ఒమన్ లో విద్యుత్ షాక్ కు గురై ప్రవాసీయుడు మృతి
- December 18, 2017
మస్కట్ : మృత్యువు ఆ ప్రవాసీయుడిని విద్యుత్ తీగల రూపంలో బలికొంది. ఓమన్ పబ్లిక్ అథారిటీ ఫర్ సివిల్ డిఫెన్స్ అండ్ అంబులెన్స్ (పిఏసిఎడిఏ) తెలిపిన సమాచారం ప్రకారం తీవ్రమైన విద్యుత్ షాక్ కు గురైన ఒక ప్రవాసీయుడు మరణించినట్లు తెలిపింది. మస్కట్ నుండి 300 కిలోమీటర్ల దూరంలో ఉన్న అల్-దహిరా గవర్నైట్లో ఇబ్రి సమీపంలో అకస్మాత్తుగా ఒక వ్యక్తిపై విద్యుత్ స్థంభం కూలిపోవడంతో అత్యవసర సేవలు మరియు ఆసుపత్రి సిబ్బంది అ ప్రవాసీయుని జీవితాన్ని కాపాడటానికి తీవ్రంగా ప్రయత్నించారు. ఆ వ్యక్తిని కాపాడేందుకు హుటాహుటిన ఆసుపత్రికి తరలిస్తుండగా దారిలోనే ప్రాణాలు కోల్పోయినట్లు ఆసుపత్రి సిబ్బంది తెలిపారు. ఈ ప్రమాదంలో ప్రత్యక్ష సాక్షి అలీ అల్-ఘఫ్రీ మాట్లాడుతూ, " ఒక వ్యక్తి ట్రక్కులో చెత్తను రవాణా చేస్తున్నాడు.వాహనం విద్యుత్ తీగలకు తగిలింది. దాంతో ఆ వ్యక్త్తో తన చేతులతో విద్యుత్ వైర్లను తొలగించటానికి ప్రయత్నించినప్పుడ ఆ వ్యక్తి తీవ్రమైన విద్యుత్ షాక్ గురయ్యాడు.
తాజా వార్తలు
- ప్రధాని మోదీ జన్మదిన వేడుకల్లో రక్తదాన మహోత్సవం
- ప్రభుత్వ సలహాదారుగా NVS రెడ్డి
- నేడు లండన్లో మంత్రి నారా లోకేశ్ నేతృత్వంలో రోడ్ షో
- సౌదీ అరేబియాలో భారీగా మాదకద్రవ్య పిల్స్ సీజ్..!!
- సమాహీజ్ ఇంట్లో అగ్నిప్రమాదం..ఒకరు మృతి..!!
- దుబాయ్ లో టెనంట్స్ కు బంపర్ డీల్స్..!!
- సోషల్ మీడియా ద్వారా ట్రాఫిక్ ఉల్లంఘనల పర్యవేక్షణ.!.!
- వాహనాల నుండి వస్తువుల చోరీ.. వ్యక్తి అరెస్టు..!!
- ఖతార్ కు సంఘీభావంగా నిలిచిన అరబ్-ఇస్లామిక్ దేశాలు..!!
- శ్రీవారి బ్రహ్మోత్సవాల బుక్లెట్ విడుదల