మెట్రో ప్రారంభోత్సవానికి ముస్తాబైన మియాపూర్ స్టేషన్
- November 27, 2017
మెట్రో ప్రారంభోత్సవానికి మియాపూర్ స్టేషన్ ముస్తాబైంది. ప్రధాని మోడి ప్రారంభించే పైలాన్ను అధికారులు సిద్ధం చేశారు. ప్రధాని పర్యటనకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. హెలీప్యాడ్ కూడా సిద్ధమైంది. ప్రత్యేక విమానంలో బేగంపేట ఎయిర్ పోర్టుకు చేరుకునే ప్రధాని..అక్కడే 15 నిమిషాల పాటు బీజేపీ నేతలతో సమావేశమవుతారు. అనంతరం ఆర్మీ హెలికాప్టర్లో మియాపూర్ చేరుకుంటారు. మంత్రి కేటీఆర్ మియాపూర్ స్టేషన్లో ఏర్పాట్లను పరిశీలించారు. అధికారులకు పలు సూచనలు చేశారు.
తాజా వార్తలు
- యూఏఈలో భారతీయుల పాస్పోర్ట్ సేవలకు ఊరట.. అల్హింద్ ద్వారా తాత్కాలికంగా కాన్సులర్ సేవలకు సుప్ర
- బ్రిటన్ రాజకీయాల్లో కీలక పరిణామం: నూతన ప్రధానిగా ఆండీ బర్న్హామ్ బాధ్యతలు!
- సౌదీలో AI టూల్స్ కు నెటిజన్లు జై..CST సంచలన రిపోర్ట్..!!
- జోర్డాన్, ఖతార్ విదేశాంగ మంత్రులతో ఒమాన్ విదేశాంగ మంత్రి చర్చలు..!!
- ఎలక్ట్రిక్ బస్సుల దిశగా బహ్రెయిన్ పబ్లిక్ ట్రాన్స్ పోర్ట్..!!
- షార్జాలో అద్దెల తగ్గింపు.. ఒక నెల ఉచిత అద్దె ఆఫర్లు..!!
- కువైట్ లో విమానాలు రద్దుపై ఎయిర్ వేస్ క్లారిటీ..!!
- ఖతార్లో డ్రోన్లపై కొత్త చట్టం.. ఉల్లంఘనలకు 7 ఏళ్ల జైలుశిక్ష..!!
- భారత్ పార్లమెంట్ హౌస్లో యూఏఈ ఆర్థిక మంత్రి అబ్దుల్లా బిన్ తూక్ అల్ మార్రీకి ఘన స్వాగతం
- నూతన ‘తల్లీ–బిడ్డ ఎక్స్ప్రెస్’ వాహనాలను పరిశీలించిన సీఎం చంద్రబాబు







