ఒమన్ లో విద్యుత్ షాక్ కు గురై ప్రవాసీయుడు మృతి
- December 18, 2017
మస్కట్ : మృత్యువు ఆ ప్రవాసీయుడిని విద్యుత్ తీగల రూపంలో బలికొంది. ఓమన్ పబ్లిక్ అథారిటీ ఫర్ సివిల్ డిఫెన్స్ అండ్ అంబులెన్స్ (పిఏసిఎడిఏ) తెలిపిన సమాచారం ప్రకారం తీవ్రమైన విద్యుత్ షాక్ కు గురైన ఒక ప్రవాసీయుడు మరణించినట్లు తెలిపింది. మస్కట్ నుండి 300 కిలోమీటర్ల దూరంలో ఉన్న అల్-దహిరా గవర్నైట్లో ఇబ్రి సమీపంలో అకస్మాత్తుగా ఒక వ్యక్తిపై విద్యుత్ స్థంభం కూలిపోవడంతో అత్యవసర సేవలు మరియు ఆసుపత్రి సిబ్బంది అ ప్రవాసీయుని జీవితాన్ని కాపాడటానికి తీవ్రంగా ప్రయత్నించారు. ఆ వ్యక్తిని కాపాడేందుకు హుటాహుటిన ఆసుపత్రికి తరలిస్తుండగా దారిలోనే ప్రాణాలు కోల్పోయినట్లు ఆసుపత్రి సిబ్బంది తెలిపారు. ఈ ప్రమాదంలో ప్రత్యక్ష సాక్షి అలీ అల్-ఘఫ్రీ మాట్లాడుతూ, " ఒక వ్యక్తి ట్రక్కులో చెత్తను రవాణా చేస్తున్నాడు.వాహనం విద్యుత్ తీగలకు తగిలింది. దాంతో ఆ వ్యక్త్తో తన చేతులతో విద్యుత్ వైర్లను తొలగించటానికి ప్రయత్నించినప్పుడ ఆ వ్యక్తి తీవ్రమైన విద్యుత్ షాక్ గురయ్యాడు.
తాజా వార్తలు
- గ్లోబల్ పీస్ లీడర్..ఖతార్ పై UN చీఫ్ ప్రశంసలు..!!
- సౌదీలకు మరో ఏడాది పాటు వీసా మినహాయింపు..!!
- 3 రోజులు గడిచినా అందని లగేజీ.. ఎయిర్ ఇండియా తీరుపై ఫైర్..!!
- కువైట్ లో ఆన్లైన్ గ్యాబ్లింగ్ నెట్వర్క్ బస్ట్..!!
- ఒమన్ సొంతూరులా.. సింగర్ మధుబంటి బాగ్చి ఎమోషనల్..!!
- బహ్రెయిన్ లో స్మార్ట్ ట్రాఫిక్ కెమెరాల ట్రయల్ రన్ సెట్..!!
- ఘనంగా NATS పిట్స్ బర్గ్ వార్షికోత్సం
- అంతరిక్షంలో ఏఐ డేటా కు గూగుల్ శ్రీకారం
- తెలుగు రాష్ట్రాలను అనుసరిస్తున్న న్యూయార్క్ కొత్త మేయర్..
- 'తానా ప్రపంచసాహిత్య వేదిక' ఆధ్వర్యంలో బాలల దినోత్సవం







