కువైట్ దళాలను తనిఖీ చేసిన చీఫ్ ఆఫ్ స్టాఫ్
- November 27, 2017
రియాద్ : కువైట్ చీఫ్ ఆఫ్ స్టాఫ్ లెఫ్టినెంట్ జనరల్ మొహమ్మద్ ఖాలిద్ అల్-ఖాదర్, రక్షణ మంత్రిత్వశాఖ అధినేత షేక్ అహ్మద్ మన్సూర్ అల్ అహ్మద్ అల్ సబహ ఆదివారం సౌదీ అరేబియాకు వెళ్లారు. వారు యెమెన్ లో " ఆశను చిగురింపచేసే " ( రెస్టోరేషన్ అఫ్ హోప్ ) ఆపరేషన్ లో పాల్గొంటున్న కువైట్ దళాలను పర్యవేక్షించారు. అనంతరం వారు అబ్దుల్లా అల్ ముబారక్ ఎయిర్ బేస్ వద్ద ఎయిర్ ఫోర్స్ ఆపరేషన్స్ ముఖ్యాధికారులను కలుసుకున్నారు. బ్రిగేడియర్ జనరల్ మహ్మద్ అల్-ఖల్ఫాన్ మరియు సీనియర్ వైమానిక దళ కమాండర్ల డైరెక్టర్గా ఉన్నారు.
తాజా వార్తలు
- విదేశీ విద్యార్థులకు US కొత్త రూల్స్..!
- ఇరాన్ కొనసాగిస్తున్న దాడులు.. కువైట్పై క్షిపణులు, డ్రోన్లను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- ఇరాన్ పై అమెరికా వరుసగా 10వ రాత్రి దాడులు..
- నిరాహార దీక్ష ఆపేది లేదు–సోనమ్ వాంగుక్ ప్రకటన
- ఇరాన్ దాడుల ప్రభావం.. బహ్రెయిన్, కువైట్, ఖతార్ విమానాలకు అంతరాయం
- ఏపీ విద్యార్థులకు సర్కార్ గుడ్ న్యూస్..
- డీజీపీ సీవీ ఆనంద్ ని కలిసిన క్రికెటర్ మహమ్మద్ సిరాజ్
- సెప్టెంబర్లో ప్రారంభం కాబోతున్న బిగ్ బాస్ సీజన్ 10
- బహ్రెయిన్ వైమానిక నావిగేషన్ పరికరాలే లక్ష్యం..అయినా విమాన రాకపోకలకు అంతరాయం లేదు
- ఢిల్లీ ఘటన పై తెలంగాణ సీఎం రేవంత్ ఫైర్..







