ఈక్వెడార్ రెస్టారెంట్లో పేలుడు, ఇద్దరు మృతి
- December 26, 2017
క్రిస్మస్ పండుగ రోజు ఈక్వెడార్ రాజధానిలోని ఒక రెస్టారెంట్లో జరిగిన పేలుడులో ఒక చిన్నారితో సహా ఇద్దరు మరణించగా మరో 12 మందికి పైగా గాయపడ్డారని అధికారులు వెల్లడించారు. ఈ పేలుడు ఘటనలో ఏడేళ్ల చిన్నారితో పాటు 82 ఏళ్ల వృద్ధురాలు మరణించిందని క్విటో నగర మేయర్ కార్యాలయం ఒక ప్రకటనలో వెల్లడించింది. రెస్టారెంట్లో లీకయిన వంట గ్యాస్కు నిప్పు రవ్వలు తగిలి ఈ పేలుడు సంభవించిం దన్నారు. ఆ సమయంలో బాధితులందరూ రెస్టా రెంట్లో విందు ఆరగిస్తున్నారని తెలిపారు. ఈ పేలుడు లో దాదాపు డజనుకు పైగా కార్లు దెబ్బ తిన్నాయి.
తాజా వార్తలు
- అల్-సువేదాలో సంక్షోభ పరిష్కార రోడ్మ్యాప్ను స్వాగతించిన ఖతార్..!!
- ఇజ్రాయెల్ దురాక్రమణను తీవ్రంగా ఖండించిన సౌదీ క్యాబినెట్..!!
- బహ్రెయిన్ సోషల్ ఇన్సూరెన్స్ ఫ్రాడ్ కేసు.. పది మందిని దోషులుగా తేల్చిన కోర్టు..!!
- వీడియో వైరల్.. కార్ అద్దె కంపెనీ సిబ్బంది అరెస్టు..!!
- బిగ్ టికెట్ వీక్లీ డ్రాలో విజేతలుగా నలుగురు భారతీయులు..!!
- కువైట్లో కొత్త విద్యా సంవత్సరం ప్రారంభం.. ట్రాఫిక్ సమస్యలపై సమీక్ష..!!
- ప్రధాని మోదీ జన్మదిన వేడుకల్లో రక్తదాన మహోత్సవం
- ప్రభుత్వ సలహాదారుగా NVS రెడ్డి
- నేడు లండన్లో మంత్రి నారా లోకేశ్ నేతృత్వంలో రోడ్ షో
- సౌదీ అరేబియాలో భారీగా మాదకద్రవ్య పిల్స్ సీజ్..!!