కమల్ వాఖ్యలపై స్పందించిన మద్రాస్ హైకోర్టు
- November 24, 2017
చెన్నై: హిందూ ఉగ్రవాదం ఉందంటూ ప్రముఖ నటుడు కమల్హాసన్ చేసిన వ్యాఖ్యలపై మద్రాస్ హైకోర్టు స్పందించింది. ఆయన వ్యాఖ్యల్లో విచారించదగిన అంశాలు ఉంటే కేసు నమోదు చేయాలని చెన్నై సిటీ పోలీసులను ఆదేశించింది. కమల్ హాసన్ హిందువులపై ఉగ్ర ముద్ర వేశారని, హిందువులకు వ్యతిరేకంగా విషాన్ని వ్యాపింపచేయాలని ప్రయత్నిస్తున్నారని పిటిషనర్ ఆరోపించారు. ఇటువంటి చర్యలను తక్షణమే ఆపాలని, నేడు హిందువులను ఉగ్రవాదులని అన్నారని, రేపు ఇతర మతాల వారిని కూడా అంటారని పిటిషనర్ పేర్కొన్నారు. దీనిపై స్పందించిన కోర్టు పై విధంగా స్పందించింది.
తాజా వార్తలు
- బీజేపీ జాతీయ అధ్యక్షుడిగా నితిన్ నబీన్ ఏకగ్రీవ ఎన్నిక
- భారత్ చేరుకున్న యూఏఈ అధ్యక్షుడు షేక్ మొహమ్మద్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్
- కాల్పుల విరమణ ఒప్పందాన్ని స్వాగతించిన ఖతార్..!!
- సౌదీలో పలు ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు తగ్గుదల: ఎన్సిఎం
- ఫ్రంట్లైన్ కార్మికులకు DH 15 మిలియన్లతో రికగ్నిషన్ ఫండ్..!!
- కువైట్ లో రోడ్లకు మహర్దశ..!!
- వాహనాలు, దుకాణాలలో చోరీలు.. వ్యక్తి అరెస్ట్..!!
- సహోద్యోగిపై వేడినీరు పోసిన కేఫ్ ఉద్యోగికి మూడేళ్ల జైలుశిక్ష..!!
- ఇళయరాజాకు ‘పద్మపాణి’ అవార్డు
- బ్యాంక్ ఆఫ్ బరోడాలో జాబ్స్..







