కేరళ క్రికెట్ లీగ్-2015 దుబాయ్లో ప్రారంభమైంది
- November 16, 2015
కేరళ క్రికెట్ లీగ్-2015 దుబాయ్లో ప్రారంభమైంది. ప్రముఖ వెస్టిండీస్ క్రికెటర్ క్రిస్ గేల్ దీన్ని ప్రారంభించారు. దాదాపుగా 2000 మంది ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. ఈ సందర్భంగా గేల్ తనదైన శైలిలో బ్యాట్ను ఝుళిపించి కిక్ స్టార్ట్ ఇచ్చారు. దుబాయ్ స్పోర్ట్స్ కౌన్సిల్, దుబాయ్ క్రికెట్ కౌన్సిళ్ల ఆధ్వర్యంలో ఈ లీగ్ జరగబోతోంది. దీనిలో మొత్తం 16 టీంలు పాలుపంచుకుంటున్నాయి. క్రికెట్లో ప్రతిభావంతుల్ని వెలికితీసేందుకు యూఏఈలో రెండేళ్లుగా ఈ లీగ్ జరుగుతోంది.
తాజా వార్తలు
- కువైట్ పై క్షిపణులు, డ్రోన్ దాడులు..గగనతల రక్షణ వ్యవస్థలు ప్రతిఘటన
- జులై 27న దేశవ్యాప్త బ్యాంక్ సమ్మె..
- ధోఫార్ నుంచి తిరుగు ప్రయాణంలో విషాదం.. టీచర్, ముగ్గురు పిల్లలు మృతి..!!
- సౌదీలో వారం రోజుల్లో 15,836 మంది అరెస్టు..!!
- కువైట్ లో విద్యుత్ పొదుపు ప్రచారానికి విశేష స్పందన..!!
- రోడ్డుపై బట్టలు ఆరేస్తే BD100 జరిమానా..!!
- యూఏఈ లాటరీ 'లక్కీ డే డ్రా'.. ముగ్గురికి చెరో Dh50,000 బహుమతి..!!
- అబుదాబిలో 'యమ్మీ ఇండియన్ బైట్' రెస్టారెంట్ మూసివేత..!!
- సూమ్ యాప్లో ఖైదీల తయారీ ఉత్పత్తుల విక్రయం..!!
- అలిపిరి నడక మార్గంలో భక్తుల భద్రతకు మరింత పటిష్ట చర్యలు: వెంకయ్య చౌదరి







