29 ఉదయం నుంచి మెట్రో సర్వీసులు : మంత్రి కేటీఆర్
- November 25, 2017
హైదరాబాద్: నగరంలో మెట్రో రైలు ప్రారంభానికి సిద్ధమైంది. 28వ తేదీ మధ్యాహ్నం 2-15 గంటలకు ప్రధాని మోదీ, ముఖ్యమంత్రి మెట్రో రైలు ప్రారంభిస్తారు. మెట్రో ప్రారంభమయ్యే ప్రాంతాలను మంత్రి కేటీఆర్ శుక్రవారం పరిశీలించారు. ప్రజా ప్రతినిధులతో కలిసి నాగోల్ నుంచి ట్రయల్ రన్ చేశారు. ఇవాళ రాత్రి మెట్రో చార్జీలను మంత్రి ప్రకటిస్తారు. 29వ తేదీ ఉదయం 6 గంటల నుంచి మెట్రో సర్వీసులు అందుబాటులోకి వస్తాయి. ప్రతి రోజు రాత్రి 10 గంటల వరకు ప్రయాణిస్తాయి. ప్రస్తుతానికి 57 మెట్రో రైళ్లు అందుబాటులో ఉన్నాయి. ఒక్కో రైలుకు 3 బోగీలు ఉంటాయి. ఒక్కో బోగీలో 330 మంది ప్రయాణించవచ్చు. అవసరమైతే ఈ బోగీల సంఖ్యను పెంచుతామని అన్నారు.
తాజా వార్తలు
- ముగ్గురు ఆసియన్లపై బహ్రెయిన్ లో విచారణ ప్రారంభం..!!
- సీజింగ్ వాహనాలు వేలం..సౌమ్ అప్లికేషన్ ద్వారా బిడ్డింగ్..!!
- ఒమన్ లో ఆరుగురు అరబ్ జాతీయులు అరెస్టు..!!
- జెడ్డా ఆకాశంలో నిప్పులుగక్కిన ఫైటర్ జెట్స్..!!
- కువైట్ లో ట్రాఫిక్ చట్టాలపై అవగాహన..!!
- ఆన్లైన్ పిల్లల లైంగిక వేధింపులు..188 మంది అరెస్టు..!!
- జాతిని ఉద్దేశించి ప్రధాని మోదీ ప్రసంగం..
- ఖతార్ లో EV ఛార్జింగ్ స్టేషన్లు విస్తరణ..!!
- ఒమన్ లో హ్యుమన్ ట్రాఫికింగ్ అడ్డుకట్టకు కఠిన చట్టం..!!
- ఆటం సీజన్ కు బహ్రెయిన్ స్వాగతం..!!