నెల్లూరులో స్వల్ప భూప్రకంపనలు
- November 18, 2015
నెల్లూరు జిల్లాలో బుధవారం రాత్రి స్వల్ప భూప్రకంపనలు వచ్చాయి. వింజమూరు మండలం చాకలికొండ, గొల్లవారపల్లి, పత్తినివారిపల్లిలో భూమి కంపించింది. వింజమూరు మండలంలో ఏకంగా 5 సెకన్లపాటు ఈ ప్రకంపనలు కనిపించాయి. దీంతో ప్రజలు భయాందోళనలతో పరుగులుతీశారు.జల్పల్లి గ్రామంలో పది సెకన్లపాటు కంపించిన భూమిపహాడీషరీఫ్: రంగారెడ్డి జిల్లా సరూర్నగర్ మండలం జల్పల్లి గ్రామంలో బుధవారం రాత్రి 8:15 గంటలకు పది సెకన్లపాటు భూమి కంపించింది. పలువురు పిల్లలతో కలిసి బయట వీధుల్లోకి చేరుకుని ఏం జరుగుతుందోనని ఆందోళనకు గురయ్యారు. చాలామంది భూమి కంపిస్తోందని గుర్తించేలోగానే ప్రకంపనలు ఆగిపోయాయి. జల్పల్లి వాదిహుదా, శ్రీరామకాలనీ, షాహిన్నగర్ ప్రాంతాల్లో ఈ ప్రకంపన చోటుచేసుకుంది. ఈ విషయమై శాస్త్రవేత్తలను సంప్రదించగా భూమి కంపించిన విషయాన్ని ధ్రువీకరించలేదు
తాజా వార్తలు
- టీమిండియాదే విజయం..కివీస్తో ఫైనల్ పోరుకు రెడీ..
- ఖమేనీ మృతికి అధికారికంగా సంతాపం తెలిపిన భారత్
- ICC Mens T20 World Cup 2026: భారత్ భారీ స్కోర్..
- అమెరికా ట్యాంకర్ పై దాడి చేసిన ఇరాన్
- గల్ఫ్ దేశాలకు ఇటలీ బాసట
- షార్జా ఛారిటీ రికార్డు: మొదటి 15 రోజుల్లోనే 4.5 లక్షల ఇఫ్తార్ భోజనాల పంపిణీ!
- అబూదాబీ ICAD 2పై డ్రోన్ శకలాలు: ఆరుగురికి గాయాలు..
- Dh15 మిలియన్ జాక్పాట్ కొట్టిన షార్జా డ్రైవర్..!!
- పబ్లిక్ ప్లేసుల్లో అలాచేస్తే..OMR 300 ఫైన్, 3 నెలల జైలు..!!
- రిలీఫ్ ఫ్లైట్స్..ఖతార్ ఎయిర్వేస్ బిగ్ అప్డేట్..!!









