మొబల్ యాప్ని ప్రారంభించిన ఇండియన్ స్కూల్ అల్ గుబ్రా
- November 25, 2017
మస్కట్: ఇండియన్ స్కూల్ అల్ గుబ్రా, ఐఎస్జి మొబైల్ యాప్ని ప్రారంభించింది. స్కూల్ మేనేజ్మెంట్ కమిటీ ప్రెసిడెంట్ అహ్మద్ రయీస్ ఈ మొబైల్ యాప్ని ప్రారంభించారు. స్కూల్తో విద్యార్థుల తల్లిదండ్రులు కమ్యూనికేట్ చేయడానికి వీలుగా ఈ యాప్ని అందుబాటులోకి తెచ్చినట్లు అహ్మద్ రయీస్ చెప్పారు. పేపర్ వినియోగాన్ని తగ్గించడం ద్వారా ఎకో ఫ్రెండ్లీకి మద్దతిచ్చేలా ఈ యాప్ని ఉపయోగించనున్నట్లు అహ్మద్ రయీస్ వివరించారు. సర్కులర్లు, ముఖ్యమైన సమాచారాన్ని పేరెంట్స్కి పంపడానికి ఈ యాప్ ఎంతో ఉపకరించనుంది. ఫీజుల చెల్లింపు, రిపోర్డ్ కార్డ్ చూసుకోవడం, పలు ఈవెంట్లకు సంబంధించిన విషయాలూ ఇలా చెప్పుకుంటూ పోతే చాలా ఫీచర్స్తో యాప్ని అద్భుతంగా రూపొందించినట్లు నిర్వాహకులు తెలిపారు. మిడిల్ ఈస్ట్ ఐటీ సిస్టమ్స్ ఈ వ్యాప్ని రూపొందించింది.
తాజా వార్తలు
- ఉచితంగా చంద్రుడి పైకి ప్రయాణం చేసే అవకాశం
- ఇక OTPలు అవసరం లేదా?
- కాబూల్లో భారీ పేలుడు.. ఏడుగురు మృతి
- డిస్కవరీ గార్డెన్స్లో అక్రమ పార్కింగ్ అద్దెల పై హెచ్చరిక
- బ్యాంక్ కస్టమర్లకు అలర్ట్.. వరుసగా 4 రోజులు బంద్!
- మస్కట్ లో అభిమానుల నడుమ ఎన్టీఆర్ 30వ వర్ధంతి
- యూరప్ నుంచి ఏపీకి విమానాలు నడుపుతాం: మంత్రి రామ్మోహన్
- భారత రాయబారి మృదుల్ కుమార్తో భేటీ అయిన సీఎం చంద్రబాబు
- బీజేపీ జాతీయ అధ్యక్షుడిగా నితిన్ నబీన్ ఏకగ్రీవ ఎన్నిక
- భారత్ చేరుకున్న యూఏఈ అధ్యక్షుడు షేక్ మొహమ్మద్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్







