29 ఉదయం నుంచి మెట్రో సర్వీసులు : మంత్రి కేటీఆర్
- November 25, 2017
హైదరాబాద్: నగరంలో మెట్రో రైలు ప్రారంభానికి సిద్ధమైంది. 28వ తేదీ మధ్యాహ్నం 2-15 గంటలకు ప్రధాని మోదీ, ముఖ్యమంత్రి మెట్రో రైలు ప్రారంభిస్తారు. మెట్రో ప్రారంభమయ్యే ప్రాంతాలను మంత్రి కేటీఆర్ శుక్రవారం పరిశీలించారు. ప్రజా ప్రతినిధులతో కలిసి నాగోల్ నుంచి ట్రయల్ రన్ చేశారు. ఇవాళ రాత్రి మెట్రో చార్జీలను మంత్రి ప్రకటిస్తారు. 29వ తేదీ ఉదయం 6 గంటల నుంచి మెట్రో సర్వీసులు అందుబాటులోకి వస్తాయి. ప్రతి రోజు రాత్రి 10 గంటల వరకు ప్రయాణిస్తాయి. ప్రస్తుతానికి 57 మెట్రో రైళ్లు అందుబాటులో ఉన్నాయి. ఒక్కో రైలుకు 3 బోగీలు ఉంటాయి. ఒక్కో బోగీలో 330 మంది ప్రయాణించవచ్చు. అవసరమైతే ఈ బోగీల సంఖ్యను పెంచుతామని అన్నారు.
తాజా వార్తలు
- ఉచితంగా చంద్రుడి పైకి ప్రయాణం చేసే అవకాశం
- ఇక OTPలు అవసరం లేదా?
- కాబూల్లో భారీ పేలుడు.. ఏడుగురు మృతి
- డిస్కవరీ గార్డెన్స్లో అక్రమ పార్కింగ్ అద్దెల పై హెచ్చరిక
- బ్యాంక్ కస్టమర్లకు అలర్ట్.. వరుసగా 4 రోజులు బంద్!
- మస్కట్ లో అభిమానుల నడుమ ఎన్టీఆర్ 30వ వర్ధంతి
- యూరప్ నుంచి ఏపీకి విమానాలు నడుపుతాం: మంత్రి రామ్మోహన్
- భారత రాయబారి మృదుల్ కుమార్తో భేటీ అయిన సీఎం చంద్రబాబు
- బీజేపీ జాతీయ అధ్యక్షుడిగా నితిన్ నబీన్ ఏకగ్రీవ ఎన్నిక
- భారత్ చేరుకున్న యూఏఈ అధ్యక్షుడు షేక్ మొహమ్మద్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్







