కేరళ క్రికెట్ లీగ్-2015 దుబాయ్లో ప్రారంభమైంది
- November 16, 2015
కేరళ క్రికెట్ లీగ్-2015 దుబాయ్లో ప్రారంభమైంది. ప్రముఖ వెస్టిండీస్ క్రికెటర్ క్రిస్ గేల్ దీన్ని ప్రారంభించారు. దాదాపుగా 2000 మంది ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. ఈ సందర్భంగా గేల్ తనదైన శైలిలో బ్యాట్ను ఝుళిపించి కిక్ స్టార్ట్ ఇచ్చారు. దుబాయ్ స్పోర్ట్స్ కౌన్సిల్, దుబాయ్ క్రికెట్ కౌన్సిళ్ల ఆధ్వర్యంలో ఈ లీగ్ జరగబోతోంది. దీనిలో మొత్తం 16 టీంలు పాలుపంచుకుంటున్నాయి. క్రికెట్లో ప్రతిభావంతుల్ని వెలికితీసేందుకు యూఏఈలో రెండేళ్లుగా ఈ లీగ్ జరుగుతోంది.
తాజా వార్తలు
- వైఎస్ ఆశయాలను ముందుకు తీసుకెళ్తాం: సీఎం రేవంత్ రెడ్డి
- నేపాల్ బాధితులను ఆదుకోవాలని సోనూ సూద్ పిలుపు!
- గోల్కొండలో ఘనంగా సోల్జరథాన్
- ప్రవాస తెలుగు బాలబాలికలకు ఆన్లైన్ ప్రతిభా వేదిక
- UAEలో Starlink vs du, e&: ఖర్చు, వేగం, ప్యాకేజీల్లో తేడాలివే
- UAEలో అన్ని పాఠశాలల్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పాఠ్యాంశం
- ఇరాన్ దాడులను తీవ్రంగా ఖండించిన కువైట్
- కాంగోలో విజృంభిస్తున్న ఎబోలా.. 3 వేల దాటిన మరణాలు
- డ్రౌనింగ్ వ్యక్తిని కాపాడిన సౌదీ పౌరుడికి దుబాయ్ పోలీసుల సత్కారం
- అయోధ్య ట్రస్టు సీఈవోగా జితేంద్ర మిశ్రా







