హైదరాబాద్ లో నేటి నుంచి ప్రపంచ ఐటీ కాంగ్రెస్
- February 18, 2018
హైదరాబాద్: హైదరాబాద్ మరో అంతర్జాతీయ సదస్సుకు వేదిక కానుంది. నేటి నుంచి ప్రపంచ ఐటీ కాంగ్రెస్ సదస్సును నిర్వహించనున్నారు. సోమవారం నుంచి బుధవారం వరకు మూడు రోజుల పాటు నిర్వహిస్తారు. ఈ కార్యక్రమాన్ని వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రధాని మోదీ ప్రారంభించనున్నారు. ఐటి కాంగ్రెస్కు సీఎం కేసీఆర్, కేంద్ర మంత్రి రవిశంకర్ప్రసాద్ హాజరుకానున్నారు. 30 దేశాల నుంచి 2 వేలకుపైగా ప్రతినిధులు పాల్గొంటారు. డిజిటల్ గ్రామస్థులతో ఐటీ దిగ్గజాలు ముచ్చటించనున్నారు.
తాజా వార్తలు
- టెర్మినల్–1 ఫ్లైట్ రెస్టారెంట్–విమానం ఎక్కిన ఫీలింగ్తో భోజనం
- బ్రహ్మోత్సవాల్లో ఇస్రో సేవలు తొలిసారి శాటిలైట్ ఆధారంగా భక్తుల గణన: బిఆర్ నాయుడు
- పాకిస్తాన్ సంచలన నిర్ణయం..
- జెనీవాలో దోహాపై ఇజ్రాయెల్ దాడిని ఖండించిన 78 దేశాలు..!!
- బహ్రెయిన్ లో కుటుంబ వ్యవస్థ బలోపేతం..!!
- బహ్రెయిన్, కువైట్ నుంచి క్యారీఫోర్ ఔట్.. త్వరలో యూఏఈ?
- రిమైండర్..ఎయిర్ పోర్టుల్లో క్యాష్, గోల్డ్ వెల్లడిపై రూల్స్..!!
- గాజాలో ఇజ్రాయెల్ నేరాలపై UN నివేదికను స్వాగతించిన సౌదీ అరేబియా..!!
- రికార్డులతో ఖరీఫ్ సీజన్ను ముగించిన ఒమన్ ఎయిర్..!!
- క్రీడల ద్వారా ఏపీ పర్యాటకానికి ప్రచారం: ఏపీటీడీసీ ఎండీ ఆమ్రపాలి