అబ్దుల్' షార్ట్ ఫిల్మ్ ఏషియన్ పనోరమ 19వ అంతర్జాతీయ బాలల చలన చిత్రోత్సవ ప్రదర్శనకు ఎంపిక
- November 16, 2015
బాలల దినోత్సవం సందర్భంగా 19వ అంతర్జాతీయ చలన చిత్రోత్సవం శిల్పకళా వేదికలో అట్టహాసంగా ప్రారంభమైన విషయం తెలిసిందే. నవంబర్ 14 నుంచి వారం రోజులపాటు జరిగే ఈ బాలల చిత్రోత్సవాలలో తెలుగు వన్ రూపొందించిన 'అబ్దుల్' అనే షార్ట్ ఫిల్మ్ ఏషియన్ పనోరమ 19వ అంతర్జాతీయ బాలల చలన చిత్రోత్సవ౦లో ప్రదర్శనకు ఎంపికైంది. ఈ చిత్రాన్ని ఈ రోజు ప్రసాద్ ఐమాక్స్ స్క్రీన్ 2 లో మధ్యాహ్నం ఒంటి గంటకు ప్రదర్శించబోతున్నారు. మరోవైపు ఈ చిత్రోత్సవాలలో సినీ ప్రముఖుల సందడి ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది. బాలీవుడ్ నటి కరిష్మా కుమార్తె సమైరా దర్శకత్వం వహించిన 'బీ హ్యాపీ' చిత్రం ప్రదర్శనకు ఎంపికైంది. ఈ సందర్భంగా కుమార్తె సమైరా, సోదరి కరీనా కపూర్ లతో కరిష్మా చిత్రాన్ని వీక్షించింది.
తాజా వార్తలు
- విజయవాడ విమానాశ్రయ అభివృద్ధి పనుల పై సమీక్ష.. కేంద్ర మంత్రి రామ్ మోహన్ నాయుడుతో ఎంపీల సమావేశం
- ఆగస్టు 1న భోగాపురం ఎయిర్పోర్ట్ ప్రారంభం..సీఎం చంద్రబాబు ప్రకటన
- డబ్బులు తీసుకుని వీసాలు ఇప్పిస్తామంటూ మోసాలు.. అప్రమత్తంగా ఉండాలని దుబాయ్ పోలీసుల హెచ్చరిక
- ఇరాన్ దాడులతో కువైట్లో చెలరేగిన మంటలు అదుపులోకి.. పలువురికి గాయాలు
- 72 వ జాతీయ చలనచిత్ర పురస్కారాలు ప్రకటింపు..
- FICCI FLO ప్రధాన కార్యాలయానికి వెయ్యి గజాల స్థలం కేటాయింపు: సీఎం రేవంత్
- అమెరికా పై ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీ తీవ్ర విమర్శలు..
- కువైట్, బహ్రెయిన్, జోర్డాన్లపై ఇరాన్ దాడులను తీవ్రంగా ఖండించిన GCC
- హైదరాబాద్లో ‘ఆండ్ పర్పస్ ఫోరమ్ 2026’ సదస్సు
- దుబాయ్ పేలుళ్లపై తప్పుడు కథనం ప్రచురణ.. జర్నలిస్టు, బృందానికి యూఏఈ సమన్లు







