పాక్ లో 'అయ్యారి' మూవీ నిషేథం
- February 16, 2018
బాలీవుడ్ మూవీలు సాధారణంగా పాకిస్థాన్ లో విడుదలవుతుంటాయి.. ఎన్నో వివాదాలకు నెలవైన పద్మావత్ మూవీ సైతం అక్కడ విడుదలైంది.. అయితే రుతుక్రమ అంశంతో రూపొందిన ప్యాడ్ మ్యాన్ మూవీ ని అక్కడ నిషేధించారు.. తాజాగా మరో మూవీకి కూడా అక్కడ సెన్సార్ అడ్డుపుల్ల వేసింది.. అదే సిద్ధార్ధ్ మల్హాత్రా, మనోజ్ బాజ్ పాయ్, రకుల్ ప్రీత్ సింగ్ లు నటించిన అయ్యారి.. ఈ మూవీలో భారత్ ఆర్మిని ఎంతో శక్తివంతంగా చూపారట.. దీంతో ఈ మూవీపై అక్కడ నిషేధం విధించారు. ఇక ఈ అయ్యారి మూవీకి నీరజ్ పాండే దర్శకుడు.. ఇప్పటికీ ఈ దర్శకుడు బేబీ, నామ్ షబానా మూవీలు తీశాడు.. ఈ మూవీల్లో దేశభక్తిని ప్రస్తావించాడు.. ఈ రెండు మూవీలు కూడా పాక్ లో విడుదలకు నోచుకోలేదు..
తాజా వార్తలు
- ఏపీలో కొత్త జిల్లాలు..
- మెట్రో ప్రయాణ వేళలను మార్చిన హైదరాబాద్
- హైదరాబాద్–విజయవాడ ఆరు లేన్ల హైవేకు గ్రీన్ సిగ్నల్
- WhatsAppలో అదిరిపోయే కొత్త ఫీచర్
- గ్లోబల్ పీస్ లీడర్..ఖతార్ పై UN చీఫ్ ప్రశంసలు..!!
- సౌదీలకు మరో ఏడాది పాటు వీసా మినహాయింపు..!!
- 3 రోజులు గడిచినా అందని లగేజీ.. ఎయిర్ ఇండియా తీరుపై ఫైర్..!!
- కువైట్ లో ఆన్లైన్ గ్యాబ్లింగ్ నెట్వర్క్ బస్ట్..!!
- ఒమన్ సొంతూరులా.. సింగర్ మధుబంటి బాగ్చి ఎమోషనల్..!!
- బహ్రెయిన్ లో స్మార్ట్ ట్రాఫిక్ కెమెరాల ట్రయల్ రన్ సెట్..!!







