తిరుపతిలో యశోద కార్యక్రమాన్ని ప్రారంభించిన మంత్రులు
- December 11, 2017
తిరుపతిలో యశోద కార్యక్రమం ప్రారంభమైంది. అంగన్వాడీ కార్యకర్తల స్వయం సంపూర్ణ అభివృద్ధి డిప్లొమా కోర్సు కార్యక్రమాన్ని ప్రయోగాత్మకంగా చిత్తూరు జిల్లాలో నిర్వహిస్తున్నారు. తిరుపతి పద్మావతి మహిళా వర్సిటీ ఇందిరా ప్రియదర్శిని ఆడిటోరియంలో నిర్వహిస్తున్న కార్యక్రమంలో మంత్రులు పరిటాల సునీత, అమర్నాథ్రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొని యశోద కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి మహిళా కమిషన్ ఛైర్పర్సన్ నన్నపనేని రాజకుమారి హాజరయ్యారు. కార్యక్రమంలో అంగన్వాడీ కార్యకర్తలు పాల్గొన్నారు.
తాజా వార్తలు
- అల్-సువేదాలో సంక్షోభ పరిష్కార రోడ్మ్యాప్ను స్వాగతించిన ఖతార్..!!
- ఇజ్రాయెల్ దురాక్రమణను తీవ్రంగా ఖండించిన సౌదీ క్యాబినెట్..!!
- బహ్రెయిన్ సోషల్ ఇన్సూరెన్స్ ఫ్రాడ్ కేసు.. పది మందిని దోషులుగా తేల్చిన కోర్టు..!!
- వీడియో వైరల్.. కార్ అద్దె కంపెనీ సిబ్బంది అరెస్టు..!!
- బిగ్ టికెట్ వీక్లీ డ్రాలో విజేతలుగా నలుగురు భారతీయులు..!!
- కువైట్లో కొత్త విద్యా సంవత్సరం ప్రారంభం.. ట్రాఫిక్ సమస్యలపై సమీక్ష..!!
- ప్రధాని మోదీ జన్మదిన వేడుకల్లో రక్తదాన మహోత్సవం
- ప్రభుత్వ సలహాదారుగా NVS రెడ్డి
- నేడు లండన్లో మంత్రి నారా లోకేశ్ నేతృత్వంలో రోడ్ షో
- సౌదీ అరేబియాలో భారీగా మాదకద్రవ్య పిల్స్ సీజ్..!!