U19 భారత్ జట్టుకు బీసీసీఐ భారీ నజరానా...!!
- February 03, 2018
భారత్ క్రికెట్ అండర్ 19 ప్రపంచ కప్ విశ్వ విజేతగా నిలిచింది. ఈ భారత యువ జట్టుకు బీసీసీఐ భారీ నజరాన ప్రకటించింది. న్యూజిలాండ్ వేదికగా జరిగిన ఈ ప్రపంచ కప్ టోర్నీలో భారత్ అ న్ని విభాగాల్లో రాణించి చక్కని ప్రతిభను కనబరిచి ప్రపంచ కప్ ను అందుకొన్నది. ఆస్ట్రేలియాతో జరిగిన ఫైనల్ లో భారత్ 8 వికెట్ల తేడాతో ఘన విజయ సాధించింది. జట్టులోని ఒక్కొక్క సభ్యుడికి రూ.30 లక్షలు, కోచ్ రాహుల్ ద్రావిడ్ కు రూ. 50 లక్షలు, సహాయ సిబ్బందిలోని ఒక్కొక్కరికి రూ.20లక్షలు అందిస్తున్నట్లు బీసీసీఐ తన ట్విట్టర్ ద్వారా తెలియజేసింది. సెమీఫైనల్ లో పాక్ పై భారత్ విజయం సాధించిన వెంటనే భారత యువ జట్టుకు నజరానా ఇస్తామని బీసీసీఐ తెలిపింది.
తాజా వార్తలు
- ఆగస్టు 17 నుంచి విశాఖ విమాన ప్రయాణాలు బంద్
- జోర్డాన్ వైమానిక రక్షణ వ్యవస్థల విజయం.. ఇరాన్ నుంచి ప్రయోగించిన ఐదు క్షిపణులు ధ్వంసం
- ఇరాక్ పై అమెరికా, సౌదీ వైమానిక దాడులు...
- సౌదీ తూర్పు ప్రాంతంలోని చమురు కేంద్రాలపై డ్రోన్ దాడి యత్నం విఫలం..
- ఎయిర్ ఇండియాకు భారీ నష్టాలు
- భారత్ పై 100% టారిఫ్స్ బిల్లుకు అమెరికా ఆమోదం
- బహ్రెయిన్లో గడువు ముగిసిన ఆహార ఉత్పత్తుల విక్రయంపై కొరడా..!!
- ఖతార్లో నకిలీ మెడికల్ సర్టిఫికెట్లపై దర్యాప్తు ప్రారంభం..!!
- దుబాయ్లో రాస్ అల్ ఖోర్, అల్ ఖైల్ రోడ్లపై కొత్త లేన్లు..!!
- వాహనదారులకు జనరల్ ఫైర్ ఫోర్స్ కీలక సూచనలు..!!







