పాక్ లో 'అయ్యారి' మూవీ నిషేథం
- February 16, 2018
బాలీవుడ్ మూవీలు సాధారణంగా పాకిస్థాన్ లో విడుదలవుతుంటాయి.. ఎన్నో వివాదాలకు నెలవైన పద్మావత్ మూవీ సైతం అక్కడ విడుదలైంది.. అయితే రుతుక్రమ అంశంతో రూపొందిన ప్యాడ్ మ్యాన్ మూవీ ని అక్కడ నిషేధించారు.. తాజాగా మరో మూవీకి కూడా అక్కడ సెన్సార్ అడ్డుపుల్ల వేసింది.. అదే సిద్ధార్ధ్ మల్హాత్రా, మనోజ్ బాజ్ పాయ్, రకుల్ ప్రీత్ సింగ్ లు నటించిన అయ్యారి.. ఈ మూవీలో భారత్ ఆర్మిని ఎంతో శక్తివంతంగా చూపారట.. దీంతో ఈ మూవీపై అక్కడ నిషేధం విధించారు. ఇక ఈ అయ్యారి మూవీకి నీరజ్ పాండే దర్శకుడు.. ఇప్పటికీ ఈ దర్శకుడు బేబీ, నామ్ షబానా మూవీలు తీశాడు.. ఈ మూవీల్లో దేశభక్తిని ప్రస్తావించాడు.. ఈ రెండు మూవీలు కూడా పాక్ లో విడుదలకు నోచుకోలేదు..
తాజా వార్తలు
- గోదావరి పుష్కరాలపై డీజీపీ సమీక్ష
- శామ్సంగ్ గెలాక్సీ S26 సిరీస్ లాంచ్
- అమెరికాలో నిర్వహించిన శంకర నేత్రాలయ నిధుల సేకరణ కార్యక్రమం
- నేడే రాజ్యసభ ఎన్నికల నోటిఫికేషన్ విడుదల
- NATS ఇమ్మిగ్రేషన్ అవగాహన సదస్సుకు విశేష స్పందన
- దుబాయ్ లో పార్కిన్ పార్కింగ్ ఫీజులు పెరుగుతాయా?
- ప్రైవేట్ రంగ ఉద్యోగాలపై 59.8% పెరిగిన పౌరుల ఆసక్తి..!!
- సెంట్రల్ మార్కెట్లో వ్యాపారులు ఆందోళన..!!
- ఖతార్ లో అనుమానాస్పద లింక్లపై జనరల్ టాక్స్ అథారిటీ వార్న్..!!
- అల్ అమెరత్లో కాంప్లెక్స్ నిర్మాణానికి ఇండియన్ సోషల్ క్లబ్ పిలుపు..!!









