'తెలుగు కళా స్రవంతి-అబుధాబి' వారి సంక్రాంతి మరియు గణతంత్ర దినోత్సవ సంబరాలు
- January 27, 2018అబుధాబి:తెలుగు కళా స్రవంతి అబుధాబి ఆధ్వర్యంలో సంక్రాంతి సంబరాలు కార్యక్రమం విజయవంతంగా జరిగింది.ఈ కార్యక్రమానికి దాదాపు 800 వందల తెలుగు ప్రజలు హాజరయ్యారు.మొదటగా తెలుగు బడి పిల్లల గణతంత్ర దినోత్సవ ప్రత్యేక కార్యక్రమం జరిగింది.ఇందులో స్వాతంత్ర సమరయోధుల పాత్రలు చిన్నారులు వేసి కార్యక్రమానికి ఆకర్షణగా నిలిచారు.తర్వాత స్త్రీలకు ముగ్గుల పోటీలు,పిల్లలకు భోగి పళ్ళు మరియు ఆటల పోటీలు నిర్వహించారు.అనంతరం తెలుగు వంటకాలతో అతిధులందరికి భోజనం వడ్డించారు.సాయంత్రం పోటీలలో గెలిచినా వారికి బహుమతులు అందజేశారు.కొత్త సంవత్సరం కేలండర్ ఆవిష్కరించి పంచారు.ఈ కార్యక్రమంలో తెలుగు బడి బృందం,వనిత టీం,తెలుగు కళా స్రవంతి కో-ఆర్డినేటర్స్ పాల్గొని దిగ్విజయం చేసారు.
తాజా వార్తలు
- బ్రహ్మోత్సవాల్లో ఇస్రో సేవలు తొలిసారి శాటిలైట్ ఆధారంగా భక్తుల గణన: బిఆర్ నాయుడు
- పాకిస్తాన్ సంచలన నిర్ణయం..
- జెనీవాలో దోహాపై ఇజ్రాయెల్ దాడిని ఖండించిన 78 దేశాలు..!!
- బహ్రెయిన్ లో కుటుంబ వ్యవస్థ బలోపేతం..!!
- బహ్రెయిన్, కువైట్ నుంచి క్యారీఫోర్ ఔట్.. త్వరలో యూఏఈ?
- రిమైండర్..ఎయిర్ పోర్టుల్లో క్యాష్, గోల్డ్ వెల్లడిపై రూల్స్..!!
- గాజాలో ఇజ్రాయెల్ నేరాలపై UN నివేదికను స్వాగతించిన సౌదీ అరేబియా..!!
- రికార్డులతో ఖరీఫ్ సీజన్ను ముగించిన ఒమన్ ఎయిర్..!!
- క్రీడల ద్వారా ఏపీ పర్యాటకానికి ప్రచారం: ఏపీటీడీసీ ఎండీ ఆమ్రపాలి
- ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ వైస్ ప్రెసిడెంట్గా బండారు నరసింహరావు