ఏపి డీజీపిగా సాంబశివరావు నియామకం
- November 24, 2017
అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర డీజీపిగా సాంబశివరావుకు పూర్తి స్ధాయి బాధ్యతలు ప్రభుత్వం అప్పగించింది. కాగా ప్రస్తుతం ఏపీ ఇన్చార్జ్ డీజీపిగా సాంబశిరావు కొనసాగుతున్న విషయం విధితమే. ఈమేరకు శుక్రవారం ఆంధ్రప్రదేశ్ డీజీపిగా పూర్తి బాధ్యతలు అప్పగిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.
తాజా వార్తలు
- ఉచితంగా చంద్రుడి పైకి ప్రయాణం చేసే అవకాశం
- ఇక OTPలు అవసరం లేదా?
- కాబూల్లో భారీ పేలుడు.. ఏడుగురు మృతి
- డిస్కవరీ గార్డెన్స్లో అక్రమ పార్కింగ్ అద్దెల పై హెచ్చరిక
- బ్యాంక్ కస్టమర్లకు అలర్ట్.. వరుసగా 4 రోజులు బంద్!
- మస్కట్ లో అభిమానుల నడుమ ఎన్టీఆర్ 30వ వర్ధంతి
- యూరప్ నుంచి ఏపీకి విమానాలు నడుపుతాం: మంత్రి రామ్మోహన్
- భారత రాయబారి మృదుల్ కుమార్తో భేటీ అయిన సీఎం చంద్రబాబు
- బీజేపీ జాతీయ అధ్యక్షుడిగా నితిన్ నబీన్ ఏకగ్రీవ ఎన్నిక
- భారత్ చేరుకున్న యూఏఈ అధ్యక్షుడు షేక్ మొహమ్మద్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్







