U19 భారత్ జట్టుకు బీసీసీఐ భారీ నజరానా...!!
- February 03, 2018
భారత్ క్రికెట్ అండర్ 19 ప్రపంచ కప్ విశ్వ విజేతగా నిలిచింది. ఈ భారత యువ జట్టుకు బీసీసీఐ భారీ నజరాన ప్రకటించింది. న్యూజిలాండ్ వేదికగా జరిగిన ఈ ప్రపంచ కప్ టోర్నీలో భారత్ అ న్ని విభాగాల్లో రాణించి చక్కని ప్రతిభను కనబరిచి ప్రపంచ కప్ ను అందుకొన్నది. ఆస్ట్రేలియాతో జరిగిన ఫైనల్ లో భారత్ 8 వికెట్ల తేడాతో ఘన విజయ సాధించింది. జట్టులోని ఒక్కొక్క సభ్యుడికి రూ.30 లక్షలు, కోచ్ రాహుల్ ద్రావిడ్ కు రూ. 50 లక్షలు, సహాయ సిబ్బందిలోని ఒక్కొక్కరికి రూ.20లక్షలు అందిస్తున్నట్లు బీసీసీఐ తన ట్విట్టర్ ద్వారా తెలియజేసింది. సెమీఫైనల్ లో పాక్ పై భారత్ విజయం సాధించిన వెంటనే భారత యువ జట్టుకు నజరానా ఇస్తామని బీసీసీఐ తెలిపింది.
తాజా వార్తలు
- 'వాహన్' పోర్టల్లోకి తెలంగాణ..అన్నీ ఆన్లైన్లోనే!
- టీ20 వరల్డ్ కప్ ఫైనల్ వేదిక సస్పెన్స్, టికెట్లు సేల్!
- తిరుపతి: భువన మృతి..హత్య లేక ఆత్మహత్య?
- యూఏఈలో నోటీసు పీరియడ్ లేకుండానే రిజైన్ చేయవచ్చా?
- కుటుంబ సభ్యుల 72 రోజుల నిరీక్షణ ముగిసింది
- తెలంగాణ: డీజీపీ ఎదుట లొంగిపోయిన నలుగురు అగ్రనేతలు
- ‘Sahl’ ద్వారా వెహికల్ డ్రైవింగ్ ఆథరైజేషన్ సర్వీస్..!!
- హమద్ టౌన్, జనబియా రోడ్లలో సేఫ్టీ పెంపు..!!
- కోఆర్డినేట్లను ఉపసంహరించుకోండి..ఇరాక్ కు జిసిసి చీఫ్ పిలుపు..!!
- దుబాయ్, షార్జాలో పలు ఫ్లైట్స్ డిలే.. క్యాన్సిల్..!!









