లేబర్ చట్టం ఉల్లంఘన: 400 మంది వలసదారుల బహిష్కరణ
- December 27, 2017
మస్కట్: ఒమన్ మినిస్ట్రీ ఆఫ్ మేన్ పవర్, 1268 మంది వలసదారులు లేబర్ చట్టాన్ని ఉల్లంఘించినట్లు నిర్ధారించింది. అందులో 471 మందిని గతవారం దేశం నుంచి బహిష్కరించినట్లు అధికారులు వెల్లడించారు. మినిస్ట్రీ అధికారనులు, తప్పించుకు తిరుగుతున్న కేసులకు సంబంధించి 396 మంది వర్కర్స్ని అరెస్ట్ చేశారు. మస్కట్ గవర్నరేట్ పరిధిలో ఈ ఉల్లంఘనలు అత్యధికంగా (120) నమోదయ్యాయి. అల్ బతినా గవర్నరేట్ పరిధిలో 71 కేసులు నమోదయ్యాయి.
తాజా వార్తలు
- హర్మూజ్ పై ఇరాన్ వార్నింగ్..
- దౌత్య సంబంధాలు బలోపేతం..అంటాల్యా ఫోరంలో ఎమీర్..!!
- షురా కౌన్సిల్ ముందుకు కీలక బిల్లులు...!!
- ఖతార్ జాతీయ గుర్తింపు కార్డు వినియోగానికి అనుమతి..ఆరోగ్య కార్డు జారీ నిలిపివేత..!!
- సౌదీలో మనీలాండరింగ్ నిరోధక చట్టం సవరణ.. నేరస్థులపై ట్రావెల్ బ్యాన్..!!
- 100% సామర్థ్యంతో కువైట్ బ్యాంకులు రన్..!!
- దుబాయ్ లో 48 గంటల్లో ఐరిష్ క్రిమినల్ గ్యాంగ్ మెంబర్ అరెస్టు..!!
- ఖతర్లో సేవలకు తెలంగాణ గల్ఫ్ సమితి అధ్యక్షుడు మైదం మధుకు ఎంబసీ సత్కారం
- IPL 2026: కోల్కతా నైట్ రైడర్స్ కు మరో ఓటమి..
- ఘనంగా జరిగిన ఇండియన్ నేషనల్ సినీ అకాడమీ (INCA) అవార్డ్స్ వేడుక









