కేరళ క్రికెట్ లీగ్-2015 దుబాయ్లో ప్రారంభమైంది
- November 16, 2015
కేరళ క్రికెట్ లీగ్-2015 దుబాయ్లో ప్రారంభమైంది. ప్రముఖ వెస్టిండీస్ క్రికెటర్ క్రిస్ గేల్ దీన్ని ప్రారంభించారు. దాదాపుగా 2000 మంది ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. ఈ సందర్భంగా గేల్ తనదైన శైలిలో బ్యాట్ను ఝుళిపించి కిక్ స్టార్ట్ ఇచ్చారు. దుబాయ్ స్పోర్ట్స్ కౌన్సిల్, దుబాయ్ క్రికెట్ కౌన్సిళ్ల ఆధ్వర్యంలో ఈ లీగ్ జరగబోతోంది. దీనిలో మొత్తం 16 టీంలు పాలుపంచుకుంటున్నాయి. క్రికెట్లో ప్రతిభావంతుల్ని వెలికితీసేందుకు యూఏఈలో రెండేళ్లుగా ఈ లీగ్ జరుగుతోంది.
తాజా వార్తలు
- ఉచితంగా చంద్రుడి పైకి ప్రయాణం చేసే అవకాశం
- ఇక OTPలు అవసరం లేదా?
- కాబూల్లో భారీ పేలుడు.. ఏడుగురు మృతి
- డిస్కవరీ గార్డెన్స్లో అక్రమ పార్కింగ్ అద్దెల పై హెచ్చరిక
- బ్యాంక్ కస్టమర్లకు అలర్ట్.. వరుసగా 4 రోజులు బంద్!
- మస్కట్ లో అభిమానుల నడుమ ఎన్టీఆర్ 30వ వర్ధంతి
- యూరప్ నుంచి ఏపీకి విమానాలు నడుపుతాం: మంత్రి రామ్మోహన్
- భారత రాయబారి మృదుల్ కుమార్తో భేటీ అయిన సీఎం చంద్రబాబు
- బీజేపీ జాతీయ అధ్యక్షుడిగా నితిన్ నబీన్ ఏకగ్రీవ ఎన్నిక
- భారత్ చేరుకున్న యూఏఈ అధ్యక్షుడు షేక్ మొహమ్మద్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్







