తిరుపతిలో యశోద కార్యక్రమాన్ని ప్రారంభించిన మంత్రులు
- December 11, 2017
తిరుపతిలో యశోద కార్యక్రమం ప్రారంభమైంది. అంగన్వాడీ కార్యకర్తల స్వయం సంపూర్ణ అభివృద్ధి డిప్లొమా కోర్సు కార్యక్రమాన్ని ప్రయోగాత్మకంగా చిత్తూరు జిల్లాలో నిర్వహిస్తున్నారు. తిరుపతి పద్మావతి మహిళా వర్సిటీ ఇందిరా ప్రియదర్శిని ఆడిటోరియంలో నిర్వహిస్తున్న కార్యక్రమంలో మంత్రులు పరిటాల సునీత, అమర్నాథ్రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొని యశోద కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి మహిళా కమిషన్ ఛైర్పర్సన్ నన్నపనేని రాజకుమారి హాజరయ్యారు. కార్యక్రమంలో అంగన్వాడీ కార్యకర్తలు పాల్గొన్నారు.
తాజా వార్తలు
- నిరాహార దీక్ష ఆపేది లేదు–సోనమ్ వాంగుక్ ప్రకటన
- ఇరాన్ దాడుల ప్రభావం.. బహ్రెయిన్, కువైట్, ఖతార్ విమానాలకు అంతరాయం
- ఏపీ విద్యార్థులకు సర్కార్ గుడ్ న్యూస్..
- డీజీపీ సీవీ ఆనంద్ ని కలిసిన క్రికెటర్ మహమ్మద్ సిరాజ్
- సెప్టెంబర్లో ప్రారంభం కాబోతున్న బిగ్ బాస్ సీజన్ 10
- బహ్రెయిన్ వైమానిక నావిగేషన్ పరికరాలే లక్ష్యం..అయినా విమాన రాకపోకలకు అంతరాయం లేదు
- ఢిల్లీ ఘటన పై తెలంగాణ సీఎం రేవంత్ ఫైర్..
- ఇరాన్ కొనసాగిస్తున్న దాడులు..కువైట్ పై క్షిపణులు, డ్రోన్లను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- ‘రాజు ఆమ్లెట్’ వ్యవస్థాపకుడు రాజీవ్ మెహెరిష్ కన్నుమూత
- యూఏఈలో భారతీయుల పాస్పోర్ట్ సేవలకు ఊరట.. అల్హింద్ ద్వారా తాత్కాలికంగా కాన్సులర్ సేవలకు సుప్ర







