మొబల్ యాప్ని ప్రారంభించిన ఇండియన్ స్కూల్ అల్ గుబ్రా
- November 25, 2017
మస్కట్: ఇండియన్ స్కూల్ అల్ గుబ్రా, ఐఎస్జి మొబైల్ యాప్ని ప్రారంభించింది. స్కూల్ మేనేజ్మెంట్ కమిటీ ప్రెసిడెంట్ అహ్మద్ రయీస్ ఈ మొబైల్ యాప్ని ప్రారంభించారు. స్కూల్తో విద్యార్థుల తల్లిదండ్రులు కమ్యూనికేట్ చేయడానికి వీలుగా ఈ యాప్ని అందుబాటులోకి తెచ్చినట్లు అహ్మద్ రయీస్ చెప్పారు. పేపర్ వినియోగాన్ని తగ్గించడం ద్వారా ఎకో ఫ్రెండ్లీకి మద్దతిచ్చేలా ఈ యాప్ని ఉపయోగించనున్నట్లు అహ్మద్ రయీస్ వివరించారు. సర్కులర్లు, ముఖ్యమైన సమాచారాన్ని పేరెంట్స్కి పంపడానికి ఈ యాప్ ఎంతో ఉపకరించనుంది. ఫీజుల చెల్లింపు, రిపోర్డ్ కార్డ్ చూసుకోవడం, పలు ఈవెంట్లకు సంబంధించిన విషయాలూ ఇలా చెప్పుకుంటూ పోతే చాలా ఫీచర్స్తో యాప్ని అద్భుతంగా రూపొందించినట్లు నిర్వాహకులు తెలిపారు. మిడిల్ ఈస్ట్ ఐటీ సిస్టమ్స్ ఈ వ్యాప్ని రూపొందించింది.
తాజా వార్తలు
- యూఏఈలో సీబీఎస్ఈ గ్రేడ్ 10 ఫలితాలు విడుదల..నెలల అనిశ్చితికి తెర..!!
- సౌదీలో భారీ స్మగ్లింగ్ యత్నాలు భగ్నం..!!
- చేపల మార్కెట్లో 3.2 టన్నుల కుళ్లిన చేపలు స్వాధీనం..!!
- రిఫాలో ముగిసిన 'లిటిల్ మునిసిపాలిటీస్ విలేజ్' ఎడిషన్..!!
- ఖతార్ ఎయిర్కండీషన్డ్ పార్కులకు పెరుగుతున్న ఆదరణ..!!
- కువైట్ పై క్షిపణులు, డ్రోన్ దాడులు..గగనతల రక్షణ వ్యవస్థలు ప్రతిఘటన
- జులై 27న దేశవ్యాప్త బ్యాంక్ సమ్మె..
- ధోఫార్ నుంచి తిరుగు ప్రయాణంలో విషాదం.. టీచర్, ముగ్గురు పిల్లలు మృతి..!!
- సౌదీలో వారం రోజుల్లో 15,836 మంది అరెస్టు..!!
- కువైట్ లో విద్యుత్ పొదుపు ప్రచారానికి విశేష స్పందన..!!







