సిరీస్ కైవసం చేసుకున్న భారత్

- February 24, 2018 , by Maagulf
సిరీస్ కైవసం చేసుకున్న భారత్

కేప్‌టౌన్: భారత్, దక్షిణాఫ్రికా మధ్య జరుగుతున్న ఐదో టీ20లో భారత మహిళల జట్టు ఘన విజయం సాధించింది. దక్షిణాఫ్రికాపై 54 పరుగుల తేడాతో భారత్ గెలుపొందింది. భారత్ 4 వికెట్ల నష్టానికి 166 పరుగులు చేయగా... దక్షిణాఫ్రికా 112 పరుగులకే ఆలౌటయింది. దీంతో ఐదు టీ20ల సిరీస్‌ను 3-1 తేడాతో భారత్ కైవసం చేసుకున్నది. ఒకే పర్యటనలో రెండు సిరీస్‌లు గెలిచిన తొలి జట్టుగా భారత్ రికార్డు సృష్టించింది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com