ఫ్రాన్స్ ప్రతీకార దాడులకు పాల్పడుతోంది
- November 16, 2015
పారిస్లో ఐఎస్ ఉగ్రవాదులు సృష్టించిన మారణకాండతో రగిలిపోతున్న ఫ్రాన్స్ ప్రతీకార దాడులకు పాల్పడుతోంది. దీనిలో భాగంగా సిరియాలోని ఇస్లామిక్ స్టేట్ స్థావరాలపై ఆదివారం రాత్రి బాంబుల వర్షం కురిపించింది. రెండు రోజుల క్రితం ఫ్రాన్స్ రాజధాని పారిస్ నగరంపై ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాదులు ఆత్మాహుతి దాడికి పాల్పడిన సంగతి తెలిసిందే. ఈ దాడుల్లో 120 మందికి పైగా అమాయక పౌరులు మృతిచెందారు.ఈ దాడులకు ప్రతీకారంగా ఆదివారం రాత్రి సిరియాలోని రక్కా నగరంపై ఫ్రాన్స్ వైమానిక దాడులకు పాల్పడింది. అమెరికా సహాయంతో 10 యుద్ధ విమానాలతో బాంబుల వర్షం కురిపించింది. ఈ దాడిలో స్థానిక ఐసిస్ కమాండ్ కేంద్రం, జిహాదీ శిక్షణా శిబిరం సహా ఫుట్బాల్స్టేడియం, మ్యూజియం ధ్వంసమయ్యాయి.
తాజా వార్తలు
- ఉచితంగా చంద్రుడి పైకి ప్రయాణం చేసే అవకాశం
- ఇక OTPలు అవసరం లేదా?
- కాబూల్లో భారీ పేలుడు.. ఏడుగురు మృతి
- డిస్కవరీ గార్డెన్స్లో అక్రమ పార్కింగ్ అద్దెల పై హెచ్చరిక
- బ్యాంక్ కస్టమర్లకు అలర్ట్.. వరుసగా 4 రోజులు బంద్!
- మస్కట్ లో అభిమానుల నడుమ ఎన్టీఆర్ 30వ వర్ధంతి
- యూరప్ నుంచి ఏపీకి విమానాలు నడుపుతాం: మంత్రి రామ్మోహన్
- భారత రాయబారి మృదుల్ కుమార్తో భేటీ అయిన సీఎం చంద్రబాబు
- బీజేపీ జాతీయ అధ్యక్షుడిగా నితిన్ నబీన్ ఏకగ్రీవ ఎన్నిక
- భారత్ చేరుకున్న యూఏఈ అధ్యక్షుడు షేక్ మొహమ్మద్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్







