హెల్త్ కేర్ కాన్ఫరెన్స్ నిర్వహించనున్న హెచ్ఎంసి
- November 20, 2017
హమాద్ మెడికల్ కార్పొరేషన్ (హెచ్ఎంసి), హెల్త్కేర్ ఇన్ఫర్మేషన్ అండ్ మేనేజ్మెంట్ సిస్టమ్స్ సొసైటీ (హెచ్ఐఎమ్ఎస్ఎస్)తో కలిసి హెచ్ఐఎంఎస్ఎస్ ఖతార్ ఎడ్యుకేషనల్ కాన్ఫరెన్స్ అండ్ హెల్త్ ఐటీ ఎగ్జిబిషన్ని సంయుక్తంగా నిర్వహించనుంది. డిసెంబర్ 7 నుంచి 9 వరకు షెరటాన్ రగాండ్ దోహా రిసార్ట్ అండ్ కన్వెన్షన్ హాల్లో ఈ ఈవెంట్ జరగనుంది. మినిస్ట్రీ ఆఫ్ పబ్లిక్ హెల్త్, ప్రైమరీ హెల్త్ కేర్ కార్పొరేషన్, సిడ్రా మెడిసిన్ నేతృత్వంలో ఈ ఈవెంట్ని నిర్వహిస్తున్నారు. హెల్త్కేర్ ప్రొఫెషనల్స్కి ఈ ఈవెంట్ ఎంతో ఉపయుక్తంగా ఉంటుందని హెచ్ఎంసి క్లినికల్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్స్ డిప్యూటీ చీఫ్ మెడికల్ ఆఫీసర్ డాక్టర్ అబ్దుల్ వాహబ్ అల్ ముస్లెహ్ చెప్పారు. 1961లో ఏర్పాటైన హెచ్ఐఎంఎస్ఎస్, హెల్త్ ట్రాన్స్ఫర్మేషన్ రంగంలో ఐటీ వినియోగం ద్వారా తనదైన ప్రత్యేకతను చాటుకుంది. ఇన్నోవేషన్, కొలాబరేషన్, ఎడ్యుకేషన్ - ఐటీ - హెల్త్ సెక్టార్ వంటి అంశాలకు సంబంధించి ప్రత్యేకమైన చర్చ ఈ ఈవెంట్లో జరగనుంది.
తాజా వార్తలు
- ప్రైవేటు స్కూళ్ల ఫీజులపై సీఎం విజయ్ కీలక నిర్ణయం
- కెమెరాల వినియోగంపై షేక్ హమ్దాన్ కొత్త తీర్మానం
- సౌదీ అరేబియాకు భారత తదుపరి రాయబారిగా విపుల్ నియామకం
- లోక్ భవన్లో సిక్కిం, గోవా, తెలంగాణ రాష్ట్రాల ఆవిర్భావ దినోత్సవ వేడుకలు
- చండీగఢ్లో విద్యుత్ సంప్రదింపుల కమిటీ సమావేశంలో పాల్గొన్న ఎంపీ వల్లభనేని బాలశౌరి
- కువైట్: జైలు నుంచి పరారైన ముగ్గురు ఖైదీల అరెస్ట్..
- ఘనంగా తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు
- తెలంగాణలో పొత్తులపై తేల్చి చెప్పిన పవన్ కల్యాణ్..
- జాతీయ పురోగతికి ఆరోగ్య సంరక్షణే కేంద్రబిందువు: గవర్నర్ అబ్దుల్ నజీర్
- తెలంగాణ అభివృద్ధిలో పోలీసుల పాత్ర కీలకం: సైబరాబాద్ సీపీ డా.ఎం.రమేష్









