దోహా లో ముగిసిన 24 వ ITMA కాంగ్రెస్
- November 19, 2015
24 వ ఇంటర్నేషనల్ ట్రాఫిక్ మెడిసిన్ అసోసియేషన్ కాంగ్రెస్ సమావేశం నిన్న దోహా లో ముగిసింది. రానున్న సంవత్సరపు సమావేశం బీజింగ్ లోజరుగుతుంది. కతర్ దేశ నేషనల్ కమిటీ ఫర్ రోడ్ సేఫ్టీ సెక్రటరీ జనరల్ మరియు ఆర్గనైజింగ్ కమిటీ చైర్మన్ ఈ ముగింపు కార్యక్రమంలో పాల్గొని, ఈ సంవత్సరపు ITMA అవార్డును అమెరిక, మిచిగాన్ విశ్వవిద్యాలయ ఆచార్యులు - ప్రొఫెసర్ మైఖేల్ కు ఇస్తున్నట్టు ప్రకటించారు. ఈయన ట్రాఫిక్, వాహనాలు, రోడ్డు భద్రత, పర్యావరణం, జనాభా మార్పులు, మరియు వాహనాల నియంత్రణ వంటి అంశాలపై పరిశోధన చేసారు.
తాజా వార్తలు
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...
- బహ్రెయిన్ పై ఇరాన్ దాడులను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- కువైట్పై క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతల రక్షణ వ్యవస్థల ప్రతిఘటన
- ప్రధాని మోదీ ఇంటి ముందు నిరసన.. !
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!







