ఉగ్రవాదంపై పోరాడుతున్నాం.. పాకిస్తాన్
- January 01, 2018
డొనాల్డ్ ట్రంప్ చేసిన వ్యాఖ్యలపై పాక్ అలర్టయ్యింది. ఉగ్రవాదులపై తాము పోరాటం చేస్తూనే ఉన్నామని పాకిస్థాన్ విదేశాంగశాఖ మంత్రి ఖవాజా అసిఫ్ చెప్పుకొచ్చారు. ట్రంప్ ట్వీట్ చేసిన నిమిషాల వ్యవధిలోనే అసిఫ్ దీనిపై ట్వీట్ చేశారు. వీలైనంత త్వరలోనే ట్రంప్ వ్యాఖ్యలపై స్పందిస్తామని... నిజాలు, అవాస్తవాలకు మధ్య ఉన్న తేడా ఏమిటో ప్రపంచం త్వరలోనే తెలుసుకుంటుందని అసిఫ్ తన ట్వీట్లో పేర్కొన్నారు. ఐతే.. తాజాగా ట్రంప్ చేసిన వ్యాఖ్యలతో పాక్కు భారీ షాక్ తగిలింది. గతంలో కూడా పాక్ ఉగ్రవాదులకు స్వర్గధామంగా మారిందని ట్రంప్ వ్యాఖ్యలు చేశారు. మరోసారి అవే వ్యాఖ్యలను ఆయన పునరుద్ఘాటించారు.
తాజా వార్తలు
- 8 డ్రోన్లను కూల్చివేసిన కువైట్ నేషనల్ గార్డ్..!!
- ఈద్ అల్ ఫితర్ సెలవులను ప్రకటించిన ఒమన్..!!
- బెగ్గింగ్ నేరం..కేసులను నివేదించండి: సౌదీ
- రెండు డ్రోన్లను కూల్చేసిన ఒమన్..!!
- నివాస ప్రాంతాల పై దాడులను ఖండించిన బహ్రెయిన్..!!
- డెబ్రిస్ కు దూరంగా ఉండాలని MoI పిలుపు..!!
- టీ–సేవ ఆన్లైన్ స్కిల్ కేంద్రాల ఏర్పాటుకు దరఖాస్తుల ఆహ్వానం
- కేంద్ర మాజీ మంత్రి కావూరి సాంబశివరావు మృతి..
- యూఏఈని ముంచెత్తిన వర్షాలు..వేడి నుంచి ఉపశమనం..!!
- మిస్సైల్ అటాక్..అడ్డుకున్న ఖతార్..!!









