పోలవరం ప్రాజెక్టు పనులను పరిశీలించిన బాబు
- December 11, 2017
ఏలూరు: ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పోలవరంలో పర్యటిస్తున్నారు. కొద్దిసేపటి క్రితం పోలవరం చేరుకున్న చంద్రబాబు ఏరియల్ సర్వే ద్వారా పోలవరం ప్రాజెక్టు పనులను పరిశీలించారు. ప్రాజెక్టు వద్ద డయాఫ్రం వాల్, స్పిల్వే, దిగువ కాఫర్ డ్యామ్ పనులను చంద్రబాబు పరిశీలించనున్నారు. పోలవరం చేరుకున్న చంద్రబాబుకు మంత్రి దేవినేని ఘనస్వాగతం పలికారు. పనుల పరిశీలన అనంతరం చంద్రబాబు ప్రాజెక్టు వద్ద జలవనరుల శాఖ అధికారులతో సమీక్షించనున్నారు.
తాజా వార్తలు
- ఆలయాల్లో రోజుకు 2 పూటలా అన్నప్రసాదం
- గుంటూరు వేదికగా ‘స్పేస్ టెక్ సమ్మిట్–2026’
- భారతీయ ఫిల్మ్మేకర్ ప్రారంభించిన 'ది స్టోరీటెల్లర్ యూనివర్స్' ఫిల్మ్ ఫెస్టివల్ విజయవంతం
- గ్రీన్ ల్యాండ్ లో అమెరికా యుద్ధ విమానాలు
- DIMDEX 2026 ను ప్రారంభించిన అమీర్..!!
- పవిత్ర రమదాన్ మాసం ఫిబ్రవరి 19న ప్రారంభం..!!
- బహ్రెయిన్ లో లగ్జరీ వాచీల స్కామ్..ఇద్దరికి జైలుశిక్ష, ఫైన్..!!
- కొత్త అల్-జౌఫ్ అంతర్జాతీయ విమానాశ్రయం ప్రారంభం..!!
- కువైట్లో ఇండియా AI ఇంపాక్ట్ సమ్మిట్ 2026 సన్నాహక సమావేశం..!!
- భారత్, యూఏఈ మధ్య కుదిరిన కీలక ఒప్పందాలు..!!







