'తెలుగు కళా స్రవంతి-అబుధాబి' వారి సంక్రాంతి మరియు గణతంత్ర దినోత్సవ సంబరాలు
- January 27, 2018
అబుధాబి:తెలుగు కళా స్రవంతి అబుధాబి ఆధ్వర్యంలో సంక్రాంతి సంబరాలు కార్యక్రమం విజయవంతంగా జరిగింది.ఈ కార్యక్రమానికి దాదాపు 800 వందల తెలుగు ప్రజలు హాజరయ్యారు.మొదటగా తెలుగు బడి పిల్లల గణతంత్ర దినోత్సవ ప్రత్యేక కార్యక్రమం జరిగింది.ఇందులో స్వాతంత్ర సమరయోధుల పాత్రలు చిన్నారులు వేసి కార్యక్రమానికి ఆకర్షణగా నిలిచారు.తర్వాత స్త్రీలకు ముగ్గుల పోటీలు,పిల్లలకు భోగి పళ్ళు మరియు ఆటల పోటీలు నిర్వహించారు.అనంతరం తెలుగు వంటకాలతో అతిధులందరికి భోజనం వడ్డించారు.సాయంత్రం పోటీలలో గెలిచినా వారికి బహుమతులు అందజేశారు.కొత్త సంవత్సరం కేలండర్ ఆవిష్కరించి పంచారు.ఈ కార్యక్రమంలో తెలుగు బడి బృందం,వనిత టీం,తెలుగు కళా స్రవంతి కో-ఆర్డినేటర్స్ పాల్గొని దిగ్విజయం చేసారు.















తాజా వార్తలు
- యూఏఈలో కాలర్ ఐడి స్పూఫింగ్ స్కామ్ పై నిపుణుల వార్న్..!!
- ఇండియన్ ఎంబసీ ఆధ్వర్యంలో బ్లడ్ డొనేషన్ క్యాంప్..!!
- సౌదీలో సెల్ఫ్ డ్రైవింగ్ వెహికల్స్ కు కొత్త ట్రాఫిక్ రూల్స్..!!
- రక్తదానం..ప్రాణాలను కాపాడే ఒక మానవతా చర్య..!!
- ఖతార్లోని 54 ప్రభుత్వ పాఠశాలల్లో మానసిక ఆరోగ్యంపై ప్రచారం..!!
- నాటోతో బహ్రెయిన్ చర్చలు..కీలక అంశాల పై సమీక్ష..!!
- ఇరాన్కు నిధుల బదిలీ ఆరోపణలను యూఏఈ ఖండించింది
- వైరల్ అవుతున్న ఉద్యోగాల భర్తీ షెడ్యూల్పై APPSC ఘాటు స్పందన
- ఒమాన్ సుల్తానేట్కు భారత రాయబారిగా నియమితులైన ప్రశాంత్ పిసే
- భారతీయులున్న నౌకల పై దాడులు సరికాదు-రూబియోతో కేంద్ర మంత్రి జైశంకర్









