అబ్దుల్' షార్ట్ ఫిల్మ్ ఏషియన్ పనోరమ 19వ అంతర్జాతీయ బాలల చలన చిత్రోత్సవ ప్రదర్శనకు ఎంపిక
- November 16, 2015
బాలల దినోత్సవం సందర్భంగా 19వ అంతర్జాతీయ చలన చిత్రోత్సవం శిల్పకళా వేదికలో అట్టహాసంగా ప్రారంభమైన విషయం తెలిసిందే. నవంబర్ 14 నుంచి వారం రోజులపాటు జరిగే ఈ బాలల చిత్రోత్సవాలలో తెలుగు వన్ రూపొందించిన 'అబ్దుల్' అనే షార్ట్ ఫిల్మ్ ఏషియన్ పనోరమ 19వ అంతర్జాతీయ బాలల చలన చిత్రోత్సవ౦లో ప్రదర్శనకు ఎంపికైంది. ఈ చిత్రాన్ని ఈ రోజు ప్రసాద్ ఐమాక్స్ స్క్రీన్ 2 లో మధ్యాహ్నం ఒంటి గంటకు ప్రదర్శించబోతున్నారు. మరోవైపు ఈ చిత్రోత్సవాలలో సినీ ప్రముఖుల సందడి ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది. బాలీవుడ్ నటి కరిష్మా కుమార్తె సమైరా దర్శకత్వం వహించిన 'బీ హ్యాపీ' చిత్రం ప్రదర్శనకు ఎంపికైంది. ఈ సందర్భంగా కుమార్తె సమైరా, సోదరి కరీనా కపూర్ లతో కరిష్మా చిత్రాన్ని వీక్షించింది.
తాజా వార్తలు
- ఉచితంగా చంద్రుడి పైకి ప్రయాణం చేసే అవకాశం
- ఇక OTPలు అవసరం లేదా?
- కాబూల్లో భారీ పేలుడు.. ఏడుగురు మృతి
- డిస్కవరీ గార్డెన్స్లో అక్రమ పార్కింగ్ అద్దెల పై హెచ్చరిక
- బ్యాంక్ కస్టమర్లకు అలర్ట్.. వరుసగా 4 రోజులు బంద్!
- మస్కట్ లో అభిమానుల నడుమ ఎన్టీఆర్ 30వ వర్ధంతి
- యూరప్ నుంచి ఏపీకి విమానాలు నడుపుతాం: మంత్రి రామ్మోహన్
- భారత రాయబారి మృదుల్ కుమార్తో భేటీ అయిన సీఎం చంద్రబాబు
- బీజేపీ జాతీయ అధ్యక్షుడిగా నితిన్ నబీన్ ఏకగ్రీవ ఎన్నిక
- భారత్ చేరుకున్న యూఏఈ అధ్యక్షుడు షేక్ మొహమ్మద్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్







