లేబర్ చట్టం ఉల్లంఘన: 400 మంది వలసదారుల బహిష్కరణ
- December 27, 2017
మస్కట్: ఒమన్ మినిస్ట్రీ ఆఫ్ మేన్ పవర్, 1268 మంది వలసదారులు లేబర్ చట్టాన్ని ఉల్లంఘించినట్లు నిర్ధారించింది. అందులో 471 మందిని గతవారం దేశం నుంచి బహిష్కరించినట్లు అధికారులు వెల్లడించారు. మినిస్ట్రీ అధికారనులు, తప్పించుకు తిరుగుతున్న కేసులకు సంబంధించి 396 మంది వర్కర్స్ని అరెస్ట్ చేశారు. మస్కట్ గవర్నరేట్ పరిధిలో ఈ ఉల్లంఘనలు అత్యధికంగా (120) నమోదయ్యాయి. అల్ బతినా గవర్నరేట్ పరిధిలో 71 కేసులు నమోదయ్యాయి.
తాజా వార్తలు
- ప్రాంతీయ ఉద్రిక్తతలపై యూఏఈ ఆందోళన..తక్షణమే యుద్ధ విరమణ, చర్చలు పునఃప్రారంభించాలని పిలుపు
- విజయవాడ విమానాశ్రయ అభివృద్ధి పనుల పై సమీక్ష.. కేంద్ర మంత్రి రామ్ మోహన్ నాయుడుతో ఎంపీల సమావేశం
- ఆగస్టు 1న భోగాపురం ఎయిర్పోర్ట్ ప్రారంభం..సీఎం చంద్రబాబు ప్రకటన
- డబ్బులు తీసుకుని వీసాలు ఇప్పిస్తామంటూ మోసాలు.. అప్రమత్తంగా ఉండాలని దుబాయ్ పోలీసుల హెచ్చరిక
- ఇరాన్ దాడులతో కువైట్లో చెలరేగిన మంటలు అదుపులోకి.. పలువురికి గాయాలు
- 72 వ జాతీయ చలనచిత్ర పురస్కారాలు ప్రకటింపు..
- FICCI FLO ప్రధాన కార్యాలయానికి వెయ్యి గజాల స్థలం కేటాయింపు: సీఎం రేవంత్
- అమెరికా పై ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీ తీవ్ర విమర్శలు..
- కువైట్, బహ్రెయిన్, జోర్డాన్లపై ఇరాన్ దాడులను తీవ్రంగా ఖండించిన GCC
- హైదరాబాద్లో ‘ఆండ్ పర్పస్ ఫోరమ్ 2026’ సదస్సు







