్సైల్ ను వచ్చే ఏడాదికళ్లా పూర్తిచేయనున్నట్లు చైనా మీడియా తెలిపింది. బహుళ అణ్వాయుధాలను మోసుకెళ్లే ఈ మిస్సైల్ ....ప్రపంచంలోని ఏ ప్రాంతాన్నైనా టార్గెట్ చేసేలా దీన్ని రూపొందించనున్నట్లు తెలిపింది. డాంగ్ఫెన్గ్ 41 అనే కొత్త క్షిపణి మాచ్ టెన్ కంటే అత్యంత వేగవంతమైంది. ఇది శత్రుదేశాల మిస్సైల్ హెచ్చరికలను పసిగడుతూనే దూసుకుపోతుంది. అయితే దీని రూపకల్పనకు చైనా పీఫుల్స్ లిబరేషన్ ఆర్మీ 2012లోనే ప్రకటించింది. 2018 ప్రధమార్ధంలో దీన్ని పూర్తిచేయనుంది. మూడు రకాల ఇందనాన్ని ఉపయోగించుకోగల సామర్ధ్యం ఉన్న ఈ డాంగ్పెన్గ్ 41 క్షిపణి, 12వేల కిలోమీటర్ల దూరాల్లోని లక్ష్యాలను సునాయాసంగా చేదించగలదు.
తాజా వార్తలు
- Asia Cup 2025: Gautam Gambhir changes handshake protocol after Pakistan match
- తెలంగాణ నుంచి మరో 2 వందేభారత్ రైళ్లు
- జీఎస్టీ 2.0పై సీఎం చంద్రబాబు స్పందన..
- కొత్త కారు కొనేవాళ్లకు ఇక పండగే అంటున్న భారత ప్రభుత్వం
- ముగ్గురు ఆసియన్లపై బహ్రెయిన్ లో విచారణ ప్రారంభం..!!
- సీజింగ్ వాహనాలు వేలం..సౌమ్ అప్లికేషన్ ద్వారా బిడ్డింగ్..!!
- ఒమన్ లో ఆరుగురు అరబ్ జాతీయులు అరెస్టు..!!
- జెడ్డా ఆకాశంలో నిప్పులుగక్కిన ఫైటర్ జెట్స్..!!
- కువైట్ లో ట్రాఫిక్ చట్టాలపై అవగాహన..!!
- ఆన్లైన్ పిల్లల లైంగిక వేధింపులు..188 మంది అరెస్టు..!!