హిట్ లిస్ట్ లో బీజేపీ అగ్ర నేతలు
- November 22, 2017
న్యూఢిల్లీ : పాకిస్థాన్ నుంచి కార్యకలాపాలు సాగించే జైష్ ఇ మొహమ్మద్ (జేఈఎమ్) ఉగ్ర సంస్థ బీజేపీ అగ్రనాయకులను తన హిట్ లిస్ట్ లో చేర్చింది. ఈ మేరకు జేఈఎమ్ చీఫ్ మసూద్ అజహర్ ఒక జాబితాను రూపొందించడమే కాకుండా హిట్ లిస్ట్ లో ఉన్న రాజకీయ వేత్తలపైదాడులు జరిపేందుకు ఒక ప్రత్యేక స్క్వాడ్ కు కూడా ఏర్పాటు చేసినట్లు సమాచారం. దీనిపై ఇప్పటికే భారత నిఘా సంస్థలు దర్యాప్తు ప్రారంభించినట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. కాగా జేఈఎమ్ బీజేపీ అగ్రనేతలపై దాడులకు లష్కరే ఇ తోయిబా సహకారం కోరిందని నిఘావర్గాలు తెలిపాయి.
తాజా వార్తలు
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...
- బహ్రెయిన్ పై ఇరాన్ దాడులను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- కువైట్పై క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతల రక్షణ వ్యవస్థల ప్రతిఘటన
- ప్రధాని మోదీ ఇంటి ముందు నిరసన.. !
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!







