కమల్ వాఖ్యలపై స్పందించిన మద్రాస్ హైకోర్టు
- November 24, 2017
చెన్నై: హిందూ ఉగ్రవాదం ఉందంటూ ప్రముఖ నటుడు కమల్హాసన్ చేసిన వ్యాఖ్యలపై మద్రాస్ హైకోర్టు స్పందించింది. ఆయన వ్యాఖ్యల్లో విచారించదగిన అంశాలు ఉంటే కేసు నమోదు చేయాలని చెన్నై సిటీ పోలీసులను ఆదేశించింది. కమల్ హాసన్ హిందువులపై ఉగ్ర ముద్ర వేశారని, హిందువులకు వ్యతిరేకంగా విషాన్ని వ్యాపింపచేయాలని ప్రయత్నిస్తున్నారని పిటిషనర్ ఆరోపించారు. ఇటువంటి చర్యలను తక్షణమే ఆపాలని, నేడు హిందువులను ఉగ్రవాదులని అన్నారని, రేపు ఇతర మతాల వారిని కూడా అంటారని పిటిషనర్ పేర్కొన్నారు. దీనిపై స్పందించిన కోర్టు పై విధంగా స్పందించింది.
తాజా వార్తలు
- కువైట్లో ఉగ్రవాద నిధుల కుట్ర భగ్నం: 24 మంది అరెస్ట్
- ఢిల్లీ క్యాపిటల్స్ పై చెన్నై సూపర్ కింగ్స్ విజయం
- మే 10 ఎన్టీఆర్ ట్రస్ట్ తలసేమియా రన్కు నారా భువనేశ్వరి పిలుపు
- ప్రాంతీయ భద్రత పై యూఏఈ–భారత్ విదేశాంగ మంత్రుల కీలక చర్చలు
- కీసర టోల్ప్లాజా వద్ద ఘోర ప్రమాదం
- ఆ వార్తలు వేదనకు గురిచేశాయి: దర్శకుడు వేణు ఉడుగుల
- నార్సింగి పోలీస్ స్టేషన్లో సింగర్ మంగ్లీ ఫిర్యాదు
- గాయని ఆశా భోస్లేకు గుండెపోటు..ఆసుపత్రికి తరలింపు
- అమేజాన్ సమ్మర్ సేల్..
- ఏఐ ఎయిర్పోర్ట్ సర్వీసెస్లో ఉద్యోగాలు..









