మొబల్ యాప్ని ప్రారంభించిన ఇండియన్ స్కూల్ అల్ గుబ్రా
- November 25, 2017
మస్కట్: ఇండియన్ స్కూల్ అల్ గుబ్రా, ఐఎస్జి మొబైల్ యాప్ని ప్రారంభించింది. స్కూల్ మేనేజ్మెంట్ కమిటీ ప్రెసిడెంట్ అహ్మద్ రయీస్ ఈ మొబైల్ యాప్ని ప్రారంభించారు. స్కూల్తో విద్యార్థుల తల్లిదండ్రులు కమ్యూనికేట్ చేయడానికి వీలుగా ఈ యాప్ని అందుబాటులోకి తెచ్చినట్లు అహ్మద్ రయీస్ చెప్పారు. పేపర్ వినియోగాన్ని తగ్గించడం ద్వారా ఎకో ఫ్రెండ్లీకి మద్దతిచ్చేలా ఈ యాప్ని ఉపయోగించనున్నట్లు అహ్మద్ రయీస్ వివరించారు. సర్కులర్లు, ముఖ్యమైన సమాచారాన్ని పేరెంట్స్కి పంపడానికి ఈ యాప్ ఎంతో ఉపకరించనుంది. ఫీజుల చెల్లింపు, రిపోర్డ్ కార్డ్ చూసుకోవడం, పలు ఈవెంట్లకు సంబంధించిన విషయాలూ ఇలా చెప్పుకుంటూ పోతే చాలా ఫీచర్స్తో యాప్ని అద్భుతంగా రూపొందించినట్లు నిర్వాహకులు తెలిపారు. మిడిల్ ఈస్ట్ ఐటీ సిస్టమ్స్ ఈ వ్యాప్ని రూపొందించింది.
తాజా వార్తలు
- IPL 2026: లక్నో పై పంజాబ్ ఘన విజయం
- TFDA & మెడికవర్ హాస్పిటల్స్ కలిసి సినీ దర్శకుల కోసం ప్రత్యేక ఆరోగ్య పరీక్షల కార్యక్రమం
- దుబాయ్, మనామా, ఖసాబ్కు విమానాలు తిరిగి ప్రారంభించిన ఒమాన్ ఎయిర్వేస్
- సీఎం చంద్రబాబు బర్త్డే సీడీపీ వచ్చేసింది!
- బాణసంచా తయారీ ఫ్యాక్టరీలో భారీ పేలుడు..19 మంది మృతి
- 'వారాహి హోమియోపతి’ చికిత్స కేంద్రం ప్రారంభం
- దేశంలోనే తొలి LED క్రెడిట్ కార్డు లాంచ్..ఫీచర్లు ఇవే!
- ఆల్ ఇండియా పర్మిట్ రద్దు చేసిన కేంద్రం!
- తెలంగాణలో వడగళ్ల వాన
- BAPS హిందూ మందిర్ పునఃప్రారంభం: యూఏఈ జెండా ఆవిష్కరణతో ఐక్యత సందేశం









