జాఫ్రా లో సమర్ధ ఇంధన రెట్రోఫిట్ ప్రాజెక్టు
- November 22, 2015
ఎకనామిక్ జోన్స్ వరల్డ్ (EZW) వారు, దుబాయి ఎలక్ట్రిసిటీ అండ్ వాటర్ అధారిటీ వారి ఎతిహాద్ ఏస్కో తో ప్రస్తుతమున్న భవనాలు మరియు వసతులను మరింత సమర్ద ఇంధనవినియోగం చేయడానికి ఒక అవగాహనా పత్రంపై సంతకాలు చేసారు. ప్రభుత్వం వారి దుబాయి 2021 పధకం అమలు చేయడానికి, దుబాయిని పర్యావరణ హితమైన గ్రీన్ సిటీ గా మార్చడానికి సాంకేతికతను, సృజనాత్మకతను ఉపయోగించాల్సిందిగా యు.ఎ.ఈ. ప్రధాని మరియు ఉపాధ్యక్షులు మరియు దుబాయి అధినేత ఐన హిజ్ హైనెస్ షేక్ మొహమ్మద్ బిన్ రషిద్ అల్ మక్తౌం వారి ఇచ్చిన ఆదేశాల ప్రకారం ఈ చర్యలను తీసుకుంటున్నట్టు అధికారులు తెలిపారు.
తాజా వార్తలు
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...
- బహ్రెయిన్ పై ఇరాన్ దాడులను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- కువైట్పై క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతల రక్షణ వ్యవస్థల ప్రతిఘటన
- ప్రధాని మోదీ ఇంటి ముందు నిరసన.. !
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!







