దోహాలో ప్రజలకు ఉచిత మొబైల్ ఛార్జింగ్ సౌకర్యం
- November 12, 2015
ప్రజానీకానికి ఉచితంగా బహిరంగ మొబైల్ ఫోన్ ను ఛార్జ్ చేసుకునే సౌకర్యం కలిగించే పధకం యొక్క మొదటి దశ దోహా మునిసిపాలిటీ లో మొదలయింది. పి. అర్. లాంచర్స్ సంస్థ వారి సహకారంతో, వివిధ ప్రాంతాలలో కలిగించనున్న ఈ సౌకర్యంలో సౌరకాంతితో పనిచేసే ఛార్జింగ్ పరికరాలను దోహా కర్నిచే వెంబడి ఏర్పాటు చేస్తారు. వీటి ద్వారా, మొబైల్ ఫోన్ లే కాకుండా టాబ్లెట్స్ వంటి పరికరాలన్నితిని కూడా ఛార్జ్ చేసుకోవచ్చని మునిసిపాలిటీ మరియు పట్టాన ప్రణాళికా మంత్రిత్వ శాఖ అధికారులు తెలియజేసారు. ఈ పధకం యొక్క రెండవ దశలో, ప్రభుత్వ కార్యాలయాలు వంటి అంతర్గత ప్రదేశాలలో కూడా ఇటువంటి సదుపాయాలు కల్పిస్తారు.
తాజా వార్తలు
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...
- బహ్రెయిన్ పై ఇరాన్ దాడులను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- కువైట్పై క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతల రక్షణ వ్యవస్థల ప్రతిఘటన
- ప్రధాని మోదీ ఇంటి ముందు నిరసన.. !
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!







