నెల్లూరులో స్వల్ప భూప్రకంపనలు
- November 18, 2015
నెల్లూరు జిల్లాలో బుధవారం రాత్రి స్వల్ప భూప్రకంపనలు వచ్చాయి. వింజమూరు మండలం చాకలికొండ, గొల్లవారపల్లి, పత్తినివారిపల్లిలో భూమి కంపించింది. వింజమూరు మండలంలో ఏకంగా 5 సెకన్లపాటు ఈ ప్రకంపనలు కనిపించాయి. దీంతో ప్రజలు భయాందోళనలతో పరుగులుతీశారు.జల్పల్లి గ్రామంలో పది సెకన్లపాటు కంపించిన భూమిపహాడీషరీఫ్: రంగారెడ్డి జిల్లా సరూర్నగర్ మండలం జల్పల్లి గ్రామంలో బుధవారం రాత్రి 8:15 గంటలకు పది సెకన్లపాటు భూమి కంపించింది. పలువురు పిల్లలతో కలిసి బయట వీధుల్లోకి చేరుకుని ఏం జరుగుతుందోనని ఆందోళనకు గురయ్యారు. చాలామంది భూమి కంపిస్తోందని గుర్తించేలోగానే ప్రకంపనలు ఆగిపోయాయి. జల్పల్లి వాదిహుదా, శ్రీరామకాలనీ, షాహిన్నగర్ ప్రాంతాల్లో ఈ ప్రకంపన చోటుచేసుకుంది. ఈ విషయమై శాస్త్రవేత్తలను సంప్రదించగా భూమి కంపించిన విషయాన్ని ధ్రువీకరించలేదు
తాజా వార్తలు
- డబ్బులు తీసుకుని వీసాలు ఇప్పిస్తామంటూ మోసాలు.. అప్రమత్తంగా ఉండాలని దుబాయ్ పోలీసుల హెచ్చరిక
- ఇరాన్ దాడులతో కువైట్లో చెలరేగిన మంటలు అదుపులోకి.. పలువురికి గాయాలు
- 72 వ జాతీయ చలనచిత్ర పురస్కారాలు ప్రకటింపు..
- FICCI FLO ప్రధాన కార్యాలయానికి వెయ్యి గజాల స్థలం కేటాయింపు: సీఎం రేవంత్
- అమెరికా పై ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీ తీవ్ర విమర్శలు..
- కువైట్, బహ్రెయిన్, జోర్డాన్లపై ఇరాన్ దాడులను తీవ్రంగా ఖండించిన GCC
- హైదరాబాద్లో ‘ఆండ్ పర్పస్ ఫోరమ్ 2026’ సదస్సు
- దుబాయ్ పేలుళ్లపై తప్పుడు కథనం ప్రచురణ.. జర్నలిస్టు, బృందానికి యూఏఈ సమన్లు
- ప్రజాకవి అందె సీఎం రేవంత్ ఘన నివాళులు..
- బ్రెయిన్ ఇంజ్యూరీ నుంచి జాతీయ సేవలోకి..ఓ టీన్ స్ఫూర్తి ప్రయాణం..!!







