అబ్దుల్' షార్ట్ ఫిల్మ్ ఏషియన్ పనోరమ 19వ అంతర్జాతీయ బాలల చలన చిత్రోత్సవ ప్రదర్శనకు ఎంపిక
- November 16, 2015
బాలల దినోత్సవం సందర్భంగా 19వ అంతర్జాతీయ చలన చిత్రోత్సవం శిల్పకళా వేదికలో అట్టహాసంగా ప్రారంభమైన విషయం తెలిసిందే. నవంబర్ 14 నుంచి వారం రోజులపాటు జరిగే ఈ బాలల చిత్రోత్సవాలలో తెలుగు వన్ రూపొందించిన 'అబ్దుల్' అనే షార్ట్ ఫిల్మ్ ఏషియన్ పనోరమ 19వ అంతర్జాతీయ బాలల చలన చిత్రోత్సవ౦లో ప్రదర్శనకు ఎంపికైంది. ఈ చిత్రాన్ని ఈ రోజు ప్రసాద్ ఐమాక్స్ స్క్రీన్ 2 లో మధ్యాహ్నం ఒంటి గంటకు ప్రదర్శించబోతున్నారు. మరోవైపు ఈ చిత్రోత్సవాలలో సినీ ప్రముఖుల సందడి ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది. బాలీవుడ్ నటి కరిష్మా కుమార్తె సమైరా దర్శకత్వం వహించిన 'బీ హ్యాపీ' చిత్రం ప్రదర్శనకు ఎంపికైంది. ఈ సందర్భంగా కుమార్తె సమైరా, సోదరి కరీనా కపూర్ లతో కరిష్మా చిత్రాన్ని వీక్షించింది.
తాజా వార్తలు
- వైఎస్ ఆశయాలను ముందుకు తీసుకెళ్తాం: సీఎం రేవంత్ రెడ్డి
- నేపాల్ బాధితులను ఆదుకోవాలని సోనూ సూద్ పిలుపు!
- గోల్కొండలో ఘనంగా సోల్జరథాన్
- ప్రవాస తెలుగు బాలబాలికలకు ఆన్లైన్ ప్రతిభా వేదిక
- UAEలో Starlink vs du, e&: ఖర్చు, వేగం, ప్యాకేజీల్లో తేడాలివే
- UAEలో అన్ని పాఠశాలల్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పాఠ్యాంశం
- ఇరాన్ దాడులను తీవ్రంగా ఖండించిన కువైట్
- కాంగోలో విజృంభిస్తున్న ఎబోలా.. 3 వేల దాటిన మరణాలు
- డ్రౌనింగ్ వ్యక్తిని కాపాడిన సౌదీ పౌరుడికి దుబాయ్ పోలీసుల సత్కారం
- అయోధ్య ట్రస్టు సీఈవోగా జితేంద్ర మిశ్రా







