దుబాయిలో ప్రారంభం కానున్న 'మీడియా ఇన్నోవేషన్ ల్యాబ్'
- November 20, 2015
మీడియా ఆవిష్కరణ ల పరిజ్ఞానాన్ని పంచుకోవడానికి ఉద్దేశించిన ప్రత్యేక కార్యక్రమాల సమాహారం - 'మీడియా ఇన్నోవేషన్ ల్యాబ్' ను ప్రారంభించనున్నట్టు, ద గవర్నమెంట్ ఆఫ్ దుబాయ్ మీడియా ఆఫీస్ (GDMO) వారు ప్రకటించారు. మీడియా రంగంలోనే కాకుండా, జీవితంలోని వివిధ కోణాలను కూడా పరిణామం చెందిస్తున్న మీడియా సంబంధిత ఆవిష్కరణలను గురించి చర్చించడానికి -లిథియం టెక్నాలజీస్ చీఫ్ సైంటిస్ట్ - మైఖేల్ వూ, మధ్యప్రాచ్యం లో గూగుల్ యొక్క రీజనల్ కమ్మ్యునికేషన్స్ మేనేజర్ - జాయిస్ బాజ్, ప్రముఖ ఫోటోగ్రాఫర్ జోయెల్ షాఫ్ఫార్ వంటి ప్రముఖ నిపుణులతో వర్క్ షాపులను ఏర్పాటు చేస్తున్నారు. రానున్న ఏడు సంవత్సరాలలో ప్రపంచంలోనే సృజనాత్మకమైన దేశాలలో ఒకటిగా నిలవాలనే వ్యూహంతో, యు.ఎ. ఈ. ప్రభుత్వo, 2015 ను "ఇయర్ ఆఫ్ ఇన్నోవేషన్" గ ప్రకటించిందని, సృజనాత్మకతను ప్రపంచ దేశాలలో మేటిగా నిలవడానికే మొదటి ప్రాధాన్యత నిస్తోందని GDMO డైరక్టర్ జనరల్ మోనా అల మార్రి తెలిపారు.
తాజా వార్తలు
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...
- బహ్రెయిన్ పై ఇరాన్ దాడులను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- కువైట్పై క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతల రక్షణ వ్యవస్థల ప్రతిఘటన
- ప్రధాని మోదీ ఇంటి ముందు నిరసన.. !
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!







