ఈక్వెడార్ రెస్టారెంట్లో పేలుడు, ఇద్దరు మృతి
- December 26, 2017
క్రిస్మస్ పండుగ రోజు ఈక్వెడార్ రాజధానిలోని ఒక రెస్టారెంట్లో జరిగిన పేలుడులో ఒక చిన్నారితో సహా ఇద్దరు మరణించగా మరో 12 మందికి పైగా గాయపడ్డారని అధికారులు వెల్లడించారు. ఈ పేలుడు ఘటనలో ఏడేళ్ల చిన్నారితో పాటు 82 ఏళ్ల వృద్ధురాలు మరణించిందని క్విటో నగర మేయర్ కార్యాలయం ఒక ప్రకటనలో వెల్లడించింది. రెస్టారెంట్లో లీకయిన వంట గ్యాస్కు నిప్పు రవ్వలు తగిలి ఈ పేలుడు సంభవించిం దన్నారు. ఆ సమయంలో బాధితులందరూ రెస్టా రెంట్లో విందు ఆరగిస్తున్నారని తెలిపారు. ఈ పేలుడు లో దాదాపు డజనుకు పైగా కార్లు దెబ్బ తిన్నాయి.
తాజా వార్తలు
- 'తానా ప్రపంచసాహిత్య వేదిక' ఆధ్వర్యంలో బాలల దినోత్సవం
- థియేటర్లలో తినుబండారాల ధరలు పై సుప్రీంకోర్టు ఆందోళన
- కువైట్ జ్లీబ్ అల్-షుయౌఖ్లోని 67 భవనాలకు నోటీసులు..!!
- ఇండియన్ ఎంబసీ ఓపెన్ హౌస్.. పలు ఫిర్యాదుల పరిష్కారం..!!
- సౌదీలో నాన్ ఆయిల్ గ్రోత్ లో ప్రైవేట్ రంగం కీలక పాత్ర..!!
- 4.6 తీవ్రతతో భూకంపం.. ముసాందంను తాకిన భూప్రకంపనాలు..!!
- ఖతార్లో FIFA U-17 ప్రపంచ కప్ 2025 ప్రారంభం..!!
- విషాదాంతం.. పోర్ట్ సుల్తాన్ కబూస్ సమీపంలో డెడ్ బాడీ లభ్యం..!!
- మీర్జాగూడ ప్రమాదం పై డీజీపీ కీలక వ్యాఖ్యలు
- డిజిటల్ అరెస్ట్ పై అప్రమత్తంగా ఉండాలంటూ NPCI హెచ్చరిక







