హిట్ లిస్ట్ లో బీజేపీ అగ్ర నేతలు
- November 22, 2017
న్యూఢిల్లీ : పాకిస్థాన్ నుంచి కార్యకలాపాలు సాగించే జైష్ ఇ మొహమ్మద్ (జేఈఎమ్) ఉగ్ర సంస్థ బీజేపీ అగ్రనాయకులను తన హిట్ లిస్ట్ లో చేర్చింది. ఈ మేరకు జేఈఎమ్ చీఫ్ మసూద్ అజహర్ ఒక జాబితాను రూపొందించడమే కాకుండా హిట్ లిస్ట్ లో ఉన్న రాజకీయ వేత్తలపైదాడులు జరిపేందుకు ఒక ప్రత్యేక స్క్వాడ్ కు కూడా ఏర్పాటు చేసినట్లు సమాచారం. దీనిపై ఇప్పటికే భారత నిఘా సంస్థలు దర్యాప్తు ప్రారంభించినట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. కాగా జేఈఎమ్ బీజేపీ అగ్రనేతలపై దాడులకు లష్కరే ఇ తోయిబా సహకారం కోరిందని నిఘావర్గాలు తెలిపాయి.
తాజా వార్తలు
- ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం..
- టీఆర్ఎస్ చీఫ్ కవితతో బ్రిటిష్ డిప్యూటీ హై కమిషనర్ భేటీ
- అబూధాబి BAPS హిందూ మందిరానికి ప్రతిష్ఠాత్మక ‘టాలరెన్స్ అవార్డు 2026’
- తెలంగాణ రోడ్లకు రూ.7,597 కోట్లు విడుదల చేసిన కేంద్రం
- కర్ణాటక సీఎంగా ప్రమాణ స్వీకారం చేసిన డీకే శివకుమార్
- ప్రజల విశ్వాసమే పోలీసింగ్కు పునాది: సైబరాబాద్ సీపీ డా.ఎం.రమేష్
- ఇరాన్ దాడి అనంతరం కువైట్ అంతర్జాతీయ విమానాశ్రయాన్ని సందర్శించిన ప్రధాని షేక్ అహ్మద్
- క్షిపణుల అడ్డుకట్ట దృశ్యాలు చిత్రీకరించి సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన వ్యక్తి అరెస్ట్
- క్షతగాత్రులను పరామర్శించిన కువైట్ రక్షణ మంత్రి షేఖ్ అబ్దుల్లా అలీ
- హిజ్రీ నూతన సంవత్సరానికి యూఏఈలో జూన్ 15న సెలవు









