బ్రిటిష్ పార్లమెంటులో మోదీ ప్రసంగం
- November 12, 2015
ప్రపంచంలో ప్రజాస్వామ్యానికి దిక్సూచిగా నిలిచిన బ్రిటిష్ పార్లమెంటులో ప్రసంగించడం ఆనందంగా వుందని భారత ప్రధాని నరేంద్రమోదీ అన్నారు. బ్రిటిష్ పార్లమెంటులో ఆయన ప్రసంగిస్తూ ఉభయదేశాల మధ్య చారిత్రక సంబంధాలున్నాయన్నారు.మోదీ ప్రసంగంలో ముఖ్యాంశాలు..* మహాత్మాగాంధీ గొప్పదనం గుర్తించడంలో బ్రిటిషువారు విజ్ఞతను ప్రదర్శించారు.* భారత్లో ఎక్కువగా పెట్టుబడులు పెట్లే దేశాల్లో యూకేది మూడస్థానం.* ఎక్కువగా యువత వున్న దేశం భారత్.* బ్రిటన్లోను పలు భారతీయసంస్థలు పనిచేస్తున్నాయి.* గ్రామీణాభివృద్ధి, బ్యాంకింగ్రంగం, బీమా, ఉద్యోగత... తదితర అంశాలు భారతప్రజలకు ప్రాధాన్యతా అంశాలు.* బ్రిటన్లో అధికారంలో వున్న లేబర్ పార్టీకి నా శుభాకాంక్షలు.
తాజా వార్తలు
- టీమిండియాదే విజయం..కివీస్తో ఫైనల్ పోరుకు రెడీ..
- ఖమేనీ మృతికి అధికారికంగా సంతాపం తెలిపిన భారత్
- ICC Mens T20 World Cup 2026: భారత్ భారీ స్కోర్..
- అమెరికా ట్యాంకర్ పై దాడి చేసిన ఇరాన్
- గల్ఫ్ దేశాలకు ఇటలీ బాసట
- షార్జా ఛారిటీ రికార్డు: మొదటి 15 రోజుల్లోనే 4.5 లక్షల ఇఫ్తార్ భోజనాల పంపిణీ!
- అబూదాబీ ICAD 2పై డ్రోన్ శకలాలు: ఆరుగురికి గాయాలు..
- Dh15 మిలియన్ జాక్పాట్ కొట్టిన షార్జా డ్రైవర్..!!
- పబ్లిక్ ప్లేసుల్లో అలాచేస్తే..OMR 300 ఫైన్, 3 నెలల జైలు..!!
- రిలీఫ్ ఫ్లైట్స్..ఖతార్ ఎయిర్వేస్ బిగ్ అప్డేట్..!!









