సిరీస్ కైవసం చేసుకున్న భారత్
- February 24, 2018
కేప్టౌన్: భారత్, దక్షిణాఫ్రికా మధ్య జరుగుతున్న ఐదో టీ20లో భారత మహిళల జట్టు ఘన విజయం సాధించింది. దక్షిణాఫ్రికాపై 54 పరుగుల తేడాతో భారత్ గెలుపొందింది. భారత్ 4 వికెట్ల నష్టానికి 166 పరుగులు చేయగా... దక్షిణాఫ్రికా 112 పరుగులకే ఆలౌటయింది. దీంతో ఐదు టీ20ల సిరీస్ను 3-1 తేడాతో భారత్ కైవసం చేసుకున్నది. ఒకే పర్యటనలో రెండు సిరీస్లు గెలిచిన తొలి జట్టుగా భారత్ రికార్డు సృష్టించింది.
తాజా వార్తలు
- అమరావతి బిల్లుకు రాజ్యసభ ఆమోదం
- 2027 పుష్కరాలకు ముందు పోలవరం పూర్తి: సీఎం చంద్రబాబు
- ఏప్రిల్ 5 నుండి భారత్ కు కువైట్ ఎయిర్వేస్ సర్వీసులు..!!
- బహ్రెయిన్ గ్రాండ్ మస్జీదు.. విజిటర్స్ కు ఆధ్యాత్మిక అనుభవం..!!
- 70% పెరిగిన డీజిల్ ధర..ఆందోళనలో సూపర్మార్కెట్లు..!!
- 100,000 కంటే ఎక్కువ మందికి సామాజిక భద్రతా పింఛన్లు..!!
- సెప్టెంబర్కు మారిన అటానమస్ ఇ-మొబిలిటీ ఫోరమ్..!!
- 911కు మార్చి నెలలో 2.6 మిలియన్లకు పైగా కాల్స్..!!
- డిగ్రీ, పీజీ విద్యార్థులకు శుభవార్త..
- అమరావతి బిల్లు ఆమోదం..ప్రధాని మోదీని కలిసిన నారా లోకేశ్









