హిట్ లిస్ట్ లో బీజేపీ అగ్ర నేతలు
- November 22, 2017
న్యూఢిల్లీ : పాకిస్థాన్ నుంచి కార్యకలాపాలు సాగించే జైష్ ఇ మొహమ్మద్ (జేఈఎమ్) ఉగ్ర సంస్థ బీజేపీ అగ్రనాయకులను తన హిట్ లిస్ట్ లో చేర్చింది. ఈ మేరకు జేఈఎమ్ చీఫ్ మసూద్ అజహర్ ఒక జాబితాను రూపొందించడమే కాకుండా హిట్ లిస్ట్ లో ఉన్న రాజకీయ వేత్తలపైదాడులు జరిపేందుకు ఒక ప్రత్యేక స్క్వాడ్ కు కూడా ఏర్పాటు చేసినట్లు సమాచారం. దీనిపై ఇప్పటికే భారత నిఘా సంస్థలు దర్యాప్తు ప్రారంభించినట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. కాగా జేఈఎమ్ బీజేపీ అగ్రనేతలపై దాడులకు లష్కరే ఇ తోయిబా సహకారం కోరిందని నిఘావర్గాలు తెలిపాయి.
తాజా వార్తలు
- ఉచితంగా చంద్రుడి పైకి ప్రయాణం చేసే అవకాశం
- ఇక OTPలు అవసరం లేదా?
- కాబూల్లో భారీ పేలుడు.. ఏడుగురు మృతి
- డిస్కవరీ గార్డెన్స్లో అక్రమ పార్కింగ్ అద్దెల పై హెచ్చరిక
- బ్యాంక్ కస్టమర్లకు అలర్ట్.. వరుసగా 4 రోజులు బంద్!
- మస్కట్ లో అభిమానుల నడుమ ఎన్టీఆర్ 30వ వర్ధంతి
- యూరప్ నుంచి ఏపీకి విమానాలు నడుపుతాం: మంత్రి రామ్మోహన్
- భారత రాయబారి మృదుల్ కుమార్తో భేటీ అయిన సీఎం చంద్రబాబు
- బీజేపీ జాతీయ అధ్యక్షుడిగా నితిన్ నబీన్ ఏకగ్రీవ ఎన్నిక
- భారత్ చేరుకున్న యూఏఈ అధ్యక్షుడు షేక్ మొహమ్మద్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్







